అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైసీపీ నేత అనిల్ కుమార్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారు. టీడీపీ నేతల పన్నిన హత్య కుట్ర నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం తాళ్ల పొద్దుటూరు నుంచి వీరాపురం వెళుతుండగా ఫాలో అయిన జేసీ వర్గీయులు.. ఆయన కారుని సుమోతో ఢీ కొట్టారు. అనంతరం వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నించారు. తృటిలో తప్పించుకున్న …
Read More »TimeLine Layout
June, 2019
-
28 June
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని మధురనగర్లో విషాదం చోటు చేసుకుంది. పురుగులు మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో రాంప్రసాద్, అతని భార్య సుచిత్రతో పాటు ఇద్దరు పిల్లలు రుషిత, జాహ్నవికి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారిగా తెలుస్తోంది.
Read More » -
28 June
ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు..
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అలరించిన విజయ నిర్మల భౌతికంగా మనకి దూరమయ్యారు. కొద్ది సేపటి క్రితం చిలుకూరులోని ఫామ్ హౌస్లో విజయ నిర్మల అంత్యక్రియలు పూర్తి చేశారు. కొడుకు నరేష్ ఆమె చితికి నిప్పంటించారు.ఆమెను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఫాంహౌస్కి భారీగా తరలి వచ్చారు. ఆవిడ ఏ లోకంలో ఉన్న కూడా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.ఎప్పుడు తన వెంట ఉండే విజయ నిర్మల ఈ లోకాన్ని …
Read More » -
28 June
పుణ్యస్నానమాచరించిన స్వాత్మానందేంద్ర
సన్యాస దీక్ష అనంతరం తొలిసారిగా రుషికేష్ స్వామి స్వాత్మానందేంద్ర చేరుకున్నారు. మహాస్వామి స్వరూపానందేంద్ర ఆదేశాలతో చాతుర్మాస్య దీక్షకు ముందు పవిత్ర గంగానదీ తీరంలో ఆయన పుణ్యస్నానమాచరించారు.
Read More » -
28 June
బ్రేకింగ్ న్యూస్..ఏపీలో డీఎస్పీల బదిలీ,ఎన్నడూ లేని విధంగా !
ఆంధ్రప్రదేశ్ లో ఏకకాలంలో ఒకేసారి 37మంది డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు.మునుపెన్నడూ లేని విధంగా ఈ బదిలీ జరిగింది.ఈ మేరకు బదిలీ అయిన అధికారులంతా మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు అనగా శుక్రవారం ఉతర్వులు జారీ చేయడం జరిగింది.అయితే మొన్న జరిగిన ఎన్నికల నిమిత్తం కొంతమంది అధికారులు పలు జిల్లాలకు బదిలీ కాగా,గత ప్రభుత్వ హయంలో సొంత …
Read More » -
28 June
చంద్రబాబు షాకిచ్చిన కాపునేతలు.. ఏం జరుగుతుందో తెలుసా..!
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశానికి టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు మొహం చాటేశారు. బాబుతో భేటీకి ఈరోజు చంద్రబాబు నివాసానికి రావాలని కోరినా కాపు నేతలు హాజరుకాలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నెల 20న కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించిన కాపు నేతలను బుజ్జగించే చర్యల్లో భాగంగా ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో …
Read More » -
28 June
గంటా శ్రీనివాసరావు అయిన ఇంకెవరైన.. ఎవ్వరిని వదలకండి వైఎస్ జగన్ ఆదేశం
కృష్ణా నదీ కరకట్ట పై వెలిసిన ఆక్రమణ నిర్మాణాల కూల్చివేత లో వైఎస్ జగన్ సర్కార్ దూకుడుగా ఉంది . ఇప్పటికే ప్రజావేదిక ను కూల్చివేసిన ప్రభుత్వం , తాజాగా రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, దుకాణాలు, ఇతర కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్కు చెందిన …
Read More » -
28 June
చంద్రబాబు అనుకూల మీడియాకు దిమ్మతిరిగే కౌంటర్..!
ఆంధ్రప్రదేశ్ లో పచ్చ మీడియా సోది తగ్గింది అనుకుంటే అది మళ్ళీ మొదలైంది.మొన్న జరిగిన ఎన్నికల వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమ్ చేసిన,అది తప్పు ఐన సరే ఆ మీడియా ఒప్పుగానే చూపించేది.అయితే ఎన్నికల ఫలితాల రూపంలో జగన్ చంద్రబాబుకు అనుకూల మీడియాకు గట్టి సమాదానం చెప్పాడు.దీంతో ఒక్కసారిగా పచ్చ బ్యాచ్ సైలెంట్ అయ్యింది.ఇప్పుడు మల్లా బాబుకే పల్లకి సేవ చేస్తుంది.దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ …
Read More » -
28 June
మురళీ మోహన్ కార్ల షోరూమ్ నేలమట్టం..టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు
ఏపీ ప్రభుత్వం అక్రమ కట్టడాల మీద కూడా విరుచుకు పడుతోంది. ఇప్పటికే అమరావతిలో ప్రజావేదికను కూల్చేయించిన ప్రభుత్వం .. కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ కట్టడాలకి నోటీసులు జారీ చేసి అవి కూడా త్వరలో పడగోడతాం అంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అన్ని చోట్లా ఉన్న అక్రమ కట్టడాల మీదా ద్రుష్టి సారించింది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా …
Read More » -
28 June
ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ వెనక అసలు కారణం ఇదే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు దఫాలు లాంఛనంగా ముఖ్యమంత్రుల భేటీలు జరిగాయి. గవర్నర్ సమక్షంలోనూ చర్చించారు. దీనికి …
Read More »