తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్న, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలను ఏపీ ప్రభుత్వం నియమించిందంటు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలుపై నటుడు శ్రీనివాస రెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆ పదవి దక్కింది తనకు కాదని.. ‘ఢమరుకం’ సినిమా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అని ట్వీట్ చేశారు. గతంలో నటుడు పృథ్వీరాజ్ బాలిరెడ్డి ని …
Read More »TimeLine Layout
October, 2019
-
13 October
నెల్లూరులో అమ్మాయిలు నెల జీతంతో వ్యభిచారం..వారి శాలరీ ఎంతో తెలిసి షాకైయిన పోలీసులు
నెల్లూరు నగరంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు చేధించారు. నగరంలోని బాలాజీ నగర్లోని ఓ అపార్ట్మెంట్ లో దాసరి శాంతమ్మ అనే మహిళా గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఓ అపార్ట్మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తోంది. గతంలో ఒక్కతే వ్యభిచారం చేసిన శాంతమ్మ.. ఆ తరువాత కొంతమంది యువతులను తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో ఉంచి వ్యభిచారం నిర్వహిస్తోంది. నిత్యం ఆ ఇంటికి ఎవరో …
Read More » -
13 October
9,648 వలంటీర్ల నియామకానికి ప్రకటన..!
ఎంపికయినా చేరని, వివిధ కారణాలతో భర్తీ కానీ 9,648 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకో వాలంటీర్ చొప్పున 1,94,592 మంది నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు. మిగతా ఖాళీల భర్తీ కోసం నెలాఖరులోగా ప్రకటన చేసి డిసెంబర్లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు …
Read More » -
13 October
అనంతపురం జిల్లాలో దారుణం..ఈ వార్త చదువుతుంటే..మీ కళ్లలో నీళ్లు గ్యారంటీ
అనంతపురం జిల్లాలో శనివారం ఇంకుడుగుంతలో పడి ముగ్గురు, చెక్డ్యాంలో మునిగి ఒకరు మృతి చెందారు. రాప్తాడు మండలం చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని పాలబావి గ్రామంలో ఇంకుడుగుంతలో పడి మమత (20), చేతన్వర్మ(14), వర్షిత్(7) మృతి చెందారు. పాలబావి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, పార్వతీ దంపతులకు మమత, పృథ్వీరాజ్ ఇద్దరు సంతానం. లక్ష్మీనారాయణ గ్రామంలో పండ్ల తోటలు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. అలాగే శ్రీరాములు హైదరాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ కాగా …
Read More » -
13 October
గతంలో వైసీపీని వీడిన కొందరు మళ్లీ పార్టీలోకి రానున్నారా..?
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేత గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన జూపూడి ప్రభాకర్ చేరిన నేపథ్యంలో పార్టీ క్యాడర్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూపూడి బాటలోనే మరి కొందరు నేతలు పార్టీ లోకి రానున్నారట.. వీరిలో విజయవాడ నుంచి జలీల్ ఖాన్ పేరు వినిపిస్తుంది. జలీల్ ఖాన్ గతంలో వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించారు. టీడీపీ ప్రభుత్వం నుంచి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. …
Read More » -
13 October
మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్న చంద్రబాబు..!
తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయపరంగా చంద్రబాబు తీసుకున్న ఈ సంఖ్య అన్న సరే అతిశయోక్తి కాదు. అయితే 2015 నుంచి చంద్రబాబు బీజేపీ ఓటమి కోసం …
Read More » -
13 October
మరో మూడు రోజుల్లో ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే నిర్ణయాలు తీసుకోనున్నారు?
అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పథకాలు గ్రామ ఉద్యోగాలపై మరోసారి సమీక్షించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇవ్వనున్న ఆరోగ్యశ్రీ కార్డులో విధివిధానాలను చర్చించనున్నారు. జూనియర్లకు ఇస్తున్న గౌరవ వేతనం, …
Read More » -
13 October
వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్పై స్పందించిన కడప ఎస్పీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు. ఎవరైనా అలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తల పట్ల ఎస్పీ స్పందించారు. అలాగే అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read More » -
13 October
కొత్త గెలాక్సీ ట్యాబ్
శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6ను తాజాగా భారత్లో విడుదల చేసింది. రూ.59,900 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ట్యాబ్ కొనుగోలుపై కస్టమర్లకు 6 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో ఈ ట్యాబ్ను కొనుగోలు చేస్తే రూ.5వేల వరకు క్యాష్బ్యాక్ను అందిస్తున్నారు.శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో… 10.5 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లే …
Read More » -
13 October
టెస్ట్ సిరీస్ ఇండియాదే..రెండో టెస్ట్ లో ఘన విజయం..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలుచుకుంది. ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 189 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. దాంతో ఇండియా ఇన్నింగ్స్ మరియు 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి సఫారి బాట్స్ మాన్ మహారాజ్ నిలకడగా ఆడినప్పటికీ మిగతా ఆటగాలు బోల్తాపడ్డారు. అశ్విన్ 4, జడేజా3, ఉమేష్ 3 …
Read More »