ఏపీ టీడీపీ సీనియర్ నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ జైలులో ఉండగా, కూన రవికుమార్, యరపతినేని, సోమిరెడ్డి, కోడెల శివరామ్ వంటి టీడీపీ నేతలపై నమోదైపోయిన కేసులపై విచారణ జరుగుతోంది. తాజాగా మరో టీడీపీ సీనియర్ నేత , టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. సెప్టెంబర్లో చంద్రబాబు తన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ “ఛలో ఆత్మకూరు ” కు పిలుపు …
Read More »TimeLine Layout
October, 2019
-
25 October
దేశంలోనే తొలి పార్టీ టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒకవైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని వర్గాల మన్నలను పొందుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు.తాజాగా గురువారం విడుదలైన హుజూర్ నగర్ అసెంబ్లీ …
Read More » -
25 October
పెళ్లి చేసుకునే ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న నయనతార
అందాల తార నయనతార గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో సందడి చేసింది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు ఆమె రావడంతో నయనతారకు టిటిడి అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి లడ్డూ ప్రసాదాలు చిత్రపటాలు అందించి వేద ఆశీర్వచనం అందించారు. నయనతార తో పాటు తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ కూడా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో నయనతార ఆయనను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో …
Read More » -
25 October
గరుడవారధిపై టీటీడీ బోర్టుమరో కీలక నిర్ణయం..!
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతికి ప్రతి రోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతినగరంలో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి గతంలో చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ …
Read More » -
25 October
తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 27 న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈసందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం6.00 నుండి 9.00గంటలవరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులోభాగంగా ఆలయాన్ని శుద్ధిచేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, …
Read More » -
25 October
టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. నిన్న గురువారం విడుదలైన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ” బీజేపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇళ్ళు అలకగానే పండుగ కాదు. ముందుంది మొసళ్ల పండుగ “అని ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు …
Read More » -
25 October
ఆర్టీసీ సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది,డ్రైవర్లు,కండక్టర్లకు ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తని తెలిపారు. గురువారం విడుదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనిపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సమయం .. సందర్భం చూడకుండా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు …
Read More » -
25 October
కర్నూలు జిల్లాలో ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు
రోజు రోజుకి కాలం ఎంత మారుతున్న… సామాజిక రుగ్మతలు మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఈ సామాజిక అసమానతలు తగ్గించడం కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలు చేసిన… ఇప్పటికీ కొన్ని కులాలు అంటరాని కులాలుగా మిగిలిపోతున్నాయి. ఈ విషయంపై పట్టణాల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ… గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ కొందరు అగ్రవర్ణ కులస్తులు తమ అధికారాన్ని చలా ఇస్తూనే ఉన్నారు.తాజాగా కర్నూలు జిల్లాలో గొనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామం …
Read More » -
25 October
టీపీసీసీకి కొత్త బాస్
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి మరి తన సతీమణి అయిన ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇటీవల జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన సంగతి విదితమే. గురువారం విడుదలైన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై నలబై మూడు …
Read More » -
25 October
ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది కొంతమంది ఆత్మహాత్యకు పాల్పడ్డారు. మరికొంతమంది గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహాత్యకు ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డినే ప్రధాన కారణమని హైదరాబాద్ మహనగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ డ్రైవర్ రాజు పిర్యాదు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం …
Read More »