ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇండ్లను హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం తెచ్చారని తెలిపారు. లింగారెడ్డిపల్లి గ్రామస్తులు అదృష్టవంతులు.. …
Read More »TimeLine Layout
December, 2020
-
21 December
ఏపీ సీఎం జగన్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…”ఏపీ సీఎం జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురాగ్యాలతో ఉంటూ… ఎక్కువ కాలం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను అన్న” అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్తో పాటు ఎంపీ సంతోష్ కూడా సీఎం జగన్కు జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు. వైఎస్ జగన్తో పాటు …
Read More » -
21 December
కౌన్సిలర్ కూతురికి ఫ్రీ మెడిసిన్ సీటు -మంత్రి హరీశ్ రావు అభినందనలు
సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ కూతురు మనస్విని నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటాలో ఫ్రీ మెడిసిన్ సీటు లభించింది. ఆదివారం కౌన్సిలర్, తన కూతురుతో కలిసి సిద్దిపేటలోని మంత్రి నివాసంలో హరీశ్ రావుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వీట్ తినిపించి, అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మన ప్రాంతం నుంచి కూడా మెడికల్ రంగం …
Read More » -
21 December
మెగాస్టార్ చిరంజీవి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సోనూసూద్
కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ ఇకపై విలన్గా చేయనని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. తను అలా ఎందుకు చెప్పాడు. ఏం జరిగింది? అనే వివరాల్లోకెళ్తే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్లో సోనూసూద్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ “చిరంజీవి సర్.. ఆచార్య సినిమా యాక్షన్ సన్నివేశంలో నన్ను కొట్టడానికి ఇబ్బంది …
Read More » -
21 December
లక్ అంటే కియార ఆడ్వాణీదే..!
తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. `కబీర్సింగ్` సినిమాతో ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కియారకు మరో బంపరాఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కియారను వరించిందట. హృతిక్ హీరోగా తెరకెక్కబోతున్న `క్రిష్-4` సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రూపొందించనున్న …
Read More » -
21 December
సోహైల్ రూ. 25లక్షలు తీసుకొని బయటకు రావడం వెనుక అసలు కారణం ఇదే..!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి సంబంధించి మరో అంకం ముగిసింది. కరోనా కోరలు చాచిన సమయంలో మొదలైన సీజన్ 4 కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముగిసింది. అభిజీత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోగా అఖిల్ రన్నరప్గా నిలిచాడు. సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే విజేతని ప్రకటించే సమయంలో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. టాప్ 3లో ఉన్న అభిజిత్, అఖిల్, …
Read More » -
21 December
సోహైల్ కి చిరు బంపర్ ఆఫర్
సోహైల్ బిగ్ బాస్ షోకు రాకముందు సినిమాలు, సీరియల్స్లో నటించాడు. కాని అతనికి కొంచెం అంటే కొంచెం గుర్తింపు కూడా రాలేదు. బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత సోహైల్ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ విషయాన్నైన సూటిగా మాట్లాడడం, స్నేహానికి విలువ ఇవ్వడం, తనని అభిమానించే వారి కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్దపడడం సోహైల్ని జనాలకి చాలా దగ్గర చేసింది. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ గర్వంగా …
Read More » -
21 December
కేజీఎఫ్ అభిమానులకు శుభవార్త
శ్రీ మురళి హీరోగా ఉగ్రం సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని కేజీఎఫ్ చిత్రం చేశాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసి ఈయన్ని పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మార్చేసింది. యష్ రేంజ్ కూడా మరింత పెరిగింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2చిత్ర షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మినహా అంతా అయిపోయింది. రీసెంట్గా షూటింగ్ …
Read More » -
21 December
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తాజాగా వైరస్ నుంచి 612 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,73,625 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1515కు చేరింది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉందని, రికవరీ …
Read More » -
19 December
మోనాల్ ఎంట్రీతో అఖిల్
బిగ్ బాస్ హౌజ్లో ఫైనలిస్ట్స్తో కలిసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేసిన రచ్చ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచింది. ఆదివారం రోజు ఫినాలే కాగా, ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్తో కలిసి కాసేపు సరదగా గడిపే అవకాశం ఇ,చ్చారు బిగ్ బాస్. శుక్రవారం రోజు . మోనాల్, కరాటే కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌజ్లో రచ్చ చేశారు. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి …
Read More »