యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాగం నిర్వహణ ఏర్పాట్లపై త్రిదండి చినజీయర్ స్వామితో చర్చించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ …
Read More »TimeLine Layout
July, 2019
-
31 July
మిస్టర్ కూల్ కు డ్యూటీ వేసిన ఆర్మీ అధికారులు
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికు ఆర్మీ అధికారులు డ్యూటీ వేసారు. ఇప్పటికే ధోని ఆర్మీ లో ట్రైనింగ్ కొరకు 2నెలలు జట్టు నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే వెస్టిండీస్ టూర్ నుండి ధోని తప్పుకున్నాడు. అయితే ఆర్మీ విధుల్లోకి చేరిన ధోనికి అధికారులు గార్డు డ్యూటీ వేసారు.అతడు పెట్రోలింగ్ మరియు అవుట్ పోస్ట్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ మేరకు విక్టరీ ఫోర్సు …
Read More » -
30 July
వాన్పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డకు ఊరట..!
వాన్పిక్ కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్కు.. ఈడీ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించింది. గతంలో ఈడీ జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో.. జగన్కు చెందిన 538 కోట్ల రూపాయల మేర ఊరట దక్కింది. ఇడుపుల పాయలో 42 ఏకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఫ్లాట్లు, కమర్షియల్ స్థలాలు, షేర్లు, ఓ టీవీ ఛానెల్కు సంబంధించిన యంత్రాల జప్తు జరిగింది. …
Read More » -
30 July
కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ మిస్..అసలేం జరిగిందంటే..?
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు, ప్రముఖ కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ సోమవారం అదృశ్యమైన విషయం తెలిసిందే. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ బ్రిడ్జి వద్దకు నిన్న రాత్రి ఆయన తన ఇన్నోవా కారులో వెళ్ళారు. బ్రిడ్జి పై సగం దూరం వెళ్ళాకా కారు ఆపుచేసి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లినట్టు తెలిసింది.కారులో వెళుతున్న సమయంలో డ్రైవర్ ను కారు అపుచేయమని చెప్పిన సిద్ధార్థ, కారును …
Read More » -
30 July
మేడిగడ్డ, అన్నారంలలో పంపింగ్ నిలిపివేత..సుందిళ్ల పంపింగ్ కు ఏర్పాట్లు సిద్ధం
గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి జలాశయ పరివాహాక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ వరద నీరు చేరుతుండడంతో తాత్కాలికంగా మేడిగడ్డ, అన్నారం పంప్హౌసు నుంచి ఎగువకు నీటిని పంప్చేయడం ఈ రోజు మధ్యాహ్నం నిలిపి వేశారు. అయితే సుందిళ్ల పంప్హౌస్లో పంపింగ్కు సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం పూర్తయ్యాయి. ఈ రాత్రికి గాని లేదా రేపు ఉదయం గాని సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లికి …
Read More » -
30 July
నిండు కుండలా కడెం ప్రాజెక్ట్… తెరుచుకున్న గేట్లు..!!
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులనుంచి వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కడెం ప్రాజక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో మంగళవారం సాయంత్రం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టు …
Read More » -
30 July
వర్షాలు కురుస్తుండడంతో నారుమడులు వేస్తున్న రైతులు.. పచ్చదనం సంతరించుకుంటున్న పొలాలు
మొన్నటి దాకా వర్షాలులేక ఎదురు చూస్తున్న తెలుగురాష్ట్రాల్లో వర్షాలు స్వాగతం పలికాయి. రేపటినుంచి తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశావరకు ఉపరితల ధ్రోణి విస్తరించడంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో విస్తారమైన వర్షపాతం నమోదవుతోంది. తాజాగా రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి స్వాంతన చేకూరింది. …
Read More » -
30 July
చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ..శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని కలిశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో ఉన్న ఆయన ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ని కలిసిన కేసీఆర్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ది సీఎం వెంట ఎంపీ సంతోష్ కుమార్,మై హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More » -
30 July
“నేను అనుకుంటే కాదు మనము అనుకుంటేనే విజయవంతం అవుతుంది”.. హరీష్
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గంలో హరిత హారం కార్యక్రమం పై అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..”గ్రామంలో అన్ని కుల సంఘాలు, మహిళ,యువ,రైతు మరియు ఇతర సంఘాలు అన్ని ఒక నిర్ణయం తీసుకొని హరితహారం విజయ వంతం చెయ్యాలి. ప్రజలను బాగా స్వామ్యం చేస్తే హరితహారం విజయ వంతం అవుతుంది. ఏ కార్యక్రమంలో అయిన …
Read More » -
30 July
క్రికెటర్ కు నిర్మాతగా మారిన బల్లాలదేవ..?
రానా దగ్గుబాటి..ఇతడి పేరు వింటే ఎవరికైనా గుర్తొచ్చేది బల్లాలదేవ. బాహుబలి సినిమాతో అంతటి ఫేమ్ తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం ఈ హీరో ఒక భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ త్వరలో రానుంది. అయితే విజయ్ సేతుపతి మురళీ పాత్ర పోషించనున్నాడు. దీనికి గాను రానా నిర్మాత బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ చిత్రానికి భారీ …
Read More »