TimeLine Layout

May, 2019

  • 17 May

    బాబులకే బాబు మహేశ్ బాబు అంటూ కాలర్ ఎగరేస్తున్న మహేశ్ అభిమానులు

    మోస్ట్ డిజైరబుల్ మెన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన గౌరవం దక్కించుకున్నారు.. టైమ్స్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో ఈసారి సౌత్ నుండి వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు మాత్రమే ఈ స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా యూత్ లో పాపులారిటీ ఉన్న హీరోలను ఈ ప్రాతిపదికగా తీసుకుంటారు.. అయితే ఇప్పటివరకూ ఈలిస్ట్ లో కేవలం ముంబై హీరోలు మాత్రమే ముందుండేవారు.. …

    Read More »
  • 17 May

    అభిమానులకు షాక్ ఇచ్చిన ఎన్టీఅర్..అలా చేయకండి ?

    జూనియర్ ఎన్టీఅర్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు.అయితే అసలు విషయానికి వస్తే మే 20న ఎన్టీఅర్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున పుట్టినరోజు చెయ్యాలని డిసైడ్ అయ్యారు.విషయం తెలుసుకున్న ఎన్టీఅర్ తన పుట్టినరోజు నాడు ఎలాంటి వేడుకలు చేయొద్దని చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు.ఎన్టీఅర్ ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది.ఎన్టీఅర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారు పెళ్ళికి వెళ్తూ కారు యాక్సిడెంట్ లో మరణించిన …

    Read More »
  • 17 May

    రవిప్రకాశ్ విషయంలో ఎదురుదాడి చేసేందుకేనా.? చంద్రబాబు ప్రధాని అభ్యర్ధి అయితే

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో వీరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్న చంద్రబాబుకు రామోజీ కోడలు, మార్గదర్శి ఎం.డి శైలజా కిరణ్ స్వాగతం పలికారు. అనంతరం తర్వాత చంద్రబాబు రామోజీరావుతో సుమారు 2 గంటలపాటు భేటీ అయ్యారు తాజా రాజకీయ …

    Read More »
  • 17 May

    వైఎస్ జగన్ విజయంపై జాతీయ అధ్యక్షుడు సంచలన వాఖ్యలు

    ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ , కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఓ.సీ.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికల కమిషన్‌పైనా, ఐఏఎస్‌లపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఫలితాల్లో వైసీపీ విజయం తథ్యమని తేలడంతో ఈవీయంలపై ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.ఎన్నికల …

    Read More »
  • 17 May

    మొట్టమొదటిసారి పోలీసులకు ఏం సమాచారం ఇచ్చారో తెలుసా.?

    తాను ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని టీవీ9 మాజీసీఈఓ రవిప్రకాశ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 10 రోజుల గడువు కావాలని కోరారు. పోలీసులకు ఈ సమాచారం మెయిల్ ద్వారా వచ్చింది. రవిప్రకాశ్ బాటలోనే శివాజీ కూడా తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు కూడా 10 రోజుల గడువు కావాలని కోరారు. …

    Read More »
  • 17 May

    కడప జిల్లాలో మూడ్రోజుల టూర్.. ప్రజలకు అందుబాటులో కాబోయే సీఎం

    మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.. అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఫలితాలు త్వరలో రానున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు …

    Read More »
  • 17 May

    ”గుంటూరు”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

    ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో గుంటూరు జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి గుంటూరు వెస్ట్ : వైసీపీ గుంటూరు ఈస్ట్ : …

    Read More »
  • 17 May

    ఓకేసారి ముగ్గురు టీడీపీ నేతలకు మావోల హెచ్చరిక..!

    ఏపీలో మరోకసారి మవోల లేఖ కలకలం రేపుతుంది. టీడీపీ మంత్రులు, నాయకులను హెచ్చరిస్తూ సీపీఐ మావోయిస్టు ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి కైలాసం గురువారం రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, గిడ్డి ఈశ్వరిలతో పాటు మండల నాయకులు కొర్ర బలరాం, మామిడి బాలయ్య, ముక్కల మహేష్, వండలం బాలయ్య, నళినిలను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో మన్యంలో నడుస్తోన్న పోలీసు …

    Read More »
  • 17 May

    తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిలక్ష్మి హీరోయిన్..?

    పంజాబీ భామ చార్మి కౌర్ కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే.పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గాను చార్మి నిర్మాత భాద్యతలు తీసుకుంది.ఇందులో హీరోగా రామ్, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో కూడా చురుగ్గా పాల్గుంటుంది.రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ..నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను,ఇంక నటనకు దూరంగా ఉంటాను కాని ఇండస్ట్రీ లోనే ఉంటానని …

    Read More »
  • 16 May

    ప్రజలకు అందుబాటులో అర్బన్ ఫారెస్ట్ పార్కులు..!!

    పట్టణ ప్రాంత ప్రజలు అహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు, సేద తీరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తోందని, వీలైనంత త్వరగా వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత శాఖలు పనిచేయాలని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి ఆదేశించారు. వరుస ఎన్నికల వల్ల పనుల్లో జాప్యం జరిగినా, వచ్చే నవంబర్ నెలాఖరుకల్లా పార్కుల పనులను పూర్తి చేయాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్న 59 పార్కుల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat