TimeLine Layout

January, 2020

  • 27 January

    శాసనమండలి రద్దుపై చర్చకు చంద్రబాబు ఎందుకు డుమ్మా కొట్టాడు…అసలు కారణం ఇదే..!

    ఏపీ శాసనమండలి రద్దుపై అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానం ప్రతిపాదించారు. ఈ తీర్మానంపై సభలో చర్చ జరిగింది. అయితే ఈ రోజు అసెంబ్లీకి చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. దీనికి కారణం శాసనమండలి గురించి శాసనసభలో చర్చ జరగడం మాకిష్టం లేదు…అందుకే మేం రావడం లేదని టీడీపీ నేతలు ప్రకటించారు..అనుకుల మీడియా గొట్టాల ముందు కౌన్సిల్ రద్దుపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు డుమ్మాకొట్టడానికి అసలు కారణం …

    Read More »
  • 27 January

    ప్రపంచలోనే అతిపెద్ద స్టేడియం ఐపీఎల్ ఫైనల్ కువేదిక కానుందా..?

    ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది ఇండియాలో జరుతున్నప్పటికీ అన్ని దేశాల క్రికెట్ ప్రియులకు ఎంతో ఇష్టమని చెప్పాలి. అయితే ఇక 2020 ఐపీఎల్ మొదటి మ్యాచ్ కు ముంబై వేదిక అనే విషయం తెలిసిందే. ఇదివరకే ఉన్న సమాచారం ప్రకారం మార్చ్ 29 నుండి మే 24 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద …

    Read More »
  • 27 January

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో డాన్స్ మాస్టర్ జానీ

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటడం జరిగింది. ఈసందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ ఈ మధ్య నీను ఒక సినిమా లో చూసాను అని ఆ సినిమాలో భవనాలు కట్టడం కోసం …

    Read More »
  • 27 January

    ఖరారైన చైర్ పర్సన్లు (చైర్మన్లు), వైస్ చైర్మన్లు

    తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఖరారైన చైర్ పర్సన్లు (చైర్మన్లు), వైస్ చైర్మన్లు వివరాలిలా ఉన్నాయి.     వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట మున్సిపాలిటీ: చైర్ పర్సన్- గుంటి రజిని (టీఆర్ఎస్), వైస్ చైర్మన్-మునిగాల వెంకట్ రెడ్డి (టీఆర్ఎస్)   పరకాల మున్సిపాలిటీ: చైర్ పర్సన్-సోదా …

    Read More »
  • 27 January

    పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి : మంత్రి కేటీఆర్‌

    పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి చేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు జేజేలు తెలిపారు కేటీఆర్‌. 127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో అగ్రభాగాన నిలిచింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని ఆయన తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం …

    Read More »
  • 27 January

    మండలి రద్ధు అయిన రాష్ట్రాలు తెలుసా..?

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?. అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ …

    Read More »
  • 27 January

    స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్

    సరిలేరు నీకెవ్వరు మూవీతో మంచి జోష్ లో ఉన్న భామ రష్మిక మంధాన. ఈ మూవీలో ఒక పక్క చక్కని అభినయంతో కామెడీని పంచుతూనే మరోవైపు తన అందాలను ఆరబోసింది. అయితే ఈ మూవీ తర్వాత రష్మిక జూనియర్ ఎన్టీఆర్ తో రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ పేరును ఖరారు చేసినట్లు వార్తలు తెలుగు …

    Read More »
  • 27 January

    మహేష్ కు ఆపరేషన్

    టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ జోష్ లో ఉన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పలు రికార్డ్లను బద్దలు కొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో ఉన్న మహేష్ బాబుకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని సమాచారం. గతంలో మహేష్ నటించిన ఆగడు మూవీ షూటింగ్ సమయంలో మోకలుకు దెబ్బ …

    Read More »
  • 27 January

    బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన నిర్ణయం

    తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సార్వత్రిక,ఎంపీ,జెడ్పీ,పంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో లక్ష్మణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీతో కల్సి పనిచేసేందుకు తాము సిద్ద్ఝంగా ఉన్నట్లు ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క అవినీతి రహిత పాలనను …

    Read More »
  • 27 January

    ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా వద్దా…?

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దుచేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఏం జగన్ బాబుకి సరైన సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. మండలి కచ్చితంగా అవసరమే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat