TimeLine Layout

January, 2020

  • 13 January

    ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి నటుడు పృధ్వీరాజ్ రాజీనామా..!

    ఆడియో టేపుల వ్యవహారంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పృధ్వీ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో టీమ్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ విషయంపై సీరియస్ అయిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆడియో టేపులపై విచారణ చేసి, నిజనిజాలు తేల్చాల్సిందిగా విజిలెన్స్ …

    Read More »
  • 13 January

    మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూకుడు

    తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న  మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ దూకుడును మరింత పెంచింది.ఇందులో భాగంగా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న  పది కార్పొరేషన్లలో భారీ విజయంపై ప్రత్యేక దృష్టిసారించింది.అందులో 10 కార్పొరేషన్లలో కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండంతోపాటు, హైదరాబాద్‌ చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో నిన్న ఆదివారం తెలంగాణభవన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, …

    Read More »
  • 13 January

    రైతుల కుటుంబాలకు భరోసానిస్తున్న రైతు బీమా..!

    తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల కుటుంబాలకు భరోసానివ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అత్యున్నత పథకం రైతు బీమా. అనారోగ్యం కారణంగా.. లేదా ఏదైన కారణంతో రైతు మరణిస్తే ఆ రైతును నమ్ముకుని ఉన్న కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటికి పలు కారణాలతో అకాల మృతినొందిన దాదాపు …

    Read More »
  • 13 January

    నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం

    ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో ఉన్న సంక్రాంతి పండుగను జరుపుకోవడంలేదు అని అన్నారు.రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆదివారం ఉదయమున నాగులమ్మకు ఆమె మొక్కులు తీర్చుకున్నారు. అనవాయితీ తప్పకూడదనే ఉద్ధేశ్యంతోనే మొక్కులు తీర్చుకున్నాము.అమరావతి రైతులు బాధల్లో ఉంటే మేము ఎలా పండుగ చేసుకుంటాము.రైతులకు అండగా ఉండాలని సంక్రాంతి …

    Read More »
  • 13 January

    తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి

    తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి అన్నారు..ఏపీలో అమరావతి రాజధాని తరలింపుపై రేవంత్ రెడ్డి స్పందించారు.. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ”అమరావతిలో రైతులు ధర్నాలు,రాస్తోరోకులు చేస్తుండటం వలన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశం,అనిశ్చిత పరిస్థితులు చోటు చేసుకోవడంతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి.దీంతో తెలంగాణ రాష్ట్రా ఆదాయం పెరిగింది అని అన్నారు.దీనిపై …

    Read More »
  • 13 January

    మాజీ సీఎం చంద్రబాబుకు మోదీ సర్కారు షాక్..

    ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు త్వరలోనే షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న వీఐపీలకు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వీఐపీలకు ఉన్న ఎన్ఎస్జీ భద్రతనూ కూడా తొలగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారిలో పలువురు …

    Read More »
  • 13 January

    గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం

    గతంలో తెలంగాణ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటరుకు గురై మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం నెలకొన్నది.. నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సాహేదా అక్కడక్కడే మృతి చెందింది.అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు.. షాహేదా మృతదేహాన్ని నల్లగొండ సర్కారు ఆసుపత్రికి తరలించారు.అయితే నల్లగొండ నుండి మిర్యాలగూడకు వెళ్లే సమయంలో ఈ సంఘటన …

    Read More »
  • 13 January

    జగన్ సీఎం కావాలని అది మానేశాను-పృధ్వీ సంచలన వ్యాఖ్యలు…?

    తనపై వస్తోన్న ఆరోపణలకు స్పందించిన ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవీకి రాజీనామ చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీకోసం చేసిన సేవను గుర్తించి నాకు ఎస్వీబీసీ చైర్మన్ పదవీ కట్టబెట్టారు. కొందరు తనను ఏ విధంగా దెబ్బకోట్టాలని ఆలోచించారు.అందుకే ఫేక్ ఆడియో టేపులను నావి అంటూ బయటకు తెచ్చారు అని ఆరోపించారు. తనపై ఆరోపణలు రావడం వలనే …

    Read More »
  • 13 January

    గంభీర్ కు బీసీసీఐ లో పదవీ..

    టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐలో కీలక పదవీ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక బీసీసీఐ సలహామండలి కమిటీ సభ్యుడిగా గౌతమ్ కు అవకాశం కల్పించనున్నారు.ముగ్గురు సభ్యులతో కూడిన ఈ సలహామండలిలో మాజీ క్రికెటర్లు మదన్ లాల్,సులక్షణ సింగ్ ఎంపిక కానున్నారని సమాచారం.. ప్రస్తుత సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని వీరు ఏర్పాటు చేయనున్నారని సమాచారం..

    Read More »
  • 13 January

    భర్త స్నానం చేయడంలేదని భార్య ఏమి చేసిందో తెలుసా…?

    మూడు ముళ్లతో..ఏడు అడుగులతో.. పంచభూతాల సాక్షిగా తనను పెళ్లి చేసుకున్న భర్త స్నానం చేయడంలేదని వింతైన నిర్ణయం తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త త్రాగుబోతు అనో..తిరుగుబోతు అనో..లేదా పని పాట లేనోడు అనో..కట్నం కోసం వేధిస్తున్నాడనో.. అనుమానంతో చిత్రహింసలు చేస్తున్నాడనో విడాకులు కోరిన భార్యలను చూశాము.. కానీ మహారాష్ట్రలో పూణెకు చెందిన ఒక మహిళ తన భర్త స్నానం చేయడు..ముఖం కడుక్కోడు..గడ్డం గీక్కోడు..అతని నుండి వస్తున్న దుర్గంధం భరించలేను.. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat