TimeLine Layout

January, 2020

  • 11 January

    అమరావతిలో బయటపడుతున్న పెయిడ్ ఆర్టిస్టుల బాగోతం..?

    టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రాజకీయంలో చక్రం తిప్పుతున్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ విజయవాడలో భారీ కవాతుకు సిద్ధమవుతున్నారు. అలాగే అమరావతిపై కేంద్రంలోని పెద్దలతో కలిసి …

    Read More »
  • 11 January

    నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వారిగురించి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష !

    నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి… …

    Read More »
  • 11 January

    ముందొచ్చాడు, వెనకడుగేసాడన్న ప్రతీఒక్కరు..బొమ్మ చూసాక మాటల్లేవ్ !

    కొత్త సంవత్సరం అందులో జనవరి వస్తే చాలు ఎవరైనా పండగ ఆనందంలో మునిగిపోతారు. కొందరు కోడిపందాలు వేరే వాటితో బిజీగా ఉంటారు. కాని ఈసారి పండుగ మాత్రం సినిమాలతో పోటీ మొదలైంది. అల్లు అర్జున్, మహేష్ ఇద్దరి సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఇక వీరిద్దరూ కూడా 12నే విడుదల చెయ్యాలని పట్టుబట్టి కూర్చున్నారు. కానీ చివరికి సరిలేరు నీకెవ్వరు సినిమానే ఒకరోజు ముందు రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దాంతో …

    Read More »
  • 11 January

    మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?

    మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?. నెలలో ఎక్కువ రోజులు రైలులోనే ప్రయాణం చేయంది మీకు రోజు గడవదా..?. అయితే ఇది మీలాంటి వాళ్లకోసమే.రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుభవార్తను అందించారు. రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై రిజర్వేషన్ అవసరం లేదు. ఆన్ లైన్ ,ఐఆర్సీటీసీ యాప్లో రిజర్వ్ చార్ట్ అందుబాటులోకి రానున్నది. దీంతో ప్రయాణికులు ఎన్ని సీట్లు రిజర్వ్ అయ్యాయనే సంగతి తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్ని …

    Read More »
  • 11 January

    కళ్ల జోడు లేకుండా పని చేయాలంటే..?

    ప్రస్తుతం ఉన్న బిజీబిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యంపై సరైన ఏకాగ్రత చూపించకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలను చాలా మంది ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే.ఇందులో కళ్ల సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటున్నవారి సంఖ్యనే ఎక్కువ. అందుకే కొంతమంది ఏదైన పని చేసేటప్పుడు కళ్లజోడు పెట్టుకుని చేస్తారు. కళ్లజోడు లేకుండా చేయలేరు. అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఇది. నానబెట్టిన కప్పు బాదం పప్పు తీసుకుని వాటిని మెత్తగా దంచి ఎండబెట్టాలి. ఎండబెట్టిన పప్పును …

    Read More »
  • 11 January

    మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కృషి

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే  ప్రత్యేక  కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు.   నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ గారి వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు  పిలుపునిచ్చారు.    ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు  క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.

    Read More »
  • 11 January

    మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం

    తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం.. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపల్ శాఖలను కైవశం …

    Read More »
  • 11 January

    అమరావతి రాజకీయంలో చంద్రబాబు బిజీగా ఉంటే..తెలుగుతమ్ముళ్లు ఇలా చేశారేంటీ..!

    అమరావతి ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీబిజీగా ఉంటున్నారు. విరాళాల సేకరణ దగ్గర నుంచి, రోడ్డుమీద బైఠాయింపులు, జోలె పట్టి భిక్షాటనలు..ఇలా వరుస కార్యక్రమాలతో బాబుగారు రాజధానిలో రచ్చ రచ్చ చేస్తుంటే…తెలుగు తమ్ముళ్లు మాత్రం వరుస షాక్‌లు ఇస్తున్నారు. అమరావతి ఆందోళనలు జరుగుతున్న రాజధాని జిల్లాలలోనే తెలుగు తమ్ముళ్లు వరుసగా వైసీపీలో చేరుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడిస్తే.. దేవినేని అవినాష్ …

    Read More »
  • 11 January

    ద్రావిడ్ గురించి మీకు తెలియని విషయాలు..?

    ది వాల్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ నేటితో నలబై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఏడో వసంతంలోకి అడుగుపెట్టాడు. 1996లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ద్రావిడ్ తొలిరోజుల్లో మొదట అతని ఆట శైలీపై ఎన్నో విమర్శలు చేసేవారు. జిడ్డు అని కూడా చాలా మంది హేళన చేసేవారు కూడా. అయితే ఏ మాత్రం నిరాశ …

    Read More »
  • 11 January

    ఢిల్లీకి పవన్… అందుకేనా..?

    ప్రముఖ సినీ మాజీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఢిల్లీ నుండి పవన్ కు ఫోన్ కాల్ రావడంతోనే హుటాహుటిన పవన్ ఢిల్లీకి వెళ్లారు అని సమాచారం. రాజధాని తరలింపు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో పవన్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat