సిద్దిపేట మట్టి వినాయకుల పట్టణంగా మార్చుకుందాం అని..ప్లాస్టిక్ , పర్యావరణం పై యుద్ధం చేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. జిల్లా కేంద్రంలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు గారి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూజల్లో , అన్ని కార్యక్రమాల్లో మొదట పూజించేది విగ్నేశ్వరున్నే అని, …
Read More »TimeLine Layout
September, 2019
-
1 September
పరకాలలో ఎమ్మెల్యే చల్లా పర్యటన
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు ఆదివారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో పరకాల మరియు నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్షి/షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ,పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం లేదన్నారు.బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి …
Read More » -
1 September
రేపు సీఎం జగన్ ఇడుపులపాయకు..!
సెప్టెంబరు 2వ తేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని, పర్యటన విజయవంతానికి పటిష్ఠవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ హరి కిరణ్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇడుపులపాయ, పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్లో ఇడుపులపాయకు వెళతారన్నారు. వైఎస్సార్ ఘాట్ …
Read More » -
1 September
తమిళిసై సౌందరరాజన్ గురించి మీకు తెలియని విషయాలు..!!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసి నూతన గవర్నర్ గా సౌందర్ రాజన్ ను నియమించిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమించబడిన సౌందర్ రాజన్ గురించి తెలియని విషయాలపై ఒక లుక్ వేద్దామా.. సౌందర్ రాజన్ మాములుగా వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడులోని కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్లో ఆమె జన్మనించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ …
Read More » -
1 September
చింతమనేని కోసం.. ప్రత్యేక బృందాలు గాలింపై..ఎస్పీ ..డీఎస్పీ సీరియస్
దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పి పదేళ్లుగా అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిన చింతమనేని ప్రభాకర్ పరారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత యువతపై దాడికి యత్నించిన సంఘటనలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు కావడంతో శుక్రవారం పోలీసుల కళ్లు కప్పి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఐదుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. శనివారం చింతమనేని ఇంటికి వెళ్లిన …
Read More » -
1 September
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నరసింహన్ స్థానంలో ఎవరిని నియమించాలన్నది కూడా సూత్రప్రాయంగా ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడుకే చెందిన మరొకరిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉన్నాయి. గత కొంతకాలంగా గవర్నర్ బదిలీ విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటికీ …
Read More » -
1 September
బుమ్రా దెబ్బకు విండిస్ ఢమాల్..!
భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో వెస్టీండీస్ ఢీలా పడింది.టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకి ఆలౌటైంది.ఈ సీజన్లో విండిస్ తో జరిగిన తొలి టెస్ట్లో సెంచరీ మిస్ చేసుకున్న హనుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. అంతక …
Read More » -
1 September
గవర్నర్ బదిలీ…తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రికార్డు
తెలుగునేలపై తనదైన ముద్ర వేసిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు సాయి సౌందర రాజన్ గవర్నర్గా నియమితులయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో, ఆనాడు ఉద్యమనేతగా ఉన్న నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 డిసెంబర్లో దీక్ష చేయడం, అప్పటి కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించడం, దీనికి వ్యతిరేకంగా కృత్రిమంగా సమైక్య ఆంధ్ర ఉద్యమం నడుస్తున్న సమయంలో.. …
Read More » -
1 September
అన్న క్యాంటీన్లలో భారీ అవినీతి…తేల్చిచెప్పిన నిపుణుల కమిటీ…?
ఏపీలో గత కొద్ది రోజులుగా అన్న క్యాంటీన్లను మూసివేసారంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్లతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబు సర్కార్ రాష్ట్రమంతటా అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఈ అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అన్నక్యాంటీన్లలో జరిగిన అవినీతి బాగోతాలపై …
Read More » -
1 September
ఒకేసారి 250 కోట్ల పెట్టుబడులు..!!
అంతర్జాతీయ, దేశీయ పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో ప్రముఖ పరిశ్రమ తన కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. గుండెకు రక్తసరఫరా సాఫీగా సాగేందుకు అమర్చే స్టెంట్ల పరిశ్రమ హైదరాబాద్లో శివారులో ఏర్పాటవుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజ్పార్కులో సహజానంద్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్ఎంటీ)యాజమాన్యం రూ.250 కోట్లతో నిర్మిస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు పరిశ్రమ నిర్మాణానికి నిర్వహించే భూమిపూజకు మంత్రులు ఈటల …
Read More »