మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం యాదాద్రి భువనగిరి,దేవరకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు సుధాకర్, రాధ దంపతులు నాలుగు రోజుల క్రితం కూతురుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు గాను చేసిన ఖర్చులను భార్య రాధను తల్లిగారింటి వద్ద నుంచి తీసుకురమ్మని సుధాకర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం …
Read More »TimeLine Layout
January, 2020
-
3 January
సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మంత్రి హారీష్ రావు దుబ్బాక మండలం ధర్మారం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తెలంగాణలోని పల్లెలు.. గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి …
Read More » -
3 January
ఎంపీ అర్వింద్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ తో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ” గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధాలతో.. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి ఎంపీగా గెలిచారు. ఐదురోజుల్లో పసుపు బోర్డును తీసుకు వస్తానని హామీచ్చి అర్వింద్ ఐదారు నెలలైన కానీ ఇంతవరకు పసుపుబోర్డు గురించి దిక్కు లేదు.. మొక్కు లేదు”అని అన్నారు. ఆయన …
Read More » -
3 January
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు …
Read More » -
3 January
జగన్ సంచలనం…ఎలాంటి క్యాన్సర్ కైనా ఉచితంగా వైద్యం !
ప్రస్తుతం పేదవారికి ఉన్న ఏకైక సమస్య అనారోగ్యం పేదరికం అనారోగ్యం వల్ల ఎంతో మంది అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో గతంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో పేదల కష్టాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పేదవారికి ఉచితంగా వైద్యం అందించేవారు. వైయస్ మరణానంతరం ఆరోగ్యశ్రీని పట్టించుకున్న పాపాన పోలేదు.ఆరోగ్యశ్రీ కార్డు చూపించి వైద్యం చేయించుకోవాలి అనుకున్న ప్రతి పేదవాడికి నిరాశ ఎదురైంది పైగా …
Read More » -
3 January
వినూత్న కార్యానికి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీకారం
తెలంగాణ రాష్ట్రంలో కానీ అప్పటి ఉమ్మడి ఏపీలో కానీ కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నూతన సంవత్సరం సందర్భంగా తనని కలవడానికి వచ్చే అధికారులు,ప్రజలు,అభిమానులు బొకేలు,శాలువాలు తీసుకురావద్దు..వీటి స్థానంలో నోటు పుస్తకాలు,పెన్నులు,డిక్షనరీలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. చైర్మన్ ఎర్రోళ్ల పిలుపునందుకున్న యువకులు బుచ్చిబాబు కెపి,పీవీ గౌడ్,శ్రీకాంత్ ,ప్రశాంత్ కుమార్ కొండపర్తి,ముక్క శివకుమార్ ,శంకర్ తదితరులు నోటు పుస్తకాలు,పెన్నులు …
Read More » -
3 January
తిరుమల లడ్డూపై వాట్సాప్లో దుష్ప్రచారం.. కేసు నమోదు చేసిన టీటీడీ అధికారులు..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల, తిరుపతి పవిత్రత, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. తొలుత తిరుమలలో ఆర్టీసీ బస్టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. అయితే ఆ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో టీడీపీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ తర్వాత …
Read More » -
3 January
అక్షరాస్యత కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం రూ.205లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల- కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. అనంతరం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, లక్ష్మీ నగర్, జంగపల్లి, మోతె, మిరుదొడ్డి, అందే ఆరు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. వీరి వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట …
Read More » -
3 January
డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..!
మాట తప్పని, మడమ తిప్పని నైజం తనది అని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు దాదాపు పాతిక వేల కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు …
Read More » -
3 January
సంచలనం…టీడీపీ మాజీ ఎంపీ రాయపాటిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ..!
రుణాల ఎగవేతపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి, ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్కాయ్ కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రాయపాటిపై కేసు నమోదు చేసింది. రూ. 16 కోట్లు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఈడీ.. ఫెమా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది. రాయపాటి తన కంపెనీ పేరుతో మొత్తం 15 బ్యాంకుల …
Read More »