సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అందాలతార నయనతారకు ఇన్నేళ్లు వచ్చినా క్రేజ్ కొచెం కూడా తగ్గట్లేదు. నయన్ తమ సినిమాల్లో నటించేందుకు ఎంత పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు సరేనంటున్నారు. లేడీ సూపర్స్టార్గా రాణిస్తున్న నయనతార దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా మారిందట. ఆమె కెరీర్ మెుదటిలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన పయ్యా సినిమాలో నటించేందుకు ఆమె ఏకంగా రూ.కోటి పారితోషికం అడగడంతో ఒక్కసారిగా దక్షిణాది పరిశ్రమ నయన్ …
Read More »TimeLine Layout
September, 2019
-
19 September
తండ్రి చిన్న కూతురుపై లైంగిక దాడి..ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన పెద్ద కూతురు ఏం చేసింది..?
నేటి సమాజంలో వావి వరసలు మరిచి అత్యంతా దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మద్య రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఏమి తెలియని అమయాకపు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతన్నాయి. అయితే ఆడపిల్లలకు బయటి సమాజంలోనే కాదు ఇంట్లోనూ రక్షణ కరువవుతున్న పరిస్థితి. కొంతమంది కామాంధులు కన్నబిడ్డలనే కాటేస్తున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కన్న కూతురు అన్న కనీసం మానవత్వం …
Read More » -
19 September
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన …
Read More » -
19 September
కీర్తి సురేష్ చేసిన పనికి అప్సెట్ అయిన రానా..
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన హీరో దగ్గుబాటి రానా రానాతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల విదేశీ టూర్ కి వెళ్లి ఇండియాకి వచ్చిన రానా ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టాడు. రానా హీరోగా సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ ఒక కొరియన్ సినిమా రీమేక్ అట. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ ను …
Read More » -
19 September
ఇది కోడెల అంతిమ యాత్రా..టీడీపీ విజయ యాత్రా..?
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. అయితే ఒక సీనియర్ నేత మరణించిన బాధ బాబులో ఏ కోశానా లేదు..కోడెల పోయారన్న బాధ కంటే…ఆయన ఆత్మహత్యను ఎంతగా రాజకీయంగా ఉపయోగించుకుందామనే తాపత్రయమే ఈ మూడు రోజులపాటు చంద్రబాబు ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ విషాద సందర్భంలో వైసీపీ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తే.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వమే హత్య చేసిందంటూ …
Read More » -
19 September
హైదరాబాద్ మెట్రోకు 80 గ్లోబల్ అవార్డులు-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర మెట్రోకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తం ఎనబై వరకు అవార్డులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు హైదరాబాద్ మెట్రోకు సంబందించి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ”దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్.. అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో మొత్తం 370కేసులు మెట్రోపై ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక …
Read More » -
19 September
మరో సంచలనానికి తెరలేపిన వర్మ..దీనంతటికీ రెడ్లే కారణం !
టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. దీనికి ఉదాహరనే శివ సినిమాలో సైకిల్ చైన్, రక్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వర్మ అందరు డైరెక్టర్స్ లా కాదు ఎందుకంటే తాను …
Read More » -
19 September
తెలంగాణ రైతన్నలకు వరం కాళేశ్వరం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతన్నలకు వరం.. తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. గురువారం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో దుబ్బాక ఎమ్మెల్యేరామలింగరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి తన్నీరు హారీష్ రావు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు …
Read More » -
19 September
బ్రేకింగ్…అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!
అమరావతి ల్యాండ్ స్కామ్లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా..ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే …
Read More » -
19 September
జాగ్రత్తా..రాయలసీమకు భారీ వర్ష సూచన…పిడుగులు పడే ప్రదేశాలు ఇవే
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణాజిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు. కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది. …
Read More »