40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతకు దిగాజారిపోయారో అందరికి తెలిసిందే. అతనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జతకలిసాడు. శుభ్రంగా సినిమాలో నటించుకుంటూ పవర్ స్టార్ అనిపించుకునేవాడు అలాంటిది ఎవరినో ప్రశ్నిస్తాను, ఎదో చేస్తాను అని రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాసాడు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వ తీరు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ ప్రశ్నించకుండా …
Read More »TimeLine Layout
December, 2019
-
4 December
చంద్రబాబుకు కర్నూలులో ఇద్దరు షాక్..మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కొందరు ఆ పార్టీ నేతలు లైట్గా తీసుకున్నారు. నందికొట్కూరు, కోడుమూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి జయరాజు, రామాంజనేయులు డుమ్మా కొట్టారు. అలాగే కోడుమూరు నియోజకవర్గ నేత విష్ణువర్ధన్రెడ్డి మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. గతంలో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన వీరభద్రగౌడ్ హాజరు కాలేదు. నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో రెండో రోజు మంగళవారం …
Read More » -
4 December
ఛీఛీ..రేపిస్టుల కంటే దారుణంగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్..!
హైదరాబాద్లో దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై యావత్ దేశం రగిలిపోతుంది. ఇంతటి దారుణానికి తెగబడ్డ నలుగురు నిందితులను బహిరంగంగా ఉరితీయాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దిశ కేసుపై చిత్ర విచిత్రంగా స్పందించారు. రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ..హైదరాబాద్లో దిశ అనే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను పోలీస్స్టేషన్లో పెడితే వేల …
Read More » -
4 December
తాడిపత్రిలో జేసీకి షాక్ ఇచ్చిన ఎస్పీ.. జిల్లా బహిష్కరణ అధికారికంగా ఉత్తర్వులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో అసాంఘిక శక్తిగా చలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు… రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుడిగా ఉన్న ఎస్వీ రవీంద్రారెడ్డి పాతికేళ్లుగా తాడిపత్రిని శాసించాడు. తాడిపత్రి మండలం, దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి …
Read More » -
4 December
చంద్రబాబూ ఆ ముగ్గురిని ఎంత బుజ్జగించినా పార్టీలో ఉండే సమస్యే లేదు !
టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మారడానికి రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది.. ఇటీవల కొన్ని పత్రికలు కూడా ఈ కథనాన్ని రాసాయి. కేబినెట్ మంత్రులు పేర్ని నాని, కొడాలినాని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయమై మంతనాలు జరిపారని ఒక కధనం వచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలతో వైసీపీపి మంత్రులు సంప్రదింపులు జరిపారట.. మరో …
Read More » -
4 December
మాజీ మంత్రి, నారాయణ కాలర్ పట్టుకు నిలదీసిన విద్యార్ధి సంఘాల నాయకులు..!
మాజీ మంత్రి, నారాయణకు అనంతపురం పర్యటనలో తీవ్ర భంగపాటు ఎదురుపడింది. నారాయణ విద్యా సంస్థల అధినేత టీడీపీ ప్రభుత్వం లో మంత్రిగా వ్యవహరించి పార్టీ కి ఆర్ధిక వనరులు అందించే వ్యక్తిగా పెరు గాంచిన మాజీ మంత్రి నారాయణ పై అనంతపురంలో విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ స్కూల్స్ పర్యవేక్షకు వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు …
Read More » -
4 December
పవన్ కు రాజకీయ పార్టీని నడిపే అర్హత ఉందా.?
కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రజలలో మత విద్వేషాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్..గుడ్డిగా చంద్రబాబును అనుసరిస్తున్నారని అన్నారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్.. నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గృహహింస కేసుల నుంచి తప్పించుకుని …
Read More » -
4 December
ధోని మ్యాచ్ ఆడడం తర్వాత..ముందు జైలుకు వెళ్ళకుండా చూసుకో !
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత ఆటకు దూరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎప్పుడు గ్రౌండ్ లో అడుగుపెడతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది అది ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వార్త అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అమ్రాపాలి గ్రూప్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గృహాలను నిర్మిస్తామని పేరిట వేలాది మంది ప్రజలను …
Read More » -
4 December
మాతో చేస్తే ఓకే.. లేదంటే 10కోట్లు ఇవ్వాల్సిందే !
వెంకటేష్ దగ్గుబాటి.. సినీ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. వెంకీ తన 30ఏళ్ల సినీ కెరీర్ లో 72చిత్రాల్లో నటించారు. వెంకీ చివరిగా ఎఫ్2 చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, భారీ హిట్ తో పాటు కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వెంకీ తన రెమ్యునరేషన్ …
Read More » -
4 December
కాజల్ కు తప్పని తిప్పలు..అవకాశాలే రావడంలేదట !
అందరికి తెలిసినట్టుగానే అక్కినేని నాగార్జున సోలమన్ తో సినిమా తియ్యబోతున్నాడనే విషయం తెలిసిందే. మరోపక్క ఆయన ఊపిరి, మహర్షి చిత్రాలకు రైటర్ గా కూడా చేసాడు. అయితే తాజాగా ఇప్పుడు నాగ్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ని పెట్టాలని భావించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తనని వద్దనుకున్నారట. నాగ్ రెమ్యునరేషన్ విషయంలో ఆమె పక్కన పెట్టడం మంచిదని అనుకున్నట్టు తెలుస్తుంది. …
Read More »