TimeLine Layout

July, 2019

  • 31 July

    కేంద్రానిది రహస్య ఎజెండా… మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

    కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ …

    Read More »
  • 31 July

    చావు బతుకుల్లో ఉన్నావ్ అత్యాచార బాధిత యువతి…ఈ పాపం బీజేపీదే..!

    గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది.  ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఈ ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ బాధిత యువత పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే  కుల్‌దీప్ …

    Read More »
  • 31 July

    చిక్మగళూర్ కొండల్లోని కాఫీ తోటల్ని కాఫీ డేలుగా మార్చిన ప్రపంచవ్యాప్త వ్యాపార మాంత్రికుడి జీవిత చరిత్ర

    కొండల్లోని కాఫీ తోటల్ని.. నగరాల్లో ‘కాఫీ డే’లుగా మార్చిన వ్యాపార మాంత్రికుడు.. అదును చూసి అవకాశాలపై గురిపెట్టి గెలిచిన అసాధ్యుడు… వీజీ సిద్ధార్థ. ఆ పేరే ఒక మహత్తు.. కాఫీ తాగినంత మత్తు. పుట్టుకతోనే శ్రీమంతుడైనా.. జీవితాన్ని సవాలుగా తీసుకున్నాడు.. సంచలన విజయం సాధించాడు.. కర్ణాటకలోని చిక్మగళూర్‌లో మూడొందల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోకజ్ఞానం తెలుసుకునేందుకు.. బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. …

    Read More »
  • 31 July

    ఆ సెంటిమెంట్ ప్రకారం పార్టీ మారనున్న పయ్యావుల… ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసా…?

    తెలుగు రాజకీయాల్లో ఉన్న సెంటిమెంట్లు మరెక్కడా ఉండవేమో..ఇక టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కూడా ఓ సెంటిమెంట్ పట్టి పీడిస్తుంది. పాపం పయ్యావులకు మంత్రి కావాలని ఆశ…టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పయ్యావుల ఓడిపోవడం, పయ్యావుల గెలిచినప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం సెంటిమెంట్‌గా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఓడిపోయారు. 2019లో చచ్చీచెడీ గెలిస్తే…టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పయ్యావుల మంత్రి పదవి …

    Read More »
  • 31 July

    వేలకోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకి పారిపోలా.. కష్టించి కాఫీ సామ్రాజ్యం సృష్టించి చనిపోవాలనుకున్నాడంటే మానసికంగా కుమిలిపోయారా

    ఆర్ధిక సమస్యలతో కేఫ్‌ కాఫీడే వ్యవస్ధాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై లిక్కర్‌ కింగ్‌, రుణ ఎగవేత విజయ్‌ మాల్యా స్పందించారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన బ్రిలియంట్‌ ఎంట్రపెన్యూర్‌ సిద్ధార్థకు ఎదురైన పరిస్ధితులే తాను అనుభవిస్తున్నానన్నారు. సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రమకు లోనయ్యానని, తనదీ సిద్ధార్ధ పరిస్ధితేననన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎవరినైనా నిస్సహాయులను చేస్తాయని, తన పట్లా ఇలాగే …

    Read More »
  • 31 July

    చంద్రబాబుది ఆర్థిక క్రమ శిక్షణ లేని పాలన… కాగ్ సంచలనాత్మక రిపోర్ట్…!

    అవసరానికి మించి దుబారా.. సర్వం దోపిడీ.. అప్పుల మీద అప్పులు…ఇది గత ఐదేళ్ల చంద్రబాబు పాలన… అడ్డగోలుగా ప్రభుత్వ నిధులను దుబారా చేస్తూ, అందినకాడిని తన తాబేదార్లకు పంచిపెట్టిన చంద్రబాబు ఏపీని అప్పుల ఆంధ‌్రప్రదేశ్‌గా మార్చేశారని స్వయంగా కాగ్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. 2017 -18 FRBM చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో అప్పులు 25 .09 శాతం ఉండాల్సి ఉండగా 32 .30 శాతం ఉంది. …

    Read More »
  • 31 July

    టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన అద్భుతానికి నేటికి పదేళ్ళు

    టాలీవుడ్ లో సరికొత్త అద్భుతానికి నాంది పలికి ఈరోజుకి పదేళ్ళు పూర్తయింది. ఈ అద్భుతంలో ముఖ్య పాత్ర మెగాస్టార్ తనయుడిదే. అది మరేదో కాదు జక్కన్న వదిలిన మగధీర చిత్రం. ఈ చిత్రం పదేళ్ళ క్రితం అంటే 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుండి 50రోజుల వరకు థియేటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయాయని చెప్పాలి. జక్కన్న …

    Read More »
  • 31 July

    నేను ఎవర్నీ మోసం చేయలేదు.. వ్యాపారవేత్తగా విఫలమయ్యాను.. అంటూ ముందే లేఖ రాసిన సిద్ధార్ధ్

    కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ రెండురోజులుగా కనిపించకుండా పోయిన ఆయన నేత్రావతి నదిలో దూకినట్లు అక్కడి స్థానికులు చెప్పారు. రెండురోజుల నుంచి గజఈతగాళ్లు వెతకడంతో ఇవాళ ఆయన మృతదేహం లభ్యం అయ్యింది. ఈ నెల29 న నేత్రావది నది ఒడ్డున డ్రైవర్ తో కారులో వచ్చిన ఆయన కారు ఆపిదిగాడు. డ్రైవర్ కారులోనే ఉండగా.. ఎంత సేపైనా సిద్ధార్థ …

    Read More »
  • 31 July

    ఒడిశా సచివాలయంకు లోక్ సేవా భవన్ గా పేరు మార్పు

    ఒడిశా సచివాలయం పేరును ఆరాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా మార్చారు. ఇప్పటివరకూ సచివాలయ గా పిలుచుకున్న ఈ పేరును లోక్ సేవా భవన్ గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా ప్రజలకు మరింత సేవ చేసేందుకు కష్టపడి అందరూ పని చేయాల్సిఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, వారికి సేవచేయడానికే తామంతా ఎన్నుకోబడ్డామని వెల్లడించారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సచివాలయ పేరు మార్చినట్టు …

    Read More »
  • 31 July

    నాకు ఇప్పుడే అర్జెంట్ గా ముఖ్యమంత్రి అవ్వాలని లేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

    మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కాకినాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రి కోసం నిల‌బ‌డ‌తానని హామీ ఇచ్చారు. తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని, ప్రజలు గొప్పవారు కావాలన్నదే తన ఆశ అన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్‌లుగా, వార్డు మెంబ‌ర్లుగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat