XPornoList is owned by a dude who loves porn as a lot as the following guy, so I made a decision to setup a website sharing the most effective porn sites. Ladies’s sexuality – the universal human driver – lends itself to large creativity that has for too long been …
Read More »TimeLine Layout
September, 2019
-
19 September
సమంత బెడ్ రూం విషయాలు లీక్ చేసిన మంచు లక్ష్మి
మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు లక్ష్మీ తను ఏం చేసినా కాస్త డిఫరెంట్ గా కాస్త కాంట్రవర్సీలకు దగ్గరగా చేస్తుంటుంది. భిన్నమైన ప్రయోగాలు, బోల్డ్ గా మాట్లాడటం లో లక్ష్మీది అందవేసిన చేయి. ఇప్పటికే యాక్టర్ గా , నిర్మాతగా, హోస్ట్ గా చాలా చేసింది. తాజాగా మరో కొత్తరకమైన హోస్ట్ గా కనిపించబోతుంది. అయితే ఇందులో తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా విన్నూత్నమైన పొగ్రాంతో మనముందుకు రాబోతుంది. …
Read More » -
19 September
రంజుగా ఉన్న నయన్ అమాంతం పెంచేసింది…
ఏజ్ పెరుగుతున్నా ఇంకా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు నయన్. రోజు రోజుకు గ్లామర్ పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. ఆఫర్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో కోటి పారితోషికం అడిగి రికార్డ్ సృష్టించిన నయన్ ..మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏకంగా ఆరు కోట్లు డిమాండ్ చేసి మిగతా హీరోయిన్లకు కుళ్లు పుట్టిస్తుంది. అయితే ఇన్ని కోట్లు తీసుకున్నా ప్రమోషన్స్, ఇంటర్వూల్లో పాల్గొనని …
Read More » -
19 September
ఈరోజు మరో 6 మృతదేహాలు లభ్యం.. బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు.. గోదారమ్మ ఒడిలో
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత ఆదివారం గోదావరిలో మునిగిన బోటు ప్రమాదానికి సంబంధించి బుధవారం మరో 6 మృత దేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన కచ్చులూరు వద్ద ఐదు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బంధువులకు అప్పగించారు. బుధవారంతో కలిపి ఇప్పటివరకు 34 మృతదేహాలు లభించినట్టయ్యింది. బోటులో మొత్తం …
Read More » -
19 September
RRR మూడు పాటలు లీక్…శాటిల్ రైట్స్ అన్ని కోట్లా..
యంగ్ టైగర్, చెర్రీ,రాజమౌళి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ రెఢీ అవుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ టోటల్ లుక్ ని చేంజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ 300 కోట్లుగా వినిపిస్తుంది. అయితే తాజాగా మరో విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో మూడు మాటలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటి రామ్ చరణ్ తో, మరొకటి ఎన్టీఆర్ తో ఇంకోటి ఇద్దరి …
Read More » -
19 September
విషమంగా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి
ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో …
Read More » -
19 September
మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు
రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ …
Read More » -
19 September
కోల్ ఇండియాలో 9వేల ఉద్యోగాలు
కోల్ ఇండియాలో తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కల్పి మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలను పోటీ పరీక్షలు,ఇంటర్వూల ,అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నది. కోల్ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలుచేపట్టబోతుందని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. అయితే గత దశాబ్ధ కాలంలో అతి పెద్ద రిక్రూట్మెంట్ ఇదే అని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో …
Read More » -
19 September
తాడిపత్రిలో బయటపడిన మరో కే ట్యాక్స్ తరహా వసూళ్ల బాగోతం..!
సత్తెనపల్లి, నరసరావుపేటలలో దివంగత నేత కోడెల కూతురు, కొడుకు… కే ట్యాక్స్ పేరుతో బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి స్వీట్షాపులు, కూరగాయల బండ్లు, రెస్టారెంట్లు, ఆఖరికి చికెన్ షాపుల వాళ్ల దగ్గర వసూళ్ల దందాకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కే ట్యాక్స్ కేసులు ఆఖరికి కోడెల ఆత్మహత్యకు దారి తీశాయి. తాజాగా కే ట్యాక్స్ తరహాలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ సాగించిన …
Read More » -
19 September
గవర్నర్ కు 13పేజీల నివేదికను అందజేత.. జగన్ శాంతి భద్రతలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫిర్యాదు
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని శాంతిభద్రతల దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 13పేజీల నివేదికను అందజేశారు.ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కోడెల ఆత్మహత్యకు ఇలాంటి …
Read More »