గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని తీవ్రంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో జాతీయ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో రెండో జాతీయ …
Read More »TimeLine Layout
November, 2019
-
27 November
Reference of Terms
Getting entry in almost any college is ongoing to fix harder as a lot more nominees are trying to get a limited variety of seats. College composition needs to be finished quickly so you could have good marks inside your university. Composing an ideal entrance essay is a quite critical …
Read More » -
27 November
Surrendered German shepherd pup is ‘terrified from her mind’
Article creating is frequently an intimidating job to several folks 1 way of looking at writing might be to think of your own writing as someone. Composing good compositions is essential within the English Language within the sense that it empowers the student to help you to express what’s in …
Read More » -
27 November
పప్పు సీన్ బాగుందని వర్మకు ఫోన్ చేసిన టీడీపీ నేతలు ఎవరో తెలుసా
వివాదస్పద దర్శకుడు’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వించాడు వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. …
Read More » -
27 November
ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్పేట్ మండలం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లెప్రసి కాలనీలో 3.0 ఎంఎల్ జీఎల్ఎస్ఆర్(గ్రౌండ్ లెవల్ సర్వీసు రిజర్వాయర్) మంచి నీటి రిజర్వాయర్ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా కాలనీలో సీసీ కెమరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ మంచినీటి వాటర్ ట్యాంక్ ద్వారా 196 …
Read More » -
27 November
మునగాలకు చేరిన కాళేశ్వరం జలాలు..మంత్రి జగదీష్ రెడ్డి
చివరి ఎకరాకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఇప్పుడిప్పుడే నెరవేరుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అహోరాత్రులు శ్రమించి ఇంజినీరింగ్ పాత్రలో నిర్మించిన కాళేశ్వరం జలాల ఫలాలు రైతులకు అందడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కండ్లలో అంతులేని ఆనందం కనిపిస్తోందని ఆయన చెప్పారు. మినిట్ టు మినిట్ సూర్యపేట జిల్లాకు కాళేశ్వరం నుండి పారుతున్న గోదావరి జలాలు ఎక్కడి దాకా చేరాయి అంటూ చేస్తున్న …
Read More » -
27 November
బ్రేకింగ్..త్వరలో వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..!
ఏపీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీలో వలసల పర్వం మొదలైంది. చంద్రబాబు తీరుతో వచ్చే పదేళ్ల వరకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వంశీ రాజీనామా చేయగా, గంటా, వాసుపల్లి గణేష్లతో సహా మొత్తం 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా టీడీపీ …
Read More » -
27 November
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..!!
రైతులు బాగుపడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు ను ఆర్థికంగా …
Read More » -
27 November
చంద్రబాబుపై వైసీపీ మంత్రి పేర్ని నాని అదిరిపోయే సెటైర్లు.!
అమరావతి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 27, గురువారం నాడు అమరావతిలో చంద్రబాబు పర్యటనపై ఇప్పటికే మంత్రులు కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్లపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేయగా..తాజాగా మరో మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాని…అసలు ఐదేళ్లలొ …
Read More » -
27 November
సీఎం జగన్కు హ్యాట్సాఫ్..ప్రముఖ నటుడు
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఆర్. నారాయణమూర్తి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ…‘ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్కు హ్యాట్సాఫ్. తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలంటూ మరోవైపు వాళ్ల పిల్లల్ని మాత్రం కార్పొరేట్ సూళ్లలో చదవిస్తున్నారు. మా తరంలో …
Read More »