తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కార్మికుల డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కూడిన ఆరుగురు అధికారులతో పాటుగా హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో అధ్యయనం …
Read More »TimeLine Layout
October, 2019
-
23 October
సీఎం జగన్ పై అమిత్ షా ప్రశంసల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి,కేంద్ర అధికార బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షా పోలవరం రివర్సింగ్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ. 838 కోట్లు ప్రజాధనం ఆదా కావడం గొప్ప …
Read More » -
23 October
ఆత్యాచారం చేస్తుంటే ఎంజాయ్ చేయండి
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ మహిళలపై ఏదో ఒక చోట ఏదో ఘోరం జరుగుతున్న సంఘటనలను పేపర్లల్లో .. టీవీల్లో మనం చూస్తునే ఉన్నాము. అయితే కేరళ రాష్ట్రానికి చెందిన ఎంపీ హిబి ఎడెన్ సతీమణి అన్నా లిండా ఎడెన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులో పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ పోస్టులో ” ఆత్యాచారం కూడా తలరాత లాంటిదే . దాన్ని ఆపలేకపోతే ఎంజాయ్ …
Read More » -
23 October
ఓ మహిళను..పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే..!
బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా అత్యాచారం కేసులు, మహిళలపై లైంగిక వేధింపులు కేసుల్లో అడ్డంగా ఇరుక్కుంటున్నారు. ఉన్నావో అత్యాచార ఘటన మరువకముందే మరో బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరక వాంఛ తీర్చుకుని, మోసం చేసిన ఘటన ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేశారంటూ ప్రేమకుమారి అనే మహిళ కృష్ణరాజ నియోజక వర్గం బీజేపీ …
Read More » -
23 October
చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. ఈ ఏడాదిలో గేట్లు తెరవడం ఇది ఏన్నో సారి తెలుసా
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. రాత్రి మూడు గేట్లు సుమారు 10 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే వరద ఉధృతి మరింత పెరగడంతో ఉదయం ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 215 టీఎంసీల నీరు ఉంది. స్పిల్ వే ద్వారా లక్షా 95వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కుడి ఎడమ కాలువలకు విడుదల …
Read More » -
23 October
నేటి నుంచి తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభం..!
వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ముందుగా ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలు రద్దు చేసి, భగవంతుడి ముందు ప్రతి ఒక్కరూ సమానమే అన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కేవలం 30 నిమిషాల్లో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తాజాగా శ్రీ వాణి ట్రస్ట్ ప్రారంభించి, రూ. 10 వేలు విరాళం ఇచ్చిన ప్రతి భక్తుడికి …
Read More » -
23 October
ఫస్ట్ లుక్ విడుదల..ఎన్టీఆర్ ట్వీట్
రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిజిబిజిగా ఉన్నారు. అయిన ఎన్టీఆర్ ఈ ఉదయం తన ట్విట్టర్ వేదికగా కోడూరి సింహ హీరోగా తెరకెక్కుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. “సమయం గడిచిపోతోంది. నా సోదరులంతా పెరిగిపోయారు. సింహా కోడూరి హీరోగా, భైరి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు …
Read More » -
23 October
ఒక ప్రేమకథ రెండు కుటుంబాల్లో విషాదం..అమ్మాయికి 16 ఏళ్లు
ప్రేమకథ రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగల తాలూకాలో మంగళవారం వెలుగు చూసింది. మంచనహళ్లి గ్రామానికి చెందిన కాంచన (16) సమీపంలోని హొన్నెహళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే యువకుడి మధ్య కొద్ది కాలం క్రితం ప్రేమ చిగురించింది. ఈ విషయం తల్లితండ్రులకు తెలియడంతో మనస్తాపం చెందిన కాంచన ఈనెల 5వ తేదీన విషం తాగింది. దీంతో కడుపు నొప్పి తాళలేక ఉరేసుకోవడానికి యత్నించింది. …
Read More » -
23 October
విలీనం తప్ప 21 అంశాలను పరిశీలించాలి..అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం..!!
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఇ.డి.లతో ఆర్టీసీ ఎండి కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి …
Read More » -
23 October
చల్లా ధర్మారెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్..!!
జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఢిల్లీలోని చాణక్య ఫౌండేషన్ ఉత్తమ నియోజకవర్గంగా తెలంగాణలోని పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. గతనెల 26న ఢిల్లీలో కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి, పద్మ విభూషణ్ మురళీ మనోహర్ జోషి చేతుల మీదుగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని …
Read More »