TimeLine Layout

October, 2019

  • 4 October

    తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా లోకేష్ తొలగింపు

    తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులు పై అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోరాడతానని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ సమస్య పై చంద్రబాబు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమించారు కదా ఇప్పుడు చంద్రబాబు …

    Read More »
  • 4 October

    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

    ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఓ రేంజులో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా పోలవరం ఆపేస్తారని అది కరెక్ట్ కాదు అంటూ విమర్శించింది. అయితే జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు చకచకా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగేళ్లలో జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన పనులు ఖర్చు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు …

    Read More »
  • 4 October

    దసరా, దీపావళి ఆఫర్..పెట్రోల్‌ పోయించుకుంటే లక్కీ డ్రా మీదే

    ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తన కస్టమర్లకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. మెగా ఫెస్టివ్‌ ధమాకా పేరుతో ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఇండియన్‌ ఆయిల్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రారంభించింది. ద్విచక్ర వాహనదార ఏదైనా ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ స్టేషన్‌ వద్ద రూ.200 విలువైన పెట్రోల్‌ లేదా ఎక్స్‌ట్రాప్రీమియం పెట్రోల్‌ రూ.150 విలువ మేర పోయించుకున్నా మెగా లక్కీ డ్రా కింద బహుమతులు పొందడానికి అర్హులు. …

    Read More »
  • 4 October

    శ్రీ రాజశ్యామల దేవి అమ్మవారికి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి పీఠపూజ…!

    విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా హిందూ ధర్మ ప్రచారయాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీనవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆరవ రోజు స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామలదేవికి పీఠపూజ, చండీపూజ, దుర్గా సప్తశతి …

    Read More »
  • 4 October

    కాశీబుగ్గ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత‌్మానందేంద్ర సరస్వతి స్వామి..!

    విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూధర్మ ప్రచారయాత్ర ఉమ్మడివరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా సాగుతోంది. ఇవాళ ఆరవ రోజు స్వామివారు వరంగల్ నగరంలో, వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ కాళీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని కాళీవిశ్వేరుడికి స్వామివారు స్వయంగా పూజలు నిర్వహించారు. అలాగే కాశీ నుండి నీటి బుడగ …

    Read More »
  • 4 October

    ఆకట్టుకుంటున్న వైఎస్ జగన్, వైఎస్ఆర్ సంతకాలు

    సంతకం..ఈ మాటకు ఉన్న వ్యాల్యూ చాలా ఎక్కువ. సాధారణ వ్యక్తుల కంటే ముఖ్యమంత్రులు. నాయకుల సంతకాలతో ఉన్న విలువ చెప్పలేము. ఒక్క సంతకంతో కొన్ని వందల మంది జీవితాలను మార్చవచ్చు. ఒకే ఒక్క సంతకంతో వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించోచ్చు. అయితే ఆ మొదటి సంతకం విషయంలో వైయస్ రాజశేఖర్రెడ్డి సంతకానికి కు ఉన్న ప్రాధాన్యత ఇచ్చిన విలువ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వైఎస్ …

    Read More »
  • 4 October

    జగన్ గెలుపు పట్ల చంద్రబాబు ఓటమి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విజయవాడ ప్రజలు

    గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ …

    Read More »
  • 4 October

    ఆ విద్యార్ధి మరణం మీ పాలిట శాపమే…తల్లితండ్రులు ఇకనైనా మేలుకోవాలి !

    ప్రస్తుత రోజుల్లో విద్యార్ధులు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికి తెలిసిందే. ఎంత ఎక్కువ చదివితే అంతా జ్ఞానం వస్తుందని పోటాపోటీగా చదువుతున్నారు. ఇందులో అమ్మాయిలు అయితే అబ్బాయిలు కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పాలి. ర్యాంకులు పరంగా, ఉద్యోగాల పరంగా ఈరోజుల్లో అమ్మాయిలే ముందంజులో ఉన్నారు. ఇలా అమ్మాయిలకు తల్లితండ్రులు ఎంత ప్రోత్సాహం ఇస్తే అంత ఎత్తుకు ఎదుగుతారు. కాని మరోపక్క ఆడపిల్లకు చదువెందుకు అనే మూర్కపు …

    Read More »
  • 4 October

    జూలో సింహాం ముందు డ్యాన్స్‌ చేసిన మహిళ..వీడియో వైరల్

    జంతుప్రదర్శనశాలలో సింహం ఎదురుగా ఒక యువతి నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . అదీ అతి దగ్గరగా నిలబడి డ్యాన్స్ చెయ్యడంతో వీపరీతంగా వైరల్ అయ్యింది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూ లో ఓ మహిళ ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. కంచెను దాటి మరీ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించింది. ఓ సింహానికి దగ్గరగా వెళ్లింది. కొద్దిసేపు డ్యాన్స్‌ చేసింది. 13 సెకన్ల క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రియల్ సోబ్రినో …

    Read More »
  • 4 October

    గత ప్రభుత్వం మాటలకే పరిమితం…నేడు మాట ఇస్తే పని జరగాల్సిందే..!

    2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా రైతుల కడుపు కొట్టాడు. రైతులను మభ్యబెట్టి చివరికి గెలిచాక వారి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు చంద్రబాబు. వారి ప్రభుత్వం మాటలే చెబుతుంది తప్ప పనులు మాత్రం జరగవని గత పాలననో తేలిపోయింది. కాని ఇప్పుడున్న ప్రభుత్వం దానికి పూర్తి బిన్నంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు పాదయాత్రలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat