ఆ విషయంలో మహిళలే మగవారికి బెస్ట్. మహిళల కంటే మగవారే ఆ విషయంలో వీక్. ఇంతకూ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..?. అయితే చదవండి ఏ విషయంలో మహిళలు మగవారి కంటే ఉత్తమం. మహిళల కంటే మగవారిలోనే సంతానలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఏపీలో వైజాగ్ లో జరిగిన గైనకాలిస్టుల సమావేశంలో వైద్యులు తేల్చి చెప్పారు. సంతానలేమి వయస్సు 35 నుంచి 30 కి పడిపోయింది. మహిళల కంటే 1.5% …
Read More »TimeLine Layout
November, 2019
-
4 November
పూర్తయిన బిగ్ బాస్ జర్నీ.. విన్నర్ విషయంలోనే అసలు సమస్య..!
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నిన్న ఆదివారం నాడు ఘనంగా ముగింపు వేడుకలు జరిగాయి. 100రోజుల పాటు ప్రేక్షకులను అలరించినా ఈ షో అంతగా రాణించలేదనే చెప్పాలి. గత మూడు సీజన్లతో పోల్చుకుంటే ఈ షో చాలా తక్కువనే చెప్పాలి. ఇంక ఈ విషయం పక్కన పెడితే విన్నర్ విషయంలో మాత్రం బిగ్ బాస్ న్యాయం చెయ్యలేదని కొందరు వాదిస్తున్నారు. సీజన్ 3 విన్నర్ గా హోస్ట్ నాగార్జున …
Read More » -
4 November
జనసేనానికి చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..!
వైజాగ్లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్లో పవన్ కల్యాణ్ చేసిన …
Read More » -
4 November
భోజన విరామ సమయంలో తహసీల్దార్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ విజయరెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. తహసీల్దార్ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భోజన విరామ సమయంలో జనం తక్కువ ఉన్నప్పుడు దుండగుడు దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు ఘటనా …
Read More » -
4 November
నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని సమ్మె ప్రారంభంలో , ఇప్పుడు 5 వ తేదీలోపు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం . ప్రభుత్వాన్ని గౌరవించి 5 లోపు చేరిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం . వారికి ఏ రకంగా మేలు చేయవచ్చో ఆలోచన చేయాలని …
Read More » -
4 November
కార్తీకమాసంలో ప్రతి రోజు కార్తీక స్నానాలు చేయలేని వారు.. ఈ రోజుల్లో చేస్తే చాలు..అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది..!
కార్తీకమాసంలో కార్తీక స్నానాలకు అ్యతంత ప్రాముఖ్యత ఉంది. మహిళలు ఈ నెలంతా ప్రతి రోజూ కార్తీక స్నానాలు చేస్తారు.. ముఖ్యంగా చవితి, పాడ్యమి, పొర్ణమి, ఏకాదశి, చతుర్దశి,ద్వాదశి తిథుల్లో దగ్గరల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి కార్తీక స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగిస్తారు. పరమశివుడికి అభిషేకాలు, పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఇలా కార్తీక మాసంలో చేసే స్నానం, దానం,జపం వంటి వాటి వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కుతుందని పండితులు …
Read More » -
4 November
తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లో ఆటోనగర్ ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో చోట 300 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పార్కులు ఏర్పాటుకు భూములను …
Read More » -
4 November
వీటిలో ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పగలవా పవన్ కళ్యాణ్…?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని కబుర్లు చెప్పారు కదా మరోపక్క అంతకాదు ఇంత అన్న జనసైనికులు మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి. *గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు , *దివాకర్ ట్రావెల్స్ బస్ ఆక్సిడెంట్ జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, *ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు నష్టపోయినప్పుడు, *అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోయినప్పుడు , *ఇసుక లారీ …
Read More » -
4 November
జనసేనాని పరువు అడ్డంగా తీసిన వైసీపీ మంత్రి…!
భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 3 న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నన్ను విమర్శించే నాయకుల్లా.. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని, కేసులు కూడా లేవని జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. జగన్ మంచి పాలన అందిస్తే..నేను మళ్లీ …
Read More » -
4 November
నడకతో లాభాలెన్నో..?
నడకతో ఇటు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం జీవించడానికి అవసరమైన శక్తి ఉంటుంది. అలసిపోవడం నీరసం దరిచేరవు అంటున్నారు నిపుణులు. మరి నడిస్తే మరిన్నీ లాభాలెంటో ఒక లుక్ వేద్దాం. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి,ఆందోలన ,డిప్రెసన్ తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆల్జీమర్స్ ను అడ్డుకుంటుంది హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి రక్తసరఫరా మెరుగవుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కీళ్ల నొప్పులు,వెన్ను నొప్పులు తగ్గుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది
Read More »