ప్రాంతీయ పార్టీల ఎన్నారైల పాత్ర ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు.. జాతీయ పార్టీలను అభిమానించేవారు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ ఉన్నా ప్రాంతీయపార్టీల అభిమానులు విదేశాల్లో ఉండడం ఆపార్టికి కచ్చితంగా ఒక అండ అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో వైసీపీకి సంబంధించిన ఎన్నారైలు కూడా ఆపార్టీ విజయంలో ప్రముఖపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ కోసం కూడా ఆపార్టీ అభిమానులు పనిచేసారు. వైసీపీకి సంబంధించి ఎంతోమంది ఎన్నారైలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలంగా …
Read More »TimeLine Layout
October, 2019
-
2 October
వరంగల్ నగరంలో విశాఖ ఉత్తరాధికారి పర్యటన…అమ్మవారికి ప్రత్యేక పూజలు..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామిజీ పాల్గొంటున్నారు. మూడవరోజైన మంగళవారం నాడు స్వామివారు స్వయంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చన, హారతి, చండీ హోమం, చండీ పారాయన, దుర్గా పూజ, …
Read More » -
2 October
ఆంధ్రరాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం.. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల ప్రారంభం
మహాత్మాగాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి ఏపీలో అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ పైలాన్ను ఆవిష్కరించారు. 73వ రాజ్యాంగ సవరణ మేరకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో అధికార వికేంద్రీకరణచేస్తూ ప్రజలకు అన్నిసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థలకు …
Read More » -
2 October
కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు.. బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ ఆదేశాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’సినిమా నేడు విడుదలయ్యింది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో మెగా అభిమానులంతా అర్థరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. అయితే కొందరు పోలీసులు కూడా చిరు సినిమా కోసం పడిగాపులు పడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు వెళ్లారు. వేకువజామున కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు ‘సైరా’ సినిమాకు వెళ్లారు. అయితే ఆన్ డ్యూటీలో ఉండి …
Read More » -
2 October
వామ్మో ఆస్ట్రేలియా…అబ్బాయిలకు ధీటుగా సమాధానం..!
ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటే యావత్ ప్రపంచ జట్లు వణుకుతున్నాయి. వారి ఆట చూస్తే ఎంతటివారైన గమ్మున కుర్చోవాల్సిందే. ఇంతకు క్రికెట్ ఆస్ట్రేలియా అంటే అబ్బాయిల జట్టు అనుకుంటున్నారేమో కాదండి అమ్మాయిలు. ఏ ఫార్మాట్లో ఐన చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు పూర్తయ్యాయి ఇందులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఈరోజు …
Read More » -
2 October
గాంధీజీకి ప్రముఖులు నివాళి
భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ రాజ్ ఘాట్ వద్ద గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,కేంద్ర మంత్రులు ,సీనియర్ నేతలు నివాళులర్పించారు.
Read More » -
2 October
వామ్మో రానాకి ఏమైందీ..?
రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ పిక్ చూసిన అభిమానులు రానాకి ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే రానాకు ఏమైంది అనే విషయానికి వస్తే దగ్గుబాటి …
Read More » -
2 October
భర్తను మటన్ కోసం పంపి భార్య ఏం చేసిందో తెలుసా..!
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న దుగ్ధతో పక్కా ప్లాన్ చేసి భర్తను హత్య చేయించిందో ఇల్లాలు. గత నెల 21న మహబూబాబాద్ జిల్లాలోని రేగడితండాలో జరిగిన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్-శాంతి భార్యాభర్తలు. శాంతి రెండున్నరేళ్లుగా వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన నవీన్ భార్యను మందలించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో …
Read More » -
2 October
బ్రేకింగ్..నవయుగ సంస్థకు హైకోర్ట్లో సీన్ రివర్స్…!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం, హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల టెండర్లు దక్కించుకున్న నవయుగ సంస్థకు వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్తో షాక్ ఇచ్చింది. రివర్స్ టెండరింగ్లో తక్కువ కోట్ చేసి మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్ధ పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. దీంతో నవయుగ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా నవయుగ సంస్థకు హైకోర్ట్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. . మచిలీపట్నం పోర్ట్ …
Read More » -
2 October
అప్పటి గ్లామరస్ భామలకు వార్నింగ్…తేడా వస్తే జైలుకే !
మొన్న భాను ప్రియ పనిమనిషి విషయంలో ఆమెను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. చిన్న పిల్లతో పని చేయిస్తున్నారనే ఆరోపణతో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. ఇది అలా ఉండగా తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లకు కోర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే అప్పటి అందాల భామలు రాశి, రంభ ఇద్దరిపై విజయవాడలోని కన్జూమర్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు అనే విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో వీరిద్దరూ …
Read More »