TimeLine Layout

July, 2019

  • 8 July

    ఇంకో వందేళ్లయినా ఆయన ఖ్యాతి నిలిచే ఉంటుంది

    వైఎస్సార్  కేవలం రాజకీయ నేతగా పరిపాలించలేదు… ఓ సామాజికవేత్తగా, అర్థశాస్త్ర నిపుణుడిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా, అన్నింటికీ మించి ప్రతి ఇంటి సభ్యుడిగా తనను తాను భావించి పరిపాలించారు. వైఎస్సార్‌ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అందుకే సుభిక్షమైన పాలనకు నిర్వచనంగా అనాదికాలం నుంచి రామరాజ్యం అన్నది ఎంతగా స్థిరపడిపోయిందో.. మన రాష్ట్రంలో నేడు రాజన్న రాజ్యం అన్నది కూడా అంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. …

    Read More »
  • 8 July

    వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.

    వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.. అసలు విషయం ఏంటంటే “బ్రెయిన్ డెడ్ అయ్యా డు.. ఇక బతుకడు ఇంటికి తీసుకెళ్లండని వైద్యులు తెలిపారు. దీంతో చేసేది ఏమి లేక ఆ బాధితుడి ఖననం కోసం బంధువులు ఏర్పాట్లు చేశారు.. గ్రామస్థులు, చుట్టాలు అంతా ఇంటికి చేరుకున్నారు.. మరికాసేపట్లో అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, కొడుకు దేహాన్ని చూసి ఆ తల్లి గట్టిగా రోదించసాగింది. వెంటిలేటర్ తొలగించిన తర్వాత కూడా తన …

    Read More »
  • 8 July

    దాదా బర్త్ డే స్పెషల్..!

    భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు,డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఓపెనర్,టీమ్ ఇండియాకు దూకుడు నేర్పిన సారధి సౌరవ్ గంగూలీ మైదానంలోకి అడుగుపెడితే ప్రత్యర్థులకు అంత హడల్‌. క్రికెట్‌కు దూకుడు పరిచయం చేసిన ఆటగాడు. సిక్స్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో చిక్కుకున్న భారత జట్టుకు ఊపిరి పోసిన సారథి. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి 47వ ఏట అడుగెడుతున్న సందర్భంగా మరిన్ని విశేషాలు.. …

    Read More »
  • 8 July

    దాదాకు వీరు డిపరెంట్ బర్త్ డే విషెష్!

    టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు తన 47వ జన్మదినం జరుపుకుంటున్న సంగతి తెల్సిందే. దాదా పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు. తమ అభిమాన ఆటగాడు పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు,ఆసుపత్రుల్లో,అనాధ ఆశ్రమాల్లో దుస్తులు,పండ్లు పంపిణీ కార్యక్రమాలు …

    Read More »
  • 8 July

    పార్లమెంటులో వైఎస్సార్ విగ్రహాం

    ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తండ్రి,అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న సంగతి విదితమే. అయితే వైఎస్సార్ జయంతిని ఈ ఏడాది నుండి రైతు దినోత్సవంగా జరుపుకోవాలని వైసీపీ సర్కారు నిర్ణయించిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇటు రాష్ట్రానికి,ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలను,సేవలను దృష్టిలో …

    Read More »
  • 7 July

    రాంమాధవ్‌కు తానా సభల్లో అవమానం

    బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు తానా సభల్లో అవమానం జరిగింది. తానా పిలుపుమేరకు వెళ్లిన ఆయన్ను తానా సభలోనే అవమానించి పంపించారు. తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు రాంమాధవ్ వేదికపైకి రాగానే ఒక్కసారిగా సభికులు నినాదాలు చేశారు.   మోడీకి, రాంమాధవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుపడ్డారు. కేకలు వేస్తున్నా… కాసేపు రాంమాధవ్ ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే కొందరు బీజేపీని, మోడీని తిడుతూ కేకలు వేయడంతో రాంమాధవ్ నొచ్చుకుని …

    Read More »
  • 7 July

    ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ బంపరాఫర్

    ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు అభ్యున్నతికి సీఎం పాటుపడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జగన్ జారీచేశారు. ఈనిర్ణయంతో సుమారు 4లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా లబ్ది చేకూరనుంది. అయితే దీనివల్ల రూ.815 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడనుంది. జగన్ సీఎం …

    Read More »
  • 7 July

    జగన్ ఒక్కడి మాట విని ఆరోజు కార్యకర్తలంతా కంట్రోల్ అయ్యారు.. నిజంగా జగన్ ఫ్యాన్స్ గ్రేట్

    అధికారం పోయింది. ప్ర‌జ‌లు దారుణంగా ఛీ కొట్టారు. కేంద్రంలో లెక్కచేసేవారు లేరు.. ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించి ప్రజలకోసం పోరాడాలనే ఆలోచన లేదు.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి పాల‌న‌లో ఆ అవ‌కాశం లేదు. విమ‌ర్శించే వీలు లేదు. దాంతో తనకుతానే ఓదార్పులు చేయించుకుంటూ, ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు తంటాలూ ప‌డుతున్నారు మాజీ సీఎం చంద్రబాబు. న‌ల‌భై ఏళ్ల అనుభ‌వంతో ప్ర‌జ‌ల్లో జాలి పొంది ఏదో లాభం పొదాల‌ని ప్రయత్నిస్తున్నారు. తాజాగా తనకు సెక్యూరిటీ …

    Read More »
  • 7 July

    వైఎస్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహించడానికి కారణాలివే..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వ‌చ్చాయి. తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్య‌వ‌సాయాన్ని పండుగగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేయగా.. తర్వాత మళ్లీ అంటే దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన జ‌యంతిని పుర‌స్క‌రించుకొని జులై 8న రైతు దినోత్స‌వం నిర్వ‌హించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీఎం వైయ‌స్ జగన్ ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేనిరుణం , …

    Read More »
  • 7 July

    ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త

    తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త. ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయ నియామకాలకు లైన్‌ క్లియరైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ–2017 నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించినప్పటికీ కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో నియామకాల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అప్పట్నుంచి ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేశారు. ఈక్రమంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat