TimeLine Layout
March, 2023
-
18 March
యష్ శ్రీనిధిశెట్టిని ఇబ్బంది పెట్టాడా…?
చిన్న సినిమాగా విడుదలైన పాన్ ఇండియా లెవల్ ఘనవిజయం సాధించిన చిత్రం ‘కేజీఎఫ్’ ..ఈ మూవీలో రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. అయితే ఈ భామను ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బాధించాయి.‘కేజీఎఫ్’ హీరో యష్ ఆమెను ఇబ్బంది పెట్టాడని కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ విమర్శలపై సమాధానం చెప్పిందీ తార. యష్ ఒక జెంటిల్మన్ …
Read More » -
17 March
Cm Kcr : స్వప్న కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదంపై స్పందించిన కేసీఆర్.. మృతులకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా..
Cm Kcr తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా పరిగణింపబడుతుంది. ముఖ్యంగా 2014లోని కే చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి తెలంగాణ యొక్క అభివృద్ధి పుంజుకుందనీ చెప్పవచ్చు. అలాగే తాజాగా తెలంగాణలో సికింద్రాబాద్ దగ్గర జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి స్వప్నలో కాంప్లెక్స్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిందని …
Read More » -
17 March
Minister Ktr : చెత్త ఎత్తుతున్న బాలుడి ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. ఆలోచింప చేస్తున్న ట్వీట్..
Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఆయన రాష్ట్ర బాగోగుల కోసం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలతో రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మరియు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు పెట్టేందుకు ఇస్తున్నటువంటి రాయితీలను వారికి తెలియజేసి రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడిలను తీసుకు వచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నారు. Something to think …
Read More » -
17 March
Ys Jagan : వైసిపి తీసుకున్నా నిర్ణయం పై జగన్ కు ధన్యవాదాలు తెలిపిన నాయి బ్రాహ్మణ సంఘం
Ys Jagan ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి నాయి బ్రాహ్మణ సంఘం యొక్క పెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి 2019 లో అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వాలు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే సామాజిక న్యాయం కల్పించగా వైఎస్సార్సీ ప్రభుత్వం అన్ని రకాల ప్రజలకు సమన్యాయం సామాజిక సాధికారత రెండిటిని కల్పిస్తుంది. అందువలన తాజాగా జరిగినటువంటి …
Read More » -
17 March
Group 1 :గ్రూప్ 1 విద్యార్థులకు నష్టం కలగకుండా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
Group 1 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు, ప్రతిభావంతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దృష్ట్యా ఈ విషయంపై విచారణ జరిపినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. రద్దు చేసిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ …
Read More » -
17 March
Ap Elections : రాబోయే ఎన్నికల్లో వారు వన్ సైడ్ కానుందా!
Ap Elections ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. అలాగే పలు సర్వేలు అనేవి మరల 2024 లో కూడా జగనే అధికారంలోకి వస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సైతం వైసీపీ అధికారంలోకి వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. వందకు …
Read More » -
17 March
Ys Jagan Mohan Reddy : మోడీ, అమిత్ షాతో జగన్ భేటీ.. కీలక విషయాలపై చర్చ
Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు ముగిసింది. ఆయన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పలు సమస్యలపై మోడీ అమిత్ షా తో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాల కావస్తున్న …
Read More » -
16 March
Ys Jagan Mohan Reddy : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం మనదే ముఖ్యమంత్రి జగన్..
Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ప్రజా సంక్షేమమే తమ ధ్యేయం అంటూ తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రజల కోసం తీసుకు వచ్చిన పథకాలని గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో వ్యవసాయ రంగం కూడా అంతే ముఖ్యమని అన్నారు ఉద్యోగులు …
Read More » -
16 March
Minister Ktr : 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశాన్ని బ్రష్టు పట్టించింది.. కేటీఆర్..
Minister Ktr తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈడీకు భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటన్నిటికీ భయపడేది దొంగలేనని తాము ఏ మాత్రం భయపడమని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని ఎన్నాళ్లలో దేశాన్ని బ్రస్టు పట్టించిందని చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ డి విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు …
Read More »