బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 అప్పుడే 10 వారం కూడా పూర్తయిపోయింది. 11 వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే, మూడో వారం తమన్నా సింహాద్రి, నాలుగో వారం రోహిణి, ఐదోవారం అషు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇక ఆరోవారం ఎలిమినేషన్ ఎత్తివేగగా.. ఏడోవారంలో అలీ రాజా, …
Read More »TimeLine Layout
October, 2019
-
5 October
టాటు ఎక్కడ వెయించుకుందో చూడండి…సరిగ్గా అక్కడే
ప్రస్తుతం అన్ని హుడ్ లలో ట్రెండ్ మారింది. సినిమాలు ఎలా తీసినా..సక్సెస్ అయినా కాకపోయినా నో ప్రాబ్లం..పబ్లిసిటీ మాత్రం ఫీక్స్ లో ఉండాలి. అప్పుడే ఆత్మసంతృప్తి కలుగుతుంది. మన వర్కవుట్ కి న్యాయం జరుగుతుంది. సరిగ్గా అలాగే జరుగుతుంది బాలీవుడ్ మొత్తం. సినిమాల్లో చూపించే సొగసులు తక్కువ అయిపోయి…సోషల్ మీడియాలో మాత్రం అన్ని విప్పి చూపిస్తున్నారు. ఫ్యార్ కా పంచ్ నామా సినిమాలో చేసిన నుష్రత్ బికినీ ఫోటోలు …
Read More » -
5 October
భారీ ఆధిక్యం దిశగా భారత్…అతడివల్లే ఇదంతా సాధ్యం..?
హిట్ మేన్ రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించాడు. తాను ఓపెనర్ గా వచ్చిన మొదటి మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 176 పరుగులు చేసిన రోహిత్, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో కూడా శతకం కొట్టాడు. కెప్టెన్ కోహ్లి ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు కాదని నిరూపించాడు. మరో పక్క సెహ్వాగ్ తో పోల్చడం …
Read More » -
5 October
అనంతలో అత్యంత దారుణ ఘటన..!
అనంతపురం జిల్లాలోని నార్పలలో దారుణం చోటుచేసుకుంది. కన్నూమిన్నూ కానక చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డాడో కామాంధుడు. వివరాలు.. నార్పలకు చెందిన ఆరేళ్ల చిన్నారి తమ ఇంట్లో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడికి చేరుకున్న నారాయణస్వామి అనే వ్యక్తి తలుపులు మూసి బాలికపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి చేష్టలతో బెంబేలెత్తిపోయిన చిన్నారి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చిన్నారి ఆర్తనాదాలు విన్న స్థానికులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. బాలికపై అత్యాచారయత్నానికి …
Read More » -
5 October
మనం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది జగ్గు…
సినిమాలు ఉన్నా లేకున్నా పూరీ ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. అతగాని సినిమా గురించి అయినా.. అతని డైలాగ్ గురించి అయినా.. సినిమాలు తీసే విధానం గురించి అయినా ఏదో విధంగా అతన్ని తలుచుకుంటారు సినీ జనాలు. అలాంటి పూరీని చేసుకున్న లావణ్య పూరీతో ఎంత ప్రేమతో ఉంటుంది. నిజంగా లావణ్యగారికి పూరీ అంటే విపరీతమైన ప్రేమ అభిమానం. ఓ మంచి భార్యగా, స్నేహితిరాలిగా అతని వెన్నంటే ఉంటుంది. అయితే …
Read More » -
5 October
టీడీపీ ఓడినప్పటి నుండి ఒకటే ఏడుపు..వీళ్ళకి జీవితంలో బుద్ధి రాదంటారా..?
గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, గెలిచిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేశారు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. అలాంటి చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ఏపీ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. అంతేకాకుండా అఖండ మెజారిటీతో వైసీపీ ని గెలిపించారు. అప్పటినుండి ఆ పార్టీపై ఏదోక రూపంలో ఏడుస్తూనే ఉంది. అప్పటినుండి అనే …
Read More » -
5 October
టీమిండియా డిక్లేర్ ఇవ్వనుందా…? కోహ్లి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది?
విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అనంతరం నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ రోహిత్, మరో ఎండ్ లో పూజారా అద్భుతమైన బ్యాట్టింగ్ కనబరుస్తున్నారు. ఇక పుజారా టీ టైమ్ కి ముందు ఎల్బీ అపిల్ …
Read More » -
5 October
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభకాంక్షలు
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ …
Read More » -
5 October
జగన్ మరో సంచలనం.. ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ !
వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి ప్రతీరోజు ప్రజల శ్రేయస్సు కొరకు పోరాడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకై కృషి చేస్తున్నారు. అటు ప్రజలనే కాకుండా వారిని కాపాడే పోలీసుల విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందరితో సూపర్ సీఎం అనిపించుకున్తున్నాడు. ఈ నేపధ్యంలోనే తాజాగా వెయిటింగ్ లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు …
Read More » -
5 October
బాబును కాపాడేందుకు పచ్చ మీడియా ఎన్ని చేసినా..చివరికి శూన్యమే..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టిన చంద్రబాబ ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదు అని అన్నారు. …
Read More »