అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభా హక్కుల ఉల్లంఘన నియమం కింద అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హక్కు ల నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదో సంచలన విషయం. అయితే ఈపరిణామం చంద్రబాబుకు తనకు కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు.. అయితే ఈ ఘటనకు సంబంధించి పరిశీలిస్తే …
Read More »TimeLine Layout
December, 2019
-
16 December
యువతకు మంత్రి హారీష్ రావు పిలుపు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ పరిధిలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పఠాన్ చెరులో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ మాట్లాడుతూ” నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పఠాన్ చెరులో ఎడ్యుకేషన్ హబ్ తయారు చేశారు.పిల్లలు ఆడుకోవడానికి …
Read More » -
16 December
చంద్రబాబు నువ్వు రివర్స్ నడిచినా… బోర్లా పడుకుని పాకినా.. నిన్ను ఎవరు నమ్మరు..!
టీడీపీ అధినేత చంద్రబాబు బురద రాజకీయం కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి..పొలిటికల్ మైలేజీ కోసం రోజుకో టాపిక్ పట్టుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ రివర్స్ టెండరింగ్పై చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తం చేశాడు. ఇది ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వ్ టెండరింగ్ అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. అమరావతి ఆపేసారు..పోలవరం నిలిపేసారు అంటూ బ్యానర్ పట్టుకుని వెనక్కి …
Read More » -
16 December
దిశ చట్టంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి !
ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం తర్వాత కూడా అత్యాచారాలు ఆగలేదని, ఇది సిగ్గుచేటు అని యనమల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవా..? అని యనమల ప్రశ్నించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో జరిగిన అత్యాచార ఘటనల గురించి ఆయన మాట్లాడారు. …
Read More » -
16 December
మీ పాన్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేసుకోలేదా..చిక్కులే
మీ పాన్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేసుకోలేదా? అయితే ఇప్పటికైనా త్వరపడండి. లేని పక్షంలో ఐటీ రిటర్న్స్ దాఖలులో చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా అనుసంధానం గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31లోగా తప్పనిసరిగా ఆధార్తో పాన్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రజలకు సూచించింది. రేపటి భవిష్యత్ నిర్మాణం కోసం, ఆదాయ పన్ను సేవలు సజావుగా పొందేందుకు గడువులోగా ఈ అనుసంధానాన్ని …
Read More » -
16 December
అసెంబ్లీలో యుద్ధవాతావరణం.. మంచి స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి బొత్స !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు యుద్దవాతావరణమే కనపడుతుంటుంది. అధికార,ప్రతిపక్షాలలో ఎవరున్న మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడాలే ఎక్కువ. అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతే ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా తిట్టుకుంటున్నారో అని ఆసక్తిగా టి.వి చూస్తుంటారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాలసమావేశాలు జరుగుతున్నాయి. ఐదు రోజులుగా అసెంబ్లీ ఆసక్తిర సంఘటనలు జరిగాయి. 6 వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా …
Read More » -
16 December
చారిత్రాత్మాక దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్పై సినీ ప్రముఖుల ప్రశంసలు…!
దిశ ఘటన నేపథ్యంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరిశిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్పై దిశ కుటుంబసభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కృష్ణంరాజు, పూరీ జగన్నాథ్, జయసుధ,నాగచైతన్య, సుద్దాల అశోక్ తేజ వంటి సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సోదరిమణులకు,లైంగిక వేధింపులకు …
Read More » -
16 December
అబ్బాయిలు నన్ను పడేయాలంటే ఇది చేస్తే చాలు..పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!
ఐరెన్ లెగ్ గా కెరియర్ మొదలు పెట్టి..ప్రస్తుతం తెలుగు చిత్ర సీమా లో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్ పూజా హగ్దే . పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురం తో పాటు ప్రభాస్ సరసన జాన్ సినిమాలో నటిస్తుంది. ఇవే కాక తాజాగా అఖిల్ సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.అయితే తాజాగా పూజాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది అమ్మాయిలను …
Read More » -
16 December
కేంద్రాన్ని ఆర్ధిక సాయం కోరనున్న ఏపీ సర్కార్..!
2014 రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటు, ఆర్ధిక లోటు సమస్యలతో పాటు మరోవైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్లో …
Read More » -
16 December
చావు కబురు చల్లగా చెప్పబోతున్న హీరో…!
హీరో కార్తికేయ కథా నాయకుడిగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా కు ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనిలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సునీల్ రెడ్డి సహనిర్మాతగా వ్యవరించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదటి షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఓ …
Read More »