తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కే.చంద్రశేఖర్రావులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో భేటి అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితోసపాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై సీఎంలిద్దరూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మేలు కొరకు …
Read More »TimeLine Layout
September, 2019
-
24 September
జగన్ తీసుకుంటున్న మొండి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఇంకా ఏం జరగనుందో తెలుసా.?
పోలవరం ప్రధాన రీటెండర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా వచ్చింది.గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధరకంటే తక్కువకే 12.6% అంటే రూ.4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628కోట్ల నిధుల ఆదా జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే రూ.4358 …
Read More » -
24 September
ఒకేఒక్క తప్పు…కోహ్లి ఇంక ఇంట్లో కుర్చోవాల్సిందే..!
టీమిండియా రన్నింగ్ మెషిన్, కెప్టెన్ విరాట్ కోహ్లి చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా ఐసీసీనే అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇంకొక తప్పు చేస్తే నిషేధం తప్పదని తేల్చి చెప్పేసింది.ఇక అసలు విషయానికి వస్తే భారత్ సౌతాఫ్రికా తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడగా అందులో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. మిగతావాటిలో ఒకటి ఇండియా, ఇంకొక మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలుచుకుంది. అయితే మూడో మ్యాచ్ లో భాగంగా కోహ్లి బౌలర్ …
Read More » -
24 September
ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ కార్పోరేషన్ లోనే అప్పుడప్పుడు అమలయ్యే రివర్స్ ని జగన్ ఎలా వర్కవుట్ చేసారు.
జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అసలు రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో చూద్దాం.. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వివిధ కాంట్రాక్టు సంస్థల ద్వారా చేయించడానికి టెండర్లు పిలుస్తారు. ఇవి చాలా రకాల్లో ఉంటాయి. ఓపెన్ టెండర్, బిడ్డింగ్ సహా పలు పద్ధతుల్లో టెండర్లు వేస్తారు.. …
Read More » -
24 September
శ్రద్ధా దెబ్బకు అల్లు అరవింద్ ఇంకా కోలుకోలేదంటారా..?
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న చిత్రం రామాయణ. సుమారు 500కోట్లు భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ మరియు రవి ఉదయవర్ దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఈ చిత్రంలో సీత పాత్రలో శ్రద్దకాపూర్ ను నటించమని అడిగారట. దీనికి ఆమె 12కోట్లు అడిగిందని సమాచారం. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అల్లు అరవింద్ …
Read More » -
24 September
బిగ్ బాస్ లో వాళ్లు నైట్ కి పడుకోరు సంచలన వాఖ్యలు చేసిన హిమజ
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ ఆదివారం బిగ్బాస్ హౌస్ నుంచి నటి హిమజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ తో బయటకు వచ్చిన హిమజ కన్నీటి పర్యంతమైంది. బయటకి వచ్చిన తర్వాత హిమజ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై తనదైన శైలిలో గుడ్ , బ్యాడ్, అగ్లీ అంటూ కామెంట్స్ చేసింది.. తాజాగా ఓ …
Read More » -
24 September
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పనితీరు భేష్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కల్సి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వైవీ సుబ్బరెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలని …
Read More » -
24 September
పోలవరం రివర్స్ టెండరింగ్ సాహసోపేతం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరు రాష్ట్రాల గురించి.. మధ్య నెలకొన్న పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి బాగా పనిచేస్తోన్నారు. రాష్ట్రానికి …
Read More » -
24 September
కర్నూలు జిల్లాలో వర్షాల సమయంలోనూ సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై శ్రద్ధలేదా.. జరగరానిది జరిగితే బాధ్యులెవరు.?
తాజాగా నిన్న సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిన హెలికాఫ్టర్ ఘటనలు ఆపార్టీ శ్రేణులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సోమవారం జగన్ తాడేపల్లిలో నివాసం నుంచి హెలికాఫ్టర్లో హైదరాబాద్ వెళ్లడానికి బయల్దేరారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్కు సమస్యలు ఉన్నాయని అధికారలు సమాచారం అందించారు. దీనిపై సీఎం కార్యాలయ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో …
Read More » -
24 September
సైరా బడ్జెట్ ఎంతో తెలుసా..!
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అందాల భామలు తమన్నా ,నయనతార ,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ,హీరో కమ్ విలన్ జగపతి బాబు, ఈగ ఫేం సుదీప్ నటిస్తుండా అక్టోబర్ 2న విడుదల కానున్న మూవీ “సైరా ” నరసింహా రెడ్డి. ఇది …
Read More »