చంద్రబాబు సర్కార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు పనులలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ అయిన నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్లింది. పోలవరం ప్రధాన డ్యామ్లో మిగిలి ఉన్న పనికి రూ.1771. 44 కోట్ల విలువతో పార్ట్ ఏ గా, పోలవరం …
Read More »TimeLine Layout
September, 2019
-
16 September
సినిమా డైరెక్టర్ ను గట్టిగా హత్తుకున్నప్రియాంకా చోప్రా..వీడియో హల్ చల్
బాలీవుడ్తోపాటు హాలీవుడ్లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె హిందీలో నటించిన సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’. ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం కీలక పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం. ఈ సినిమాను శుక్రవారం కెనడాలో టొరంటోలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమా ప్రీమియర్ చూసిన ప్రియాంక …
Read More » -
16 September
ఒకే కుటుంబానికి చెందిన 12మంది గల్లంతు
నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో విశాఖపట్టణంలో కేజీహెచ్ కు ఎదురుగా ఉన్న రామలక్ష్మీ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు. వీరు బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు అని సమాచారం. మధుపాడ కుటుంబ …
Read More » -
16 September
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
వారం ప్రారంభరోజైన సోమవారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171వద్ద ట్రేడవుతుంది. నిప్టీ అరవై పాయింట్ల నష్టంతో 11,016 వద్ద కొనసాగుతుంది. యఎస్ బ్యాంకు,రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా స్టీల్ ,టాటా మోటర్స్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More » -
16 September
రోగ నిరోధక శక్తి పెరగాలంటే..?
మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే కింద చెప్పినవి పాటించాలి. రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాం.. అల్లం,వెల్లుల్లి వేర్వేరుగా పచ్చిగా తినాలి విటమిన్ సి ఉన్న నారింజ పండ్లు,నిమ్మకాయలు,క్యాప్సికం ఎక్కువగా తినాలి పాలకూర,బాదంపప్పు ఎక్కువగా తీసుకోవాలి బొప్పాయి,కివీ పండ్లు,బెల్లం వంటివి ఎక్కువగా తింటే మంచిది పెరుగుతో పాటు అప్పుడప్పుడు చికెన్ తింటూ ఉండాలి సీజనల్ కు తగ్గట్లు పండ్లు తినాలి …
Read More » -
16 September
గోదావరిలో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది.. అందుకే ఇంత ప్రాణ నష్టం జరిగింది.. కోడిగుడ్ల వెంకట రమణ
పాపికొండల విహారయాత్రకు వెళ్తూ వస్తున్న తూర్పుగోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవీపట్నం వద్ద జరిగిన ఈప్రమాదం పై ఇప్పటికే అందరూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిదిమంది చనిపోగా 27మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 24 మంది కోసం అగ్నిమాపక గజ్జి వేటగాళ్ల బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బోటు యజమాని …
Read More » -
16 September
గుంటూరులో నాని హవా..కలెక్షన్ల జల్లు !
న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియాంక తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మొదటి చిత్రం ఇదే. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మరి హిట్ అయ్యిందా లేదా అనే విషయానికి వస్తే.. సినిమా …
Read More » -
16 September
గోదావరి బోటు ప్రమాదంపై స్పందించిన ..ప్రధాని మోదీ
విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లాలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట లాంచీ కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో మునిగిపోయింది.ఈ బోటు ప్రమాదం పెను విషాదానికి దారితీసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందడం, ఆచూకీ తెలియకుండా పోవడం కలచి వేసింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలు జరుగుతున్నాయి. …
Read More » -
16 September
చంద్రయాన్-2 గురించి కీలక ప్రకటన
చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి నాసాతో కల్సి ఇస్రో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నాసాకు చెందిన లూనార్ రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశంలోకి వెళ్లి మరి అక్కడి ఫోటోలను తీస్తుంది. దీనివలన రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ కు చెందిన చాలా విషయాలు తెలిసే అవకాశముందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడాలి మరి చంద్రుడి …
Read More » -
16 September
మెగా టెక్స్ టైల్ పార్కు ఎంతవరకు వచ్చింది-ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న ఆదివారం శాసన మండలిలో వరంగల్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” ముందుగా శాసన మండలిలో నాకు తొలిసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత మంత్రి కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శాసనమండలిలో తొలిసారి మాట్లాడటమే …
Read More »