TimeLine Layout

February, 2020

  • 8 February

    13వేల500 కోట్లతో స్థాపించిన ఫ్యాక్టరీ మరో ప్రాంతానికి ఎలా వెళ్లిపోతుంది.? బుద్ధి ఉండక్కర్లా.?

    అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలిపోదని ఇప్పటివరకూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా రూ.13 వేల 500 కోట్లతో ఒక ఫ్యాక్టరీని స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా వెళ్లి పోతుందో ఎవరికీ అర్ధం కాలేదు.. అయితే కియా ఫ్యాక్టరీపై ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తోందని ప్రజలందరికీ అర్ధమయ్యింది. అసత్య కథనాల ఆధారంగా గోబెల్స్‌ ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం చేస్తున్నారని. ఏదో జరిగి పోతుందంటూ ఎల్లో …

    Read More »
  • 8 February

    నేషనల్ ఫ్రాడ్ కేసులో అడ్డంగా బుక్కైన జేసీ ట్రావెల్స్..!

    అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలైన జేసీ బ్రదర్స్ అక్రమబాగోతాలన్నీ వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే నిబంధనలను అతిక్రమించిన 80 జేసీ ట్రావెల్స్ బస్సులను ఏపీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాలం చెల్లిన , అమ్మకూడని లారీలను…తయారీ సంస్థ అయిన అశోక్ లేల్యాండ్ సంస్థ స్క్రాప్‌ (తుక్కు) కింద అమ్మేస్తే.. వాటిని జేసీ బ్రదర్స్ దక్కించుకుని… ఏకంగా నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని యథేచ్ఛగా దేశవ్యాప్తంగా తిప్పుతూ …

    Read More »
  • 8 February

    టీడీపీకి భారీ చిక్కు.. ఈసారి డైరెక్ట్ గా !

    ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ లేఖ రాసారు. అమరావతిలో అసైండ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. ఈ లేఖతో పాటు మొత్తం 106 మంది 2018 నుండి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని కోరరారు. 2లక్షలకు మించి జరిగిన అనుమానిత ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు …

    Read More »
  • 8 February

    జాను సినిమా చూస్తూ భావోద్వేగానికి గురై వ్యక్తి మృతి…!

    హైదరాబాద్ లోని ఎర్రగడ్డ గోకుల్‌ సినిమా థియేటర్‌లో జాను సినిమా చూస్తూ ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం జాను సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్‌కు వచ్చాడు. సినిమా అయిపోయాక ప్రేక్షకులందరు వెళ్లిపోయినా అతడు సీట్లో నుండి లేవకపోవడాన్ని గమనించిన సిబ్బంది అతని దగ్గరకు వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి …

    Read More »
  • 8 February

    సీఎం కేసీఆర్‌ రెండో సోదరి భర్త కన్నుమూత

    తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్‌రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్‌ మంగాపురిలో రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ ఓదార్చారు. రాజేశ్వర్‌రావు మృతి వార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు.. ఉదయమే మంగాపురికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోనే రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

    Read More »
  • 8 February

    నితిన్ పెళ్ళి వాయిదా..!

    నాలుగేళ్లుగా షాలిని అనే అమ్మాయిని ప్రేమిస్తున్న నితిన్, తన ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడంతో వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముందు..ఈ ఏడాది ఏప్రిల్ 15 న నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడట. దానికి కారణం సినిమాలే. తన సినిమా పనుల్లో బిజీగా ఉండే సమయంలో పెళ్లి చేసుకోవడం నచ్చని …

    Read More »
  • 8 February

    అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మరో మాజీ టీడీపీ ఎమ్మెల్యే‌పై కేసులు నమోదు చేసిన సీఐడీ…!

    అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌లో తీగ లాగితే బాబు బ్యాచ్ డొంక కదులుతోంది. కొద్దిరోజులుగా రాజధాని భూబాగోతంపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డులదారులను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు కోట్లాది రూపాయలు అక్రమంగా తరలించారని గుర్తించారు. టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌, మనీలాండరింగ్‌పై విచారణ జరుపమని ఈడీ, ఐటీ శాఖలను సీఐడీ కోరింది. ఈ క్రమంలో అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై …

    Read More »
  • 8 February

    అక్కినేని అభిమానులకు శుభవార్త

    టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్రహీరో .. మన్మధుడు అక్కినేని నాగార్జున అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. ప్రస్తుతం మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానున్నది. మరోసారి ఈ చిత్రంలో నాగ్ కామెడీ పంచనున్నాడు. ఉగాది రోజున ఈ చిత్రం ప్రారంభించాలని చిత్రం యూనిట్ భావిస్తోంది. బంగార్రాజు లో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా నటించే …

    Read More »
  • 8 February

    ఏజెంట్లుగా మారిన బీజేపీ ఎంపీలు

    దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు శనివారం జరుగుతున్న సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఆప్ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్ర్తధాన పోటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ ఆప్ దే మళ్లీ ఢిల్లీ పీఠమని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి మొదలైన పోలింగ్ కు బీజేపీకి చెందిన ఎంపీలు సరికొత్త …

    Read More »
  • 8 February

    తెలంగాణ ఓటర్ల తుది జాబితా ఖరారు

    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేస్తూ విడుదల చేసింది. ఇందులో కొత్త ఓటర్ల మార్పులు,చేర్పులు ,కొన్ని తీసివేతల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ జాబితాను విడుదల చేసింది. మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో 2,99,32,943మంది ఓటర్లు ఉన్నారని తేలింది. ఇందులో పురుషుల ఓటర్ల సంఖ్య 1,50,41,943.. మహిళల ఓటర్ల సంఖ్య 1,48,89,410.. ఇతరులు 1590 ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat