అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25,1924 లో గ్వాలియర్ లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి కృష్ణాదేవి, తండ్రి కృష్ణబిహారీ వాజపేయి మరియు తాత పండిట్ శ్యాంలాల్ వాజపేయి. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. కాన్పూరు …
Read More »TimeLine Layout
December, 2019
-
25 December
చలికాలంలో ఉసిరికాయలను తింటే..?
చలికాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిలో ప్రధానమైనవి ఉసిరికాయలు.ఉసిరికాయలను కూరగా తినోచ్చు.. పచ్చడి చేసుకుని తినోచ్చు. ఉసిరికాయలను తింటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండోచ్చంటున్నారు పరిశోధకులు.మరి చలికాలంలో ఉసిరికాయలను తింటే లాభాలెంటో తెలుసుకుందామా..?. * ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సీ వలన చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు * నారింజ,నిమ్మ,దానిమ్మ కాయల కన్నా ఎక్కువగా విటమిన్ సీ ఉసిరికాయల్లోనే దొరుకుతుంది * అందువల్ల …
Read More » -
25 December
కేసీఆర్ కిట్లు @5,89,818
బంగారు తెలంగాణలో రాబోవు తరాలకు బంగారు ఆరోగ్య భవిష్యత్ ను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం కేసీఆర్ కిట్లు. రాష్ట్రంలో ఉన్న సర్కారు ఆసుపత్రులల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం.. మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటివరకు కేసీఆర్ కిట్లు సత్ఫలితాలను ఇచ్చింది. ఈ పథకం అమలు అయిన నాటి మాతా శిశు మరణాల …
Read More » -
24 December
మంత్రి హరీష్ ను కలిసిన టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ సభ్యులు
టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ ఆర్ధిక శాక మంత్రి టీఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ ని మరియు ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ ని మర్యాదపూర్వకంగా వారి నివాసములో కలిశారు. ఈ భేటీ సందర్బంగా టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కన్వీనర్ శ్రీ వెంకట్ రావు తాళ్ళపెల్లి, ఐటీ సెక్రెటరీ శ్రీ జై విష్ణు గుండా, ఎక్ష్జిక్యుటీవ్ మెంబర్ శ్రీ సాయి కిరణ్ నల్లా, …
Read More » -
24 December
పెళ్లి జరిగిన 10 రోజులకే పక్కింటి ప్రియుడితో జంప్..భార్య లేచిపోయిందని అవమానంతో భర్త ఇంటికే పరిమితం
వివాహం జరిగిన 10 రోజుల పాటు భర్తతో సంతోషంగా ఉన్న పెళ్లి కూతురు సుమారు కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో కలిసి పరారైయ్యింది. పెళ్లి కూతురు ఎస్కేప్ కావడంతో ఆమె ప్రియుడి మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చెయ్యడంతో అవమానంతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లేచిపోయిందని అవమానంతో కలక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్న భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. పెళ్లి పారాణి ఆరకముందు పెళ్లివ కుమార్తె …
Read More » -
24 December
బ్రేకింగ్..ఇండియన్ రైల్వేలో పెరిగిన భోజనం, టిఫిన్ ధరలు…!
త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …
Read More » -
24 December
మూడు రాజధానులపై వెంకయ్యనాయుడి ఆసక్తికర వ్యాఖ్యలు..బాబు మైండ్ బ్లాంక్..!
ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మూడు రాజధానుల కాన్సెప్ట్కు నిరసనగా అమరావతి ప్రాంతంలో టీడీపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిని సీఎం జగన్ చంపేస్తున్నాడంటూ బాబు ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు. ఇదిలా ఉంటే అధికార, పరిపాలన వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ ఆలోచనను భారత …
Read More » -
24 December
పాయల్ ఇకనైనా పద్ధతి మార్చుకో..లేదంటే ?
పాయల్ రాజ్ పూత్..టాలీవుడ్ లో ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది ఆరెక్ష్ 100 సినిమానే. ఈ చిత్రంతో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ తరువాతి సినిమా విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసింది. సీక్వెల్ లో రెండో సినిమా తీసి ఉన్న కాస్తా ఇమేజ్ పోగొట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే వెంకీ మామ షూటింగ్ లో ఉండడంతో సేఫ్ అయ్యిందని చెప్పాలి. ఎంత ఎలా …
Read More » -
24 December
మా ఎమ్మెల్యే చంద్రబాబు కనపడడం లేదు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుప్పం ప్రజలు..!
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డు స్థాయిలో 6 వ సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసినా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. చంద్రబాబు ఏనాడూ కుప్పం ప్రజల బాగోగులు పట్టించుకోకపోయినా…సీఎం స్థాయి వ్యక్తి కావడంతో ప్రజలు ఆయనపై అభిమానంతో ఓటేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబుకు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి గట్టిపోటీ ఇచ్చారు. …
Read More » -
24 December
ఇడుపులపాయ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్..!
డిసెంబర్ 25న ఏసుక్రీస్తు లోకకల్యాణార్థం ఈ భువి మీద అవతరించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే క్రిస్మస్ సంబురాలు షురూ అయ్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడప పర్యటనలో భాగంగా జగన్ ఇక్కడికి వచ్చారు. జగన్ రాకతో అక్కడి అందరి కళ్ళల్లో …
Read More »