టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా …
Read More »TimeLine Layout
November, 2019
-
26 November
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. సరిగ్గా పన్నెండు ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఎంఎం కిరవాణి సంగీతమందించి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ యమదొంగ. ఈ చిత్రం అప్పట్లో పెనుసంచలనం సృష్టించి.. ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు విజయన్ పేరుతో …
Read More » -
26 November
యవ్వనం రోగాల మయం.. ఎందుకిలా…?కారణాలు ఏంటి?చూద్దాం..
శరీరాన్ని గుల్ల చేస్తున్న బీపీ, సుగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య సర్వే.. ఆహారపు అలవాట్లు, ఒత్తిడే కారణమంటున్న నిపుణులు మేల్కోకపోతే తీవ్ర నష్టమని హెచ్చరిక అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. …
Read More » -
26 November
నాకు అలా ఉండటమే ఇష్టం
నిధి అగర్వాల్ ఒక్క మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ… ఇస్మార్ట్ శంకర్ తో ఇటు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించడమే కాకుండా.. ఆ మూవీ ఘన విజయం సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఒక ప్రముఖ పత్రికకు ఈ హాట్ బ్యూటీ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను బాల్యం నుంచే చాలా అందంగా .. చలాకీగా …
Read More » -
26 November
సంచలనం..సుప్రీం కోర్టులో మరోసారి ఓటుకు నోటు కేసుపై మరో పిటీషన్..!
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రూ. 50 లక్షలతో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ను కొనుగోలు చేయబోయి నాడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇదే కేసులో స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ కాల్ సంచలనంగా మారింది. మావాళ్లు బ్రీఫ్డ్మీ..డోంట్ బాదర్..వియ్ విల్ వర్క్ టుగెదర్ అంటూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఈ కేసులో బుక్కైపోయాడు. ఫోన్ కాల్లో వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ …
Read More » -
26 November
దెబ్బకు నోరు మూయించిన తాప్సీ
సొట్ట బుగ్గల సుందరీ తాప్సీ పన్ను అప్పట్లో వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకెళ్లి అక్కడ స్థిరపడింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ అవకాశాలు తగ్గడంతో బ్యాక్ టూ హోమ్ అంటూ ఇక్కడ లేడీ లీడ్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్నది. ఈ నేపథ్యంలో విలేఖర్లు …
Read More » -
26 November
తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసం రాహుల్ సంగీత విభావరి..ఉచిత ప్రవేశం
తనకు ఓట్లేసి గెలిపించిన వారి కోసం ప్రత్యేకంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు బిగ్ బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. సోమవారం కొండాపూర్లోని సౌండ్ గార్డెన్ కేఫ్లో ‘లైవ్ కన్సర్ట్’టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న పీపుల్స్ ప్లాజాలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లేసిన …
Read More » -
26 November
గుండె పగిలేలా ఏడ్చిన సమంత… ఎందుకంటే..!
కోరుకుంటే కొండమీద ఉన్న కోతిని సైతం తెచ్చే పనివాళ్లు.. కూర్చుని తిన్న కానీ తరగని ఆస్తి .. ప్రేమగా చూసుకునే భర్త.. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వంశానికి చెందిన కోడలు. లక్షలాది మందికి అభిమాన తార. అంత ఘనమైన చరిత్ర ఉన్న అక్కినేని సమంత గుండె పగిలేలా ఏడవడం ఏంటని ఆలోచిస్తున్నారా…?. అయితే అసలు ముచ్చట చెబుతాం వినండి. చైతూ,సమంత హాష్ ,డ్రోగో అనే రెండు అమెరికా …
Read More » -
26 November
దేశంలో మొదటిసారి..చెప్పడమే కాదు చేసి చూపించారు జగన్ !
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడా లేని విదంగా రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండి. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పాలన విషయంలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందిచిన విజయసాయి రెడ్డి “దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం జగన్ …
Read More » -
26 November
భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో అద్భుతం..!
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభించచారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. భారత రాజ్యంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. ఇలాంటి రోజున మొక్కలు నాటి 70ఏళ్ల రాజ్యాంగాన్ని గుర్తుచేసుకోవడం ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి.
Read More »