కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు చాలా అభిమాన దర్శకుడు. శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి మూవీ ఇటు బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా మరోవైపు ఘన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు . అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,మహార్షి లాంటి చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.ఇప్పుడు శివ …
Read More »TimeLine Layout
September, 2019
-
23 September
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ రోజు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఎన్నికకు ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల ముప్పై తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే అక్టోబర్ 3వ తేది నామినేషన్ల ఉపసంహారణకు అఖరి గడవు. అక్టోబర్ 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అదే నెల ఇరవై నాలుగో తేదీన ఉప …
Read More » -
23 September
తెలంగాణ,ఏపీ సీఎంల భేటీ అందుకేనా.?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి జలాలను తరలింపు విషయంపై చర్చించనున్నారు. శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలిస్తే అక్కడ నుంచి రాయలసీమకు పంపించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు కృష్ణా గోదావరి జలాలు …
Read More » -
23 September
బీసీ మహిళకు మొదటి ర్యాంక్ వస్తే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నాడు.. ఆయనకు కులపిచ్చి
బలహీన వర్గాలకు చెందిన వారికి ఉద్యోగాలు లభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని కల్పించిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ క్రమంలో గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించి లక్షా 25 వేలమందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంటే టీడీపీ నేతలు జీర్ణించుకోలేక …
Read More » -
23 September
అసలేం జరిగింది.. చంద్రబాబు ఇల్లు కూల్చేస్తున్నారంటూ దుష్ప్రచారం.. వివరణ ఇచ్చిన మంత్రి
ఉండవల్లిలోని నదిలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా విషప్రచారం చేస్తోంది. వాస్తవానికి కరకట్టపైన అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ నోటీసులిచ్చింది. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసముంటున్నలింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులిచ్చారు. ఈ అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే ఈ వీడియోలు, …
Read More » -
23 September
ఆ బోటును ఇప్పుడు బయటకు తీసే పరిస్థితి లేదు
తాజాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికి తీసే పరిస్థితి ఇప్పుడే కనిపించడం లేదు. 300 అడుగుల లోపల బురద మట్టి, ఇసుకలో బోటు కూరుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గల్లంతైన వారూ అందులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బోటుకు తీసే అవకాశం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు కూడా బోటు ప్రమాదంపై సమీక్షించి ఇదే విషయం వెల్లడించారు. …
Read More » -
23 September
సైరా లాంటి పెద్ద ఈవెంట్ కి కనీసం ఒక్క హీరోయిన్ కూడ ఎందుకు రాలేదో తెలుసా
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో …
Read More » -
23 September
ఇంటర్ విద్యతో ప్రభుత్వ ఉద్యోగాలు
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ)స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ & డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఇంటర్మీడియట్ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18-30ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఎస్ఎస్ సీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఆర్హత ఉన్నవారు వచ్చే నెల …
Read More » -
23 September
కాంగ్రెస్ ,బీజేపీలు ఏ రోటికాడ ఆ పాట
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్,బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర బీజేపీ,కాంగ్రెస్ నేతల తీరు ఏ రోటికాడ ఆ పాట అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. గత ఐదేండ్లుగా తమ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు వారంతటా వారే వచ్చి మా పార్టీలో చేరారు. మేము …
Read More » -
23 September
బీజేపీ పై మంత్రి హారీష్ రావు ఫైర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ” తెలంగాణలో యూనివర్సీటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా బీజేపీ నేతలు కోర్టులల్లో కేసులు వేసి .. అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. ఒక వైపు గత ఆరేండ్లుగా జరిగిన రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నుంచి ఆయా రాష్ట్రాల బీజేపీ సీఎంలు.. మంత్రులు.. ఎంపీలు ..కేంద్రమంత్రులు ప్రశంసిస్తుంటే …
Read More »