TimeLine Layout

December, 2019

  • 27 December

    గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం

    తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు వెళ్తున్నది. శుక్రవారం తెలంగాణభవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. జనవరి 7న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల …

    Read More »
  • 27 December

    రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు

    మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లును ఆమోదించిన లోక్ సభ * మోటారు వాహనాల బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ …

    Read More »
  • 27 December

    ఆ యువ హీరోతో స్వాతి రోమాన్స్ ..

    స్వాతి మొదట్లో యాంకర్ గా బుల్లితెరపై తానేంటో నిరూపించుకుని ..కలర్ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల మదిని దోచుకున్న అచ్చమైన తెలుగు అమ్మాయి.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీచ్చి..వరుస సినిమాలతో..వరుస హిట్లతో ఇండస్ట్రీలో తన సత్తా నిరూపించుకున్న నేచూరల్ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గతంలో కార్తికేయ మూవీలో కలిసి నటించిన యువహీరో నిఖిల్ తో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది.నిఖిల్ హీరోగా త్వరలో తెరకెక్కనున్న కార్తికేయ-2లో స్వాతికి …

    Read More »
  • 27 December

    సంక్రాంతికి 4,940 ప్రత్యేక బస్సులు..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రానున్న సంక్రాంతి పండుగ పూట నెలకొనున్న రద్ధీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,940ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ సిద్ధమవుతుంది.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు రూట్లల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి పదో తారీఖు నుండి జనవరి …

    Read More »
  • 27 December

    100కోట్ల క్లబ్ లో దబంగ్ -3

    బాలీవుడ్ కండల వీరుడు …స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా..ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ దబంగ్ -3.ఇటీవల విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వారాంతం..క్రిస్మస్ సెలవులు రావడంతో ఆరు రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది.గత మూవీలతో పోలిస్తే దబంగ్-3 కలెక్షన్లు చాలా వీకుగా ఉన్నట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇటు ఈ కలెక్షన్లు సల్మాన్ ఖాన్ …

    Read More »
  • 27 December

    డిసెంబర్ 26ను బాక్సింగ్ డే అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

    ఆస్ట్రేలియా దేశంలో ప్రతి ఏడాది డిసెంబర్ 26న జరిగే మ్యాచ్ ను బాక్సింగ్ డే మ్యాచ్ అని అంటారు.అసలు డిసెంబర్ 26నే ఎందుకు బాక్సింగ్ డే అని అంటారు..అసలు బాక్సింగ్ డే కి క్రికెట్ మ్యాచ్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందామా..?.  బాక్సింగ్ డేకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. క్రిస్మస్ రోజు తర్వాత వచ్చే రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు.బ్రిటన్లో విక్టోరియా మహారాణి కాలంలో …

    Read More »
  • 26 December

    రంగా వర్థంతి వేడుకలు.. రాధాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

    బెజవాడలో స్వర్గీయ వంగవీ రంగా వర్థంతి వేడుకలను పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నారు. పేదల పెన్నిధిగా గాంచిన నాయకుడు వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా విజయవాడలో అన్ని వర్గాల ప్రజల మన్నలను పొంది..కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన వంగవీటి రంగా ఎన్టీఆర్ హయాంలో అర్థరాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. రంగా హత్యలో చంద్రబాబుకు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు భాగస్వామ్యం …

    Read More »
  • 26 December

    చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్..!

    ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో చిచ్చురేపుతోంది. కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సీఎం జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అమరావతికే జై కొడుతూ..ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో చంద్రబాబు తీరుపై సీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ…టీడీపీపై, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల అంశంలో …

    Read More »
  • 26 December

    నాయుడి గారిపై తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చమత్కారం మూమూలుగా లేదుగా..!

    భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వెంకయ్యనాయుడు మూడు రాజధానుల విషయంలో ఎంటర్ అయ్యారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను పరోక్షంగా సమర్థించారు. అన్ని ఒకే చోట పెట్టడం మంచిది కాదు.. రాజధానిలోనే అన్నీ ఉంటే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందబోవని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కీలక వ్యాఖ్యలు …

    Read More »
  • 26 December

    స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ డ్రెస్ తో టాప్ హీరో కూతురు

    బాలీవుడ్లో వారసుల పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అవలీలగా విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో హీరోల కొడుకులు మాత్రమే ఇండస్ట్రీలోకి వస్తుంటారు. వారసుల కూతుర్లు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. టాప్ హీరోల కూతుర్లు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా వచ్చిన వాళ్లలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా ఇలా ఎందరో ఉన్నారు. వీరంతా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat