బుల్లితెరకు గ్లామర్ అందించిన అందాల యాంకర్ అనసూయ. ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే అడపాదడపా వెండితెరపై కూడా సందడి చేస్తుంది. ప్రస్తుతం జబర్ధస్త్ అనే షోతో పాటు సంక్రాంతికి సంబంధించి స్పెషల్ షోస్ చేస్తున్న అనసూయ.. కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ అనే చిత్రం కూడా చేస్తుంది. ఇందులో అనసూయ రోల్ చాలా పవర్ఫుల్గా ఉంటుందట. మరోవైపు నిహారికతో కలిసి వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. రీసెంట్గా ఈ వెబ్ …
Read More »TimeLine Layout
January, 2021
-
10 January
“నాకు నేనే పోటి” అంటున్న హాట్ బ్యూటీ
‘నంబర్స్కు నేను ప్రాధాన్యతనివ్వను. వన్, టూ, త్రీ స్థానాలపై నాకు నమ్మకం లేదు. ఓ సినిమా హిట్టయితే అదే నిజమైన గెలుపుగా భావిస్తాను. వాస్తవంలో జీవించడానికే ఇష్టపడతాను’ అంటోది అందాలభామ రకుల్ ప్రీత్సింగ్. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్లో నాయికగా పరిచయమైన ఈ భామ కెరీర్ ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ విజయంతో ఊపందుకుంది. అనతికాలంలోనే టాలీవుడ్లో అగ్రనాయికల్లో చేరిన రకుల్ప్రీత్ సింగ్ ప్రస్తుతం రేసులో కాస్త వెనుకబడి వుంది. ఈ విషయంపై ఆమె …
Read More » -
10 January
తెలంగాణలో కొత్తగా 351 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,83,463 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 4756 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, నిన్న కొత్తగా 415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2584 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. …
Read More » -
10 January
ఎమ్మెల్సీ కవిత కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్..
తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఈరోజు ఎమ్మెల్సీ కవితకు అందజేశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్.తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తెలంగాణలో ఉన్న అడవులు మరియు చెట్లకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాన్ని …
Read More » -
10 January
గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కానుక
గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుక గా ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీని నల్లగొండలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ ప్రకటించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి వెంట పశుసంవర్ధక శాఖా కార్యదర్శి శ్రీ అనిత రాజేంద్ర, డైరెక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి, …
Read More » -
10 January
‘లవ్ స్టోరీ’ టీజర్ విడుదల
సున్నితమైన భావోద్వేగాలతో అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. ఫిదా చిత్రంతో అందరిని ఫిదా చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ అనే అందమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో చైతూ, సాయి …
Read More » -
9 January
ఎల్బీనగర్లో జంట రిజర్వాయర్లు ప్రారంభం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు మరో రెండు భారీ అధునాతన రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయి. శనివారం రూ. 9.42 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ 2.5ఎంఎల్ కెపాసిటీ గల రెండు మంచినీటి రిజర్వాయర్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. హడ్కో నిధులు రూ. 325 కోట్లతో …
Read More » -
9 January
నిమ్స్ లో మేఘా ఆధునిక సదుపాయాలతో అంకాలజీ
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది. ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ లో క్యాన్సర్ చికిత్స విభాగం పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన భవన, వైద్య యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్ …
Read More » -
9 January
లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
బాగ్లింగంపల్లిలోని లంబాడీ తండాలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు …
Read More » -
9 January
గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి …
Read More »