అక్టోబర్ 31 న అంటే ఈ రోజు నాగులచవితి నాడు విశాఖపట్టణం, చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీ గవర్నర్ స్వయంగా విశాఖ శ్రీ శారదాపీఠానికి విచ్చేసారు. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఉత్తరాధికారి శ్రీ శ్రీ …
Read More »TimeLine Layout
October, 2019
-
31 October
వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో మరో నిజం..ఏనుగు పిల్లకు జన్మనిచ్చిన పంది
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి విషయం ఆచరణలో తు.చ. తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక సంఘటనలు జరిగాయి కూడా. ఇపుడు తాజాగా… పంది కడుపున ఏనుగు పిల్ల జన్మించింది. ఈ వింత సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం …
Read More » -
31 October
మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్ను గెలిపించండి
బిగ్బాస్ 3 టైటిల్ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టైటిల్ రేసులో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్లు ఉన్నారు. అయితే ప్రధాన ఫైట్ మాత్రం రాహుల్, శ్రీముఖి మధ్యలోనే ఉంది. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు కావటంతో అభిమానులు తమతమ ఫేవరెట్ కంటెస్టెంట్లకే ఓట్లు గుద్దండంటూ ప్రచారంతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే …
Read More » -
31 October
విశాఖ శ్రీ శారదాపీఠంలో రుద్రాక్ష మొక్కలను నాటిన శ్రీ స్వాత్మానందేంద్ర..!
హర హైతో భరా హై నినాదంతో గ్రీన్ ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ ని సృష్టించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ చొరవతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను ఈ గ్రీన్ ఛాలెంజ్ ఆకర్షిస్తోంది. తాజాగా గ్రీన్ఛాలెంజ్లో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు మొక్కలు నాటారు. తమ గురువర్యులు మహాస్వామి …
Read More » -
31 October
స్టార్ హీరోతో శృతీ హాసన్ రోమాన్స్
శృతీ హాసన్ ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు చూడగానే ఆకట్టుకునే సౌందర్యం.. ఇంకోవైపు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. యువత గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ముద్దుగుమ్మ. ఇలాంటి అందాల రాక్షసి గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతవుతుంది.ఇలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు నేనున్నాంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోనే గతంలో బలుపుతో …
Read More » -
31 October
మహేష్ కి నో .. బన్నీకి ఒకే.. ఏంటి అది..?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నో చెప్పిన ఒక కథను ఒకే చేసేశాడు మరో స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఒక కథను సిద్ధం చేశాడు. తాను సిద్ధం చేసిన కథను హీరో మహేష్ బాబుకు విన్పించాడు. అయితే కథ నచ్చకపోవడంతో మహేష్ నో చెప్పాడు. ఏమి పాలుపోని సుకుమార్ ఈ …
Read More » -
31 October
అనుష్క దెబ్బ…సెలక్షన్ కమిటీ అబ్బా…?
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో ఓడిపోయినా విషయం తెలిసిందే. అప్పటివరకు టీమిండియా నే విన్నర్ అనుకున్నారంతా. సెమీస్ లో ఓడిపోవడంతో ఒక్కసారిగా బోర్డ్, కమిటీ మధ్య రచ్చ మొదలైంది. ఇక జట్టులో నాలుగో స్థానం కోసమే కొన్నిరోజులు వాదనలు చోటుచేసుకున్నాయి. కావలేనే ఎంఎస్కే ప్రసాద్ ఇలా చేసాడని గట్టిగా వార్తలు వచ్చాయి. ఇంక ఇదంతా పక్కనబెడితే తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. దీన్ని …
Read More » -
31 October
నేడు విశాఖలో శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారి జన్మదినోత్సవం..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!
విశాఖపట్టణంలో ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం జరిగిన మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు అధికార, రాజకీయ ప్రముఖులు హాజరై మహాస్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా ఉదయం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణ్యం శ్రీస్వరూపానందేంద్రను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం తరపున ఎంపీ విజయసాయిరెడ్డి స్వామివారికి …
Read More » -
31 October
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుతో వేల మందికి ఉపాధి
తెలంగాణేర్పడిన తర్వాత టీఎస్ఐపాస్ ద్వారా ప్రపంచ పారిశ్రామికవర్గాలను ఆకర్షించి, అందరి ప్రశంసలు అందుకున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. దేశానికే ఆదర్శంగా తొలిసారి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్మెస్ఎంఈ)లకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ను ఏర్పాటుచేసింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో 435 ఎకరాల్లో నిర్మించిన టీఎస్ఐఐసీ -టీఐఎఫ్- ఎమ్మెస్ఎంఈ- గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇక్కడ …
Read More » -
31 October
బ్రేకింగ్ న్యూస్..భారతదేశానికి ముప్పు..పరిష్కారం కూడా లేదట !
భారతదేశంలో 2050 సంవత్సరం నాటికి సుమారు 36 మిలియన్ల మంది తమ ఇండ్లను, జీవనోపాధిని కోల్పోతారని సెంట్రల్ పరిశోధనా సమూహం క్లైమేట్ అంచానా వేసింది. దీనికి ముఖ్య కారణం సముద్ర మట్టాలు పెరగడమే అని చెప్పింది. అంతకముందు వచ్చిన నమూనా ప్రకారం 5 మిలియన్ల మంది అని అంచనా వేసినప్పటికీ తాజాగా ఈ పరిశోధనా సంస్థ చెప్పిన ప్రకారం ఏడు రెట్లు పెరిగిపోయింది. దీని ప్రభావం ముంబై, కోల్కతా, ఒడిషా, …
Read More »