TimeLine Layout

November, 2019

  • 9 November

    రామమందిరానికి లైన్ క్లియర్..!

    *అయోధ్యలో ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. *వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది. *మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని పేర్కొంది. బాబ్రీ నిర్మాణం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని వ్యాఖ్యానించారు. నిర్మోహి అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరుచూ మాటమార్చిందన్నారు. మసీదు కింద 12వ శతాబ్దం …

    Read More »
  • 9 November

    అసలు ఎస్పీజీ సెక్యూరిటీ అంటే ఏమిటి.?

    దేశ అత్యున్నత భద్రతా వ్యవస్థను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) అంటారు. ప్రస్తుతం గాంధీ కుటుంబ సభ్యులో ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆమె కూతురు, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్‌ ప్లస్‌ క్యాటగిరి రక్షణను కల్పించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యానంతరం గాంధీ …

    Read More »
  • 9 November

    గ్రామ సచివాలయంలో చర్చ్ అంటూ దుష్ప్రచారం చేసినవారిపై చర్యలు

    రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని ముందస్తు పథకం ప్రకారం సచివాలయంలో చర్చ్ అంటూ ప్రచారం చేసిన టీడీపీ, జనసేన మరియు పసుపు బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని దుష్ప్రచారాలు చేసిన పేజ్ మరియు ప్రొఫైల్ లింక్స్ డేటాతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ని వైసీపీ నేతలు కలిసి, వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. గౌతమ్ సవాంగ్ ఆ దుష్ప్రచారం చేసినవారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ సవాంగ్ …

    Read More »
  • 9 November

    అయోధ్యపై సుప్రీం సంచలన తీర్పు

    దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ రోజు శనివారం సంచలన తీర్పునిచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా అయోధ్యలోని వివాదస్పద భూమిని పంచే వీల్లేదని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని …

    Read More »
  • 9 November

    గాంధీ కుటుంబానికి మోదీ షాక్

    కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కుటుంబానికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది.సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల కిందట 1991 మే 21న అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ని ఎల్టీటీఈ తీవ్రవాదులు హాతమార్చడంతో ఆ తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వీవీఐపీ భద్రత కింద ఎస్పీజీ భద్రత కల్పించారు. ఆ తర్వాత 2003లో …

    Read More »
  • 9 November

    అయోధ్య తీర్పు విషయంలో వదంతులు వ్యాప్తి చేస్తే బేడీలే

    యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం ఈ తీర్పును వెలువరించనుంది. అయోధ్య వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి చిక్కులు తెచ్చుకున్నట్లే. అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను ‘డిలీట్‌’ చేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ …

    Read More »
  • 9 November

    అయోధ్య వివాదం నేపథ్యంలో ఈరోజు సెలవులు ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..!

    అత్యంత వివాదాస్పద అయోధ్య కేసులో తీర్పు ఇస్తున్న నేపద్యంలో ఇవాళ ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలో విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇవాళ అయోధ్య కేసు తుది తీర్పు నేపథ్యంలో సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం అయోధ్య వివాదం ఏర్పడింది. అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన …

    Read More »
  • 9 November

    అయోధ్య తీర్పు- మంత్రి కేటీఆర్ సందేశం

    యావత్తు దేశమంతా ఈ రోజు గత కొన్ని దశాబ్ధాలుగా పెండింగ్ లో అయోధ్య స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమిచ్చే తీర్పు గురించి చర్చించుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు అయోధ్యపై తీర్పు నేపథ్యంలో సందేశమిచ్చారు. సరిగ్గా ఏడాది కిందట మంత్రి కేటీఆర్ వెల్లడించిన అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తూ” అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తీర్పు …

    Read More »
  • 9 November

    అయోధ్యపై తుది తీర్పు నేడే.. దేశమంతా హై అలెర్ట్..!

    కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యాజ్యంపై 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న …

    Read More »
  • 9 November

    మంత్రి కేటీఆర్ నిర్ణయంతో అందరూ షాక్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీ రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ సబ్ స్టేషన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తమకు చేస్తోన్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతగా శాలువా కప్పి చిరుసన్మానం చేయాలని నిర్ణయించుకుని చుట్టూ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat