TimeLine Layout

July, 2019

  • 27 July

    ప్రజల కోరిక మేరకు త్వరలో వైఎస్ విగ్రహం పున:ప్రతిష్ట

    విజ‌య‌వాడ న‌గ‌ర ప్ర‌జ‌లు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానుల కోరిక మేర‌కు రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్‌ రూం ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాలని మంత్రులు వెలంప‌ల్లి శ్రీ‌నివాస్, బొత్స స‌త్య‌నార‌య‌ణ‌, ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్టు, జోగి ర‌మేష్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వేంక‌టేష్‌ త‌దిత‌రులు బంద‌రు రోడ్డు లోని పోలీసు కంట్రోల్‌ రూం ప్రాంతం, త‌దిత‌ర ప్రాంతాల‌ను పరిశీలించారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు కృష్ణా పుష్కరాల …

    Read More »
  • 27 July

    జియోనే నెంబర్ వన్.. వోడాఫోన్ ఐడియా ఔట్ !

    ప్రస్తుతం టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు తిరుగులేదు , మూడేళ్లలోపే  మొబైల్‌ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్నికైవశం చేసుకుంది.ఈ ఘనతను జూన్‌లో 33.13 కోట్ల మొబైల్‌ కనెక్షన్లతో సాధించింది. 2016 సెప్టెంబర్ లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు. ఇక అసలు విషయానికి వస్తే జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా …

    Read More »
  • 27 July

    తెలంగాణకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు

    తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఇందులో రెం డు మెగా ఫుడ్ పార్కులు కూడా ఉన్నాయని శుక్రవారం రాజ్యసభ క్వశ్చన్‌అవర్‌లో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలేవీ పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. తెలంగాణకు మేం 14 ప్రాజెక్టులను మంజూరుచేశాం. ఇందుకోసం రూ.187.4 కోట్ల సా …

    Read More »
  • 27 July

    సరస్వతీ పుత్రుడికి కేటీఆర్ భరోసా

     ఆపదలో ఉన్నామని చెప్పుకోగానే తక్షణమే స్పందించే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. జాతీయస్థాయి నీట్‌లో 50వ ర్యాంక్ సాధించిన కుష్వంత్ చదువుకు రూ.ఐదు లక్షలు అందజేసి అండగా నిలిచారు. ఆర్థికస్తోమత లేని బీటెక్ విద్యార్థి పవన్‌కు రూ.65 వేల తక్షణసాయం అందించి భరోసాగా నిలిచారు. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయిన కాంబోజ సాగర్ త్రిచక్ర వాహనం ఇప్పించాలని కోరగా, టీఆర్‌ఎస్ సీనియర్ నేత గడ్డంపల్లి …

    Read More »
  • 27 July

    ఒకే దేశం- ఒకే కార్డు సక్సెస్

    తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఒకే దేశం- ఒకే కార్డు తొలి ప్రయోగం విజయవంతమయింది. వచ్చేఏడాది జూన్‌లోగా దేశవ్యాప్తంగా నేషనల్ పోర్టబిలిటీని అమలుచేయనున్న కేంద్రప్రభుత్వం.. ఆగస్టు 1నుంచి నాలుగు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ను ఒక క్లస్టర్‌గా, గుజరాత్-మహారాష్ట్రను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి అమలుచేయనున్నది. ఇందులోభాగంగా గురువారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక రేషన్‌షాపులో దేశంలోనే …

    Read More »
  • 27 July

    అన్ని కుల, మతాల ప్రజలు ఆశీర్వదించి అఖండ విజయం ఇచ్చినా రాజకీయంగా ఎదుర్కోలేకే

    ప్రభుత్వం మారినా.. తాను అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మతంపేరుతో కుల రాజకీయం జరుగుతూనే ఉంది. గతకొన్ని దశాబ్ధాలుగా జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి క్రైస్తవమతం పట్ల పాటిస్తున్న విశ్వాసం గురించి బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా దానిని ఆయుధంగా చేసుకుని అనేకమంది రాజకీయ నాయకులు జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతమైన విశ్వాసాలను సమాజంలో చెడ్డగా చూపించడం జరుగుతోంది. అయినా జగన్ …

    Read More »
  • 27 July

    వైఎస్‌ హయంలోనే బందరు పోర్టుకు శంకుస్థాపన జరిగింది.. ఇవీ వాస్తవాలు

    దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో బందరుపోర్టు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ గుర్తు చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బందర్‌ పోర్టు నిర్మాణం పై చర్చ జరిగింది. ఈసందర్భంగా జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మించి వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్సార్‌ ఆలోచన చేశారు. ఈ పోర్టుకు దశాబ్దాల చరిత్రఉంది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక బందరు పోర్టుపై మాట నిలబెట్టుకోలేదు. …

    Read More »
  • 27 July

    కోడెల కుటుంబానికి చుక్కెదురు..ఇక జైలుకే

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిగింది. తన కుమార్తె విజయలక్ష్మికి  హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె ముందస్తు బెయిల్‌ కోసం నాలుగు పిటిషన్లను దాఖలు చేయగా అన్నింటిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. నరసరావుపేట టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో ఈ నాలుగు కేసులు నమోదు కాగా, అవన్నీ అక్రమ కేసులని, వాటిని రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ బెయిల్ ను …

    Read More »
  • 25 July

    కేసీఆర్‌ కిట్‌ వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాల సంఖ్య

    తొలి కాన్పులో సహజ ప్రసవాలను పెంచాలని ఐదు నెలలుగా చేస్తున్న కృషి ఇప్పుడిప్పుడే చక్కటి ఫలితాలనిస్తోంది. సిజేరియన్లు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ సగటున 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గినట్టు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 సర్కారు దవాఖానాల్లో ఈ దిశగా ప్రయోగాత్మకంగా ఆచరణాత్మక ప్రణాళిక అమలు చేస్తోంది. సత్ఫలితాలు సాధించిన 12 ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య …

    Read More »
  • 25 July

    త్వరలో తెలంగాణ యాంటీ బయాటిక్స్‌ విధానం

    జలుబొచ్చినా, సాధారణ జ్వరమొచ్చినా మరో ఆలోచన లేకుండా చీటిపై యాంటీ బయాటిక్స్‌ను రాసే వైద్యులున్నారు. వేగంగా కోలుకోవాలని తక్కువ ఖర్చులో చికిత్స అయిపోవాలనే తాపత్రయంతో వైద్యుని సలహా లేకుండానే సొంతంగా యాంటీ బయాటిక్స్‌ను వినియోగించే వారూ ఉన్నారు. ఎప్పుడో చిట్టచివరి అస్త్రాలుగా వినియోగించాల్సిన ఈ ఔషధాలను.. ఇలా చిన్నాచితకా అనారోగ్య సమస్యలకు వినియోగించడం వల్ల నానాటికీ సూక్ష్మక్రిములు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఎంతకీ లొంగకుండా మొండిగా తయారవుతున్నాయి. అవసరం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat