TimeLine Layout

December, 2019

  • 21 December

    మూడు రాజధానుల పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు…!

    ఏ నిమిషం ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానులంటు మాట్లాడారో అప్పటి నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి మొదలైంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారంటు కొందరు,వైజాగ్ దగ్గర కొత్త రాజధానంటు మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తు మళ్లీ ప్రజల్లో పేరు తెచ్చుకోవాలని టీడిపి తాపత్రయపడుతుంది. అమరావతి లో రైతులు ధర్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలంటున్నారు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. జనసేన,టిడిపి కూడా రాజధాని …

    Read More »
  • 21 December

    రూ.5లక్షలు నజరానా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత… మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్టు షాపులను నిషేధిస్తూ రూ.5లక్షలు ఇస్తానని ప్రకటించారు. బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేస్తే ఆ గ్రామానికి రూ.5లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు.సర్పంచులు,ఎంపీపీటీసీ,ఎంపీపీలు ,అఖిలపక్ష నాయకులు,యువత,ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆ పంచాయతీకి …

    Read More »
  • 21 December

    త్వరలో కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభం

    తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంహా నిర్మించిన ఐటీ టవర్ ను ఈ నెల ముప్పై తారీఖున ఐటీ,పరిశ్ర్తమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐటీ టవర్ నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ” ఐటీ టవర్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామని “అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతోనే …

    Read More »
  • 21 December

    సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ 45 వేల జరిమానా..ఎందుకో తెలుసా

    సిద్దిపేట పట్టణంలో 4 చెట్లను నరికేసినందుకు అధికారులు రూ.45 వేల జరిమానా విధించారు. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. అయితే అది అందరికీ స్పష్టంగా కనిపించాలని డివైడర్‌పైన ఉన్న చెట్లను నరికేశారు. చెట్లను నరికిన వారిని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఐలయ్య సీసీ కెమెరాల సహాయంతో శుక్రవారం గుర్తించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన సౌత్‌ …

    Read More »
  • 21 December

    తెలంగాణలో 2020లో కార్మిక సెలవులు ఇవే

    తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో పరిశ్రమలు,దుకాణాలు,సూపర్ మార్కెట్లు,ఇతరత్రా వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు/కార్మికులకు ఇవ్వాల్సిన సెలవులను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రకటించింది. సంక్రాంతి (జనవరి15),రిపబ్లిక్ డే(జనవరి 26),మహా శివరాత్రి మరుసటి రోజు( జనవరి22),మే డే(మే1),రంహాన్ (మే 25),తెలంగాణ ఆవిర్భావదినం (జూన్ 2),స్వాతంత్ర్య దినం (ఆగస్టు 15),గాంధీ జయంతి (అక్టోబర్ 2),దసరా(అక్టోబర్25), క్రిస్మస్ (డిసెంబర్ 25) లు ఉన్నాయి. ఈ సెలవులు వేతనంతో కూడిన సెలవులు అని కార్మిక శాఖ …

    Read More »
  • 21 December

    టెన్త్ పాస్ అయ్యారా..? అయితే ఈ శుభవార్త మీకోసమే !

    టెన్త్ పాస్ అయ్యి పెద్ద చదువు చదవలేని వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే వారికి డీఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్డీఓ సంబంధించి 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాస్ అయిన తరువాత ఐటీఐలో సంబధిత ట్రేడ్ వారు మరియు 18-25 సంవత్సరాలు వారు దీనికి అర్హులు. డిసెంబర్ 23నుండి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా …

    Read More »
  • 21 December

    సీఎం జగన్ కు జైకొట్టిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి

    ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెసిన ప్రకటన టీడీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి స్వాగతించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నానని ,ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటినుంచి కోరుతున్నానన్నారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న వ్యాఖ్యానించారు. కాగా మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ వ్యతిరేకిస్తున్న క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి జగన్ కు మద్దతివ్వడం చర్చనీయాంధంగా మారింది. ఇప్పటికే …

    Read More »
  • 21 December

    సీఎం వైఎస్‌ జగన్‌ కి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్‌కు విషెష్‌ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు. Birthday wishes to Andhra Pradesh …

    Read More »
  • 21 December

    తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు కొత్త రంగులు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు సరికొత్త రంగులను సంతరించుకోనున్నది. బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్ గా నిలిచిన సింగరేణి ప్రకటనలు రైలు బోగీలపై కన్పించనున్నాయి. కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే అల్విన్,జనరల్ మేనేజర్ ఆంటోనిరాజా ,రైల్వే అధికారులు నిన్న శుక్రవారం ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు వీడ్కోలు పలికారు. …

    Read More »
  • 21 December

    కాళేశ్వరం మరో చరిత్రకు శ్రీకారం

    తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మూడంటే మూడేండ్లల్లోనే పూర్తి చేసిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. అప్పటి నీళ్ల మరియు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో కాళేశ్వరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి మరి మూడేండ్లల్లోనే పూర్తి చేసింది ప్రభుత్వం. తాజాగా ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టానికి కేంద్ర బిందువుగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat