బిల్ గ్రేట్స్ మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు. ప్రస్తుతం వరల్ద్ లోనే అత్యంతధనవంతులైన వారిలో రెండో వాడు. అంతటి ధనవంతుడైన బిల్ గ్రేట్స్ సూమారు 370అడుగుల పొడవు.. ఐదు డెక్ లు.. పద్నాలుగు మంది అతిథులు.. ముప్పై ఒకటి మంది సిబ్బంది ప్రయాణించడానికి వీలుగా ఉన్న సూపర్ యాచ్ అనే పడవను కొనుగోలు చేశారు. ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే ప్రపంచంలోనే ఏకైక బోటు ఇదే కావడం విశేషం.ఇందులో ఒక …
Read More »TimeLine Layout
February, 2020
-
10 February
క్రికెట్లో జెంటిల్మెన్స్ అంటే..కివీస్ ఆటగాళ్లే..నో డౌట్..!
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్ని విజయాలు, అపజయాలు అనేది పక్కన పెడితే జట్టు యొక్క ప్రవర్తన విషయానికి వస్తే ఎప్పటికీ న్యూజిలాండే ముందు వరుసలో ఉంటుంది అని చెప్పాలి. మొత్తం అన్ని జట్లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కొంచెం వ్యతిరేకంగా ఉంటాయని చెప్పాలి. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ అయితే మరింత పెరిగిపోయిందని చెప్పాలి. దానికి ముఖ్య ఉదాహరణ ఆదివారం జరిగిన అండర్ 19 ఫైనల్ అని చెప్పాలి. ఇక అన్ని జట్ల …
Read More » -
10 February
జేసీ ట్రావెల్స్ స్లీపర్ బస్సుల్లో.. అసాంఘిక కార్యక్రమాలు జరిగాయా..?
అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఏంపీ జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. కాంగ్రెస్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయా పార్టీల్లో కీలక నేతగా మెలిగిన దివాకర్ రెడ్డి అప్పట్లో తన బస్సులను ఇష్టారీతిన నడిపించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు దివాకర్ రెడ్డి ఉన్న పార్టీ ప్రతిపక్షంలో …
Read More » -
10 February
దిల్ రాజుకు మళ్లీ పెళ్లా..?
దిల్ రాజు ప్ర్తస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ప్రోడ్యూసర్లలో ఒకరు. ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో చాలా సినిమాలు దిల్ రాజు సమర్పణలో లేదా నిర్మాతగా ఉన్నవే వస్తుంటాయి. అంతటి పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజు సతీమణి అనిత గతంలో అకాలమరణం నొందిన సంగతి విదితమే. ఇటీవలే దిల్ రాజు తన కూతురు వివాహాం చేశాడు. అప్పటి నుండి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా …
Read More » -
10 February
ఒరేయ్ బుజ్జిగా ఫస్ట్ లుక్..!
అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వరుస సినిమాలతో… వరుస విజయాలతో తనకంటూ ఒక ఫ్లాట్ ఫాం సంపాదించుకున్న యువహీరో రాజ్ తరుణ్ . ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చిన కానీ తాను నటించిన సినిమాలు విజయాలు సాధించడంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం రాజ్ తరుణ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కె.కె రాధామోహాన్ …
Read More » -
10 February
బడి అంటే చదువే కాదు. అది మన బాల్యపు జీవితం.
నా చిన్నప్పుడు ఊరిలో బడి పక్కనే పాడుబడిన పెద్ద బాయిబొంద ఉండేది. బడికి వచ్చే పిల్లలు ఎక్కడ బాయిలో పడతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అంతలో బడికి కొత్తగా ఒక హెడ్ మాస్టరు వచ్చిండు. ఒక రోజు ఆయన పిల్లలను పిలిచి, ఆదివారం నాడు అందరూ పాత బట్టలు వేసుకుని, గడ్డపార, పార తీసుకుని బడికి రావాలన్నడు. పిల్లలు గడ్డపార, పార తీసుకుని బడికి పోతుంటే, ఇదేందని వెంట తల్లిదండ్రులు …
Read More » -
10 February
బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన ఎంపీ వీరేంద్ర సింగ్ ఆర్థిక మాంద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం యూపీలోని బల్లియాలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ” ప్రస్తుతం అందరూ దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది అని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వారు అన్నట్లు దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతుంటే ప్రజలు అందరూ దోతీలకు బదులు కోట్లు,ఫైజమాలు,పాయింట్లు …
Read More » -
10 February
మోసపోయిన యాంకర్ రవి
యాంకర్ రవి ప్రస్తుతం తెలుగు ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాల్లో ప్రముఖ యాంకర్ గా అందరికీ తెల్సిందే. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగానే రవి ఇది మా ప్రేమ కథ అనే చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. అయితే సందీప్ అనే డిస్టిబ్యూటర్ ని రవి మోసం చేశాడని 2018లో ఎస్ఆర్ నగర్ పీఎస్లో అతనిపై కేసు నమోదు కావడంతో ఒక సంఘటన …
Read More » -
10 February
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..!
ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. నర్సారావు పేట నుంచి పుట్టకోట గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో …
Read More » -
10 February
ఏబీవీ సస్పెన్షన్ వ్యవహారంలో బయటపడుతున్న దిగ్బ్రాంతికర వాస్తవాలు..!
ఏపీ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ వెంకటేశ్వరావు సస్సెన్షన్ వ్యవహారంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై గగ్గోలు పెడుతుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన సామాజికవర్గానికే చెందిన ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించుకున్నాడు. చంద్రబాబు అండతో ఏబీవీ వెంకటేశ్వరావు చెలరేగిపోయారు. గత ఐదేళ్లు ఏబీవీ అవినీతిదందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 23 మంది వైసీపీ నేతలపై …
Read More »