ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి పట్టు మని పది నెలలు కాకుండానే జగన్ ముఖ్యమంత్రిగా పలు సంచలనాత్మక సంస్కరణల వంతమైన నిర్ణయాలను తీసుకుంటూ యావత్తు దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తోన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా మత్స్యకారులు వినియోగించే బోట్లకు సంబంధించి డీజిల్ పై …
Read More »TimeLine Layout
October, 2019
-
16 October
బ్రేకింగ్..వెలుగులోకి వచ్చిన కోడెల శివరామ్ మరో అక్రమ బాగోతం…!
దివంగత ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కోడెల శివరామ్కు సంబంధించి మరో కక్కుర్తి వ్యవహారం బయటపడింది. ఇప్పటికే కే ట్యాక్స్ కేసులు, కేబుల్ టీవీ స్కామ్లు, అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు కేసులో ఇరుక్కున్న కోడెల శివరామ్ ఇప్పుడు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నారు. రూల్స్ను అతిక్రమించి, హెల్సేల్గా వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా అమ్మేసినట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతే కాదు దాదాపు …
Read More » -
16 October
కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు..రెండు రాష్ట్రాల్లో ఒకేసారి !
కల్కి భగవాన్ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటీ బృందం అధికారులు మూకుమ్మడిగా బుధవారం దాడులకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాళ్యం కేంద్రంగా నడుస్తున్న కల్కి ఆశ్రమ పై నాలుగు ఐటీ బృందాలు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో తమిళనాడు నేమం కల్కి ఆశ్రమం పై కూడా ఐటీ అధికారుల బృందం బుధవారం ఉదయం దాడులు జరిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్కి అనుబంధ సంస్థలు మరో …
Read More » -
16 October
కొత్తతరం స్పేస్సూట్లను ఆవిష్కరించిన నాసా..!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2024లో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు వారికి కొత్తతరం స్పేస్సూట్లను ఆవిష్కరించింది. వీటిలో ఒక స్పేస్సూట్ను ఎక్ష్ ప్లోరేషన్ ఎగ్జ్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ లేదా గ్జెముగా నాసా పిలుస్తోంది. గ్జెమూను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉపయోగించేందుకు డిజైన్ చేసింది.చంద్రుడిపై ఎక్కువ కాలం పరిశోధనలు చేసేందుకు గ్జెము ఉపకరిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.మరో స్పేస్సూట్ను ఓరియన్ క్రూ సర్వైవల్ సిస్టమ్గా పిలుస్తోంది. …
Read More » -
16 October
రోడ్డెక్కిన 62% ఆర్టీసీ బస్సులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు …
Read More » -
16 October
అయోధ్య కేసు విచారణ…తుది తీర్పు అప్పుడే ?
రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టత నిచ్చారు. నేటితో వాదనలు పూర్తవనున్నాయని వ్యాఖ్యానించారు.తొలుత విచారణ అక్టోబర్ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. ఇటీవల అక్టోబర్ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. …
Read More » -
16 October
నిస్పక్షపాతంగా ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు దర్యాప్తు…!
ఆంధ్రజ్యోతి విలేఖరి సత్యనారాయణ దారుణ హత్య మా దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించి నిస్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. హత్య జరిగిన వెంటనే సమాచార శాఖ మంత్రిగా తాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళానని దీనిపై జగన్ స్పందించారని అన్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీని ఆదేశించారు. అంతేకాకుండా గంట గంటకి రిపోర్ట్ ఇవ్వమని డీజీపీని కోరారు.ఆ దిశగానే పోలీసులు …
Read More » -
16 October
డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్ …గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి, డీజీపీ !
ఏడాది పాటు అనంతపురం పీటీసీ లో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలు ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్న ఈ 25 మంది డీఎస్పీలలో పదకొండుమంది మహిళా డీఎస్పీలు ఉన్నారు. వీరితో ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ …
Read More » -
16 October
ఏపీ అటవీ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!
అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారని ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే కంపా నిధులు రూ.323 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 23 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని.. కేంద్ర చట్టాల మేరకు 33 శాతం పచ్చదనం ఉండాలని అన్నారు. అయితే రాష్ట్రంలో పచ్చదనం …
Read More » -
16 October
మరోసారి చిదంబరం కటకటాల్లోకి..ఈడీకి అనుమతి !
కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మరోసారి జైలు ఊసలు లెక్కెట్టనున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆయన్నిఅరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించి, అరెస్టు చేయనున్నారు. ఆయన్ని ప్రశ్నించాక అవసరమైతే అరెస్ట్ చేయడానికి జడ్జి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ కేసు విషయంలో బెయిల్ …
Read More »