టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తన పుట్టిన రోజు జరుపుకోనున్న సంగతి విదితమే. అయితే ప్రతియేటా పుట్టినరోజు వేడుకలను కొందరు ప్రముఖులు చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. మరికొందరు బర్త్డేలకు వెచ్చించే డబ్బును ఆపదలో ఉన్నవారికి అందిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇందులో రెండోకోవకు చెందిన వ్యక్తి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు, పత్రికా ప్రకటనలు కాకుండా …
Read More »TimeLine Layout
July, 2019
-
23 July
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ పార్టీ శ్రేణులకు,తన అభిమానులకు వినూత్న పిలుపునిచ్చారు. రేపు బుధవారం కేటీఆర్ తన పుట్టిన రోజు జరుపుకోనున్న సందర్భంగా పార్టీ శ్రేణులను,అభిమానులను ఉద్ధేశించి “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.జూలై 24న నా పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్రకటనలు, పూల బొకేలపై డబ్బు వృథా చేయొద్దు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని వారి మొహంలో చిరునవ్వును చూడాలి …
Read More » -
23 July
బిగ్ బాస్ లో అందరి కళ్లూ ఇప్పుడు శ్రీముఖి పైనే.. ఎందుకంటే.?
పదమూడో కంటెస్టెంట్గా బిగ్బాస్ హౌస్లోకి ప్రముఖ యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బిగ్బాస్లోకి రాగానే తన డ్యాన్సులతో అదరగొట్టింది శ్రీముఖి. తనకు కలిసివచ్చిన రాములమ్మ స్టెప్పులతో హల్చల్ చేసింది. బిగ్బాస్ నిబంధనల వల్లే తాను ముందు ఈ విషయాన్ని అభిమానులకు చెప్పలేకపోయానని వివరించారు. అయితే ఇప్పుడు బాస్ హౌజులో అందరి కళ్లు శ్రీముఖిపైనే ఉన్నాయి. యాంకర్గా బయట లక్షలు సంపాదిస్తున్నా అన్నీ వదిలేసి బిగ్ బాస్ ఇంట్లోకి ఎందుకు …
Read More » -
23 July
ఖబడ్దార్ చంద్రబాబు అంటూ అసెంబ్లీలో స్పీచ్ ఇరగదీసిన కోటంరెడ్డి
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తమ ప్రవర్తనతో మా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. సభలో పరిస్థితి చూస్తే బాధగా ఉంది.. అలాగే సంతోషంగానూ ఉంది. సంతోషం దేనికంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్షానికి అవకాశం కల్పిస్తూ ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తమకు సభలో అవకాశాలివ్వలా.. అధ్యక్షా మైకు …
Read More » -
23 July
జగన్మోహన్ అంటే జగత్తులో మోహనుడు, విశ్వంలో అందరూ ప్రేమించే వ్యక్తి.. ప్రతీ బాల్ సిక్స్ కొడుతున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ప్రారంభించిన 54 రోజుల్లోనే అద్భుతాలు చేశారని గవర్నర్ నరసింహన్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. నరసింహన్ రాష్ట్ర బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడలోని గేట్వే హోటల్లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అసెంబ్లీలో చక్కటి సభా సంప్రదాయాలను పాటిస్తున్నారని, పాలన ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆయన టీ 20 క్రికెట్ తరహాలో ప్రతి …
Read More » -
23 July
టీడీపీ సభ్యులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్..
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిన విషయం విధితమే. ప్రజలు ఈ ఐదేళ్ళు చంద్రబాబు చేసిన అక్రమ పాలనకు విసిగిపోయి ఈ ఎన్నికల్లో బాబుకి సరైన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. మోసపూరిత పనులు, అబద్ధాలు మేము చేసేవి కాదని అది మీకు మాత్రమే సాధ్యమని జగన్ స్పష్టం చేసారు. తమ మేనిఫెస్టో ఏపీ ప్రజలు అందరికి …
Read More » -
23 July
ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెండ్
ఏపీ అసెంబ్లీలో తొలిసారి సస్పెన్షన్ నేడు జరిగింది. సభనుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసేవరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్కు గురైనవారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతోనే ఆ ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే …
Read More » -
22 July
అనవసర ఖర్చులు వద్దు.. ఆపదలో వున్నవారికి సాయం చేయండి..!!
ఈనెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు.. ‘24 జరగనున్న నా పుట్టనరోజు సందర్భంగా పార్టీ క్యాడర్, నేతలకు నేతలకు నేనొక మనవి చేస్తున్నాను. దయచేసి హోర్డింగులు, బొకేలకు అనవసర ఖర్చులు చేయవద్దని కోరుతున్నాను. ఓ చిన్న చిరునవ్వు నవ్వినా చాలు.. అదే పెద్ద గిఫ్ట్ అవుతుంది. అనవసర ఖర్చులు చేసేకన్నా ఆ డబ్బుతో మీరు ఆపదలో …
Read More » -
22 July
మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన సంతన్న, పోచంపల్లి..!!
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య ప్రజలతో కలిసి ఆయన మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు. రైలులో ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అంతకుమందు వనస్ధలిపురంలో మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఆ తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య …
Read More » -
22 July
ఇస్రో టీంకు శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ట్రాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. తెంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభనందనలు తెలిపారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చంద్రయాన్-2 ప్రయోగం విజయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇస్రో టీంకు శుభాకాంక్షలు.. ప్రతీ భారతీయుడు …
Read More »