తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే తప్పించనున్న సంగతి విధితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిరాబోతున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎవరు రాబోతున్నారనే ట్విస్ట్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో సారథి మార్పు అనివార్యమైంది. కానీ …
Read More »TimeLine Layout
September, 2019
-
5 September
ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కలై… తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా…ఇంతకీ ఆ రహస్యం ఏంటీ..?
దేవ భూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్లోని సుందర కులూవ్యాలీ ప్రాంతం అరుదైన శైవ క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. ఈ కులూ వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్లో పరమశివుడు మహదేవ్గా భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహదేవ్ మందిర్పై పిడుగుపడి ముక్కలైన శివలింగం..తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం..పూర్తి …
Read More » -
5 September
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి విధితమే. ఇప్పటికే పలు విభాగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా వేములవాడ రాజన్న ఆలయ ప్రసాదాన్ని కొరియర్లో భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ” ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి …
Read More » -
5 September
ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదలని రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నలుగుతూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదల్లేదు. ‘టీచర్స్ డే’కు, ‘టీచర్స్ విస్కీ’కి లింక్ పెట్టాడు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లు, టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా? ఊరికే అడుగుతున్నాను” అని ఓ ట్వీట్ పెట్టాడు. అంతకుముందు, తనను ఉత్తమ విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు విఫలం అయ్యారని, అందువల్ల తనకు టీచర్స్ …
Read More » -
5 September
మీకు నిద్ర రావడం లేదా..?
మీకు పది అయిన నిద్రపట్టడం లేదా.. రాత్రి పన్నెండు ఒకటైన కానీ నిద్రరావడం లేదా.. అయితే ఈ ఐదు పనులు చేయండి. నిద్ర దానంతట అదే తన్నుకువస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట పాలు త్రాగడం వలన చాలా ఉపయోగం ఉంటుంది క్రమం తప్పకుండా రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి నిద్రపోవడానికి నిద్రలేవడానికి ఒక నిర్ధిష్ట సమయాన్ని ఎంచుకోవాలి కాఫీ,టీ,శీతల పానీయాలు వంటి కెఫైన్ ఉన్న ఆహార పదార్థాలను …
Read More » -
5 September
తిరుమల ఏడుకొండల పేర్లేంటి..? ఒక్కో కొండకు ఉన్న పరమార్థం ఏంటీ..?
తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి కలియుగదైవంగా పూజలందుకుంటున్నాడు. స్వామి వారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులు కాలినడకన ఏడుకొండలు ఎక్కి తిరుమలకు చేరుకుంటారు. ప్రతి నిత్యం గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతాయి. ఈ ఏడుకొండలు ఎక్కుతుంటే భక్తులు అలౌకిక అనుభవానికి లోనవుతారు. అసలు తిరుమల ఏడుకొండల పేర్లేంటి…ఒక్కో కొండకు పరమార్థం ఏంటో తెలుసుకుందాం. తిరుమల ఏడుకొండలను వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, …
Read More » -
5 September
ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న రాశీఖన్నా..!
రాశీఖన్నా..ప్రస్తుతం టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్లులో ఒకరు. తన నటనతో మరియు డాన్స్ తో ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తుంది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం ఏవేవో కొత్త ప్రయత్నాలు చేస్తుందట. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో నటిస్తుంది. ఇందులో నాగచైతన్య సరసన నటించగా, మరో పక్క వెంకీ సరసన పాయల్ రాజ్ పూత్ నటిస్తుంది. అయితే రాశీఖన్నాకు ప్రస్తుతం అవకాశాలే రావడంలేదట. ఎంతో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల …
Read More » -
5 September
శ్రీవేంకటేశ్వరస్వామికి గోవింద నామం ఎలా వచ్చింది…?
తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై…ప్రపంచవ్యాప్తంగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న కలియుగదైవం…శ్రీ వేంకటేశ్వరస్వామి. ఏడుకొండలవాడు, నారాయణ, శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, శ్రీ మన్నారాయణ, గోవిందా, ముకుందా…ఇలా ఏ పేరుతో పిలిచినా ఇట్టే పలికి భక్తులను కరుణించే స్వామి… శ్రీ వేంకటేశ్వర స్వామి. ఇక ఏడుకొండవాడిని దర్శించేందుకు వచ్చే భక్తులంతా గోవిందా గోవిందా అంటూ కొండ ఎక్కుతారు. తిరుమలలో స్వామివారిని దర్శించి తిరిగి వచ్చేంత వరకు గోవింద నామాన్ని సర్మిస్తూనే ఉంటారు. ఇలా శ్రీ …
Read More » -
5 September
లెక్చరర్ కు వీడియో చూపించిన అమ్మాయితో విజయ్..ఇప్పుడేమ్ చేస్తున్నాడో తెలుసా ?
విజయ్ దేవరకొండ, రష్మిక మంధన జంటగా నటించిన మొదటి చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం వీరిద్దరి కెరీర్ లోనే సూపర్ హిట్ మూవీ అని చెప్పాలి. ఈ చిత్రంతోనే వీరికి బెస్ట్ కపుల్ అని పేరు కూడా వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కాలేజీలో లెక్చరర్ గా చేస్తాడు. క్లాసులో ఒక స్టూడెంట్ అతడికి లైన్ వేస్తుంది. అలా కొన్ని …
Read More » -
5 September
దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తున్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న సర్కారు దవఖానాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అందులో భాగంగా సర్కారు ఆసుపత్రులల్లో నెలకొన్న అత్యున్నత ప్రమాణాలు,పరిశుభ్రత విషయంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆస్పత్రుల జాబితాను నేషనల్ క్వాలిటీ ఆస్యురెన్స్ స్టాండర్డ్ (ఎన్ క్యూఏఎస్)బుధవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »