మెగాస్టార్ చిరంజీవి..ఈయన పేరు యావత్ ప్రపంచానికి గుర్తుంటుంది. ఆయన ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక శక్తిగా ఎదిగి ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచారు. దేశంలోని ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే గౌరవం. అలాంటి వ్యక్తి ఒకరివల్ల యావత్ ప్రజానీకం సాక్షిగా కంటతడి పెట్టుకున్నారు. ఇంతకు ఎందుకు, ఏమిటీ అనే విషయానికి వస్తే..జీతెలుగు సినీ అవార్డ్స్ 2020 ఈవెంట్ జనవరి 25,26 తేదీలలో జరగనుంది. ఇందులో భాగంగానే …
Read More »TimeLine Layout
January, 2020
-
23 January
ఎవరికైనా తెలుసా ఆ వింతమనిషి ఎవరో..వర్మ ట్వీట్ !
వివాదాస్పద మరియు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకముందు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ పై పడ్డాడు. వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనపై సెటైర్ వేసారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వర్మ ట్విట్టర్ పోస్ట్ లో ఎమ్మెల్యే రోజా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. …
Read More » -
22 January
Selecting Trouble-Free Methods For College Admission Essay Examples
The essays that make up The Common Software & dietary supplements will not be simply typical items of writing, nor are they simply one other step in the utility course of. Essays are equal to tales. Essays can also be termed to be story or the info of a selected …
Read More » -
22 January
Thinking About Painless Secrets For Cbd Oil Virginia
There’s a new product gaining popularity across the country: CBD oil. This is not the one problem when buying CBD domestically. Since such products have gotten huge available in the market, illegitimate manufacturers are rolling out counterfeit variations of CBD oil which you may Cbd In Virginia be unknowingly buying …
Read More » -
22 January
జయ్ పిరామల్తో మంత్రి కేటీఆర్తో భేటీ..!!
తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ పిరమాల్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. కొత్త వసతుల రూపకల్పన, వేర్హౌజ్ విస్తరణ కోసం ఆ నిధులను ఖర్చు చేయనున్నది. బుధవారం దావోస్లో పిరామల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరామల్తో .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. దావోస్లో ఉన్న తెలంగాణ పెవీలియన్ వద్ద పిరామల్ సంస్థతో మంత్రి కేటీఆర్ అనేక సంప్రదింపులు జరిపారు. అయితే …
Read More » -
22 January
టీఆర్ఎస్దే విజయం..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. దాదాపు 80శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోందన్న ఆయన… ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం హర్షణీయమన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు బ్రహ్మాండంగా స్పందించారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకంతో ఓటు వేశారని.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన …
Read More » -
22 January
రాయలసీమలో అడుగెట్టిన నారప్ప..రచ్చ రచ్చే !
విక్టరీ వెంకటేష్..తాను నటించిన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఒకే ఊపులో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూ తనకు సాటిలేరు అని నిరూపిస్తున్నాడు. ఇంక వెంకీ అంటే కామెడీకి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. అంతేకాకుండా తులసి లాంటి మాస్ సినిమాలతో మంచి క్రేజ్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే వెంకీ తాజాగా ఒక రీమేక్ సినిమా తీస్తున్నాడు. తమిళంలో సూపర్ …
Read More » -
22 January
పవన్ కళ్యాణ్ ను కరివేపాకులా తీసి పారేస్తున్న రాపాక..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు కనీసం లెక్కచేయడం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోయారు అదే క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసింది కానీ రాపాక వరప్రసాద్ తనకున్న ప్రజా బలంతో గెలుపొందారు. అయితే గెలిచినట్టు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా …
Read More » -
22 January
చంద్రబాబు గారూ..ఎంతసేపు? జగన్ !
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వాడీవేడిగా జరుగుతోంది. పరిపాలన వికేంద్రీకరణపై పెట్టిన బిల్లుపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుండగా స్పీకర్ కలుగజేసుకుని సమయం మించిపోతోందని, చంద్రబాబు ముగించాలని కోరారు. ఇంకా సమయం కావాలని చంద్రబాబు కోరారు.. ఈలోపు సీఎం జగన్ కలుగజేసుకుని ప్రతిపక్షనేతపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆయనకు ఇప్పటికే 50నిమిషాల సమయం ఇచ్చామని, ఇంకెంతసేపు కావాలని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 21మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే మాట్లాడారని …
Read More » -
22 January
చంద్రబాబుకు మరో షాక్ ..టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలోకి చేరిక
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నిన్న శాసనమండలిలో టీడీపీ విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె ఓటు వేశారు. అనంతపురం జిల్లా పరిటాల రవి అనుచరుడు పోతుల సురేశ్ భార్య పోతుల సునీత అనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా …
Read More »