TimeLine Layout

August, 2019

  • 30 August

    ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారనే భయం తో..పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. !

    పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై… ఆయన అనుచరులపై… ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న మట్టి తీసుకెళ్తున్న ఎస్సీలపై… “తాను తప్ప ఎవరూ మట్టి తోలేందుకు వీలు లేదని” అడ్డు చెప్పిన చింతమనేని… ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించిన ఎస్సీలపై దాడి చేసి… కులంపేరుతో అడ్డమైన తిట్లూ తిట్టారని కేసు నమోదైంది. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ …

    Read More »
  • 30 August

    టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ ..!

    పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్‌ చేసి యలమంచిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. ఇసుక విధానంపై ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఇదే ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన …

    Read More »
  • 30 August

    టీటీడీ బోర్ట్ మెంబర్స్‌ సంఖ్యను 25కు పెంచుతూ ఆర్టినెన్స్…!

    మరో కొద్ది రోజుల్లో టీటీడీ బోర్డ్ పూర్తి స్థాయిలో కొలువు దీరనుంది. ఇప్పటికే టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా టీటీడీ బోర్డ్ సభ్యుల నియామకం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ పదవి కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దీంతో టీటీడీ బోర్డ్ మెంబర్స్ సంఖ్యను 25కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్్ణు …

    Read More »
  • 30 August

    చంద్రబాబుకు షాక్.. ముగ్గురు టీడీపీ నేతలు సెప్టెంబరు 1న జగన్‌ సమక్షంలో వైసీపీలోకి

    ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు భారీగా చేరుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇక మాకు రాజకీయ భవిష్యత్ ఉండదని మరో 20 ఏళ్లు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నే ఉండబోతున్నారని తెలుసుకోని వైసీపీలో చేరుతన్నట్లు సమచారం. తాజాగా విశాఖ డెయిరీ చైర్మన్‌ తులసీరావు కొడుకు ఆనంద్‌ వైసీపీలో చేరుతున్నారని సమచారం. గడిచిన …

    Read More »
  • 30 August

    నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు చంద్రబాబు…విజయసాయి రెడ్డి ఫైర్ !

    గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించిన విషయం తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ ని దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి, రైతులను ఆశపెట్టి చివరకు  గెలిచిన తరువాత వారిని నట్టేటిలో ముంచేశారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పని కూడా సక్రమంగా నిర్వతించలేకపోయారు. ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. ఇదేంటయ్య …

    Read More »
  • 30 August

    ‘సాహో’ హిట్టా…? ఫట్టా…?

    చిత్రం: సాహో నటీనటులు: ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు సంగీతం: తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం) కథ, దర్శకత్వం: సుజీత్‌ నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ విడుదల తేదీ: 30-08-2019 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ …

    Read More »
  • 29 August

    తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..!!

    మోడీ సర్కారు తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. కంపా కింద రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఢిల్లీలోని పర్యావరణ భవన్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ …

    Read More »
  • 29 August

    10 నెలల్లో పాలమూరు పూర్తి చేస్తాం.. సీఎం కేసీఆర్

    పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే 10 మాసాల్లో పూర్తవుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం వనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం…కొన్ని ప్రగతి నిరోధక శక్తుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు.గత పాలకులు పాలమూరును కరువు జిల్లాగా మార్చారని.. తాము.. పచ్చని పంటల జిల్లా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. ఈసారి అదృష్టం కొద్దీ కృష్ణాలో నీళ్లున్నాయి. రాబోయే రోజుల్లో …

    Read More »
  • 29 August

    ఉజ్వల ప్రస్థానం, బంగారు బాట పుస్తకాల ఆవిష్కరణ..!!

    తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలు, స్వరాష్ట్రంలో పరిపాలనా విధానం, జరుగుతున్న ప్రగతి, ఇతర ముఖ్య పరిణామాలపై సిఎం పిఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ రూపొందిన సవివరణమైన, సాధికారిక గ్రంథం ‘ఉజ్వల ప్రస్థానం’ ఆవిష్కరణ హైదరాబాద్ జూబ్లీ హాల్ లో జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయిత విజయ్ కుమార్ సన్నిహితుల మధ్య పుస్తకావిష్కరణ సభ జరిగింది. చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, …

    Read More »
  • 29 August

    ఛీఛీ…ఇంత దిగజారుడు ప్రచారమా…ఎల్లో బ్యాచ్ మారదా..!

     నారా వారి పుత్రరత్నం లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేయిస్తూ రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు. పెయిడ్ ఆర్టిస్టులతో సీఎం జగన్‌‌ను, వైసీపీ మంత్రులను తిట్టించి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించి, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు లోకేష్ సోషల్ మీడియా టీమ్ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి. ఇటీవల వరదల నేపథ్యంలో శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat