TimeLine Layout

May, 2019

  • 4 May

    జ‌గ‌న్ గెలిస్తే టీడీపీ ప‌ని అంతేనా.?

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నువ్వా నేనా అన్న‌ట్లు సాగిన 2019 ఎన్నిక‌ల్లో ఇరుపార్టీలు క‌త్తులు దూసుకున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటూ ర‌స‌వ‌త్త‌రంగా ప్రచారాలు సాగాయి. గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీఎంగా ప్రమాణ‌స్వీకారం చేసేందుకు జ‌గ‌న్ మూహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇటు చంద్ర‌బాబు ఈవీఎం ట్యాంప‌రింగ్ జ‌రిగిందంటూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకున్న‌ట్టుగా జాతీయ నేత‌లను క‌లుస్తూ ఎన్నిక‌ల అవ‌క‌త‌వ‌క‌ల‌పై వివ‌రిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌రిగిన‌ ఎన్నిల‌పై త‌మ‌కు అనుమానాలున్నాయంటూ జాతీయ …

    Read More »
  • 4 May

    నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా..?

    సహాజంగా మనం పడుకున్న తర్వాత నిద్ర వస్తుంది. నిద్రలో కలలు వస్తాయని ఎవరైనా చెప్తారు. కానీ నిద్ర తర్వాత మన శరీరం బయట,లోపల వచ్చే మార్పులు ఏంటని అడిగితే ఎవరికైన ఏమో అనే సమాధానం వస్తుంది. అయితే ఆ మార్పులు ఏమిటో ఒక లుక్ వేద్దామా..? 1)ఉష్ణోగ్రత నిద్ర సమయంలో శరీరం పనిచేయదు కాబట్టి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మరి ముఖ్యంగా 2.30గంటల సమయంలో శరీరం చాలా తక్కువ ఉష్ణోగ్రత …

    Read More »
  • 4 May

    ఆంధ్రప్రదేశ్ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ దాటీ వైఎస్ జగన్ భారీ విజయం

    ఎన్నో ఏళ్లు..ఏంతో ఒత్తిడి..తీవ్ర ఇబ్బందులు, కేసులు, కష్టాలు, కన్నీళ్లు అన్ని ప్రజల కోసం తట్టుకున్న ఏకైక వ్యక్తి అతనే వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన పరిణామలు, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఎన్నో సార్లు ప్రభుత్వంపై ప్రజల తరుపున వైఎస్ జగన్ విరుచుకుపడ్డాడు. గత 5 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన 600 అబద్దపు హామిలతో నిరాశ …

    Read More »
  • 4 May

    మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు శుభవార్త..!

    తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు తెరదీసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూడా నిర్మించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు సంకల్పించింది. అయితే,ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కొంతమంది నిర్వాసితులు కానున్న నేపథ్యంలో వీరికి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ సర్కారు ప్యాకేజీ ను …

    Read More »
  • 4 May

    మహర్షికి గడ్డుకాలం..థియేటర్ల కోసం వెతుకులాట..?

    సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం ఈ నెల 9న ప్రక్షకుల ముందుకు రానుంది.చిత్ర యూనిట్ మొన్ననే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.అసలు ఎక్కడైనా సరే మహేష్ బాబు సినిమా అంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది.థియేటర్లు అస్సలు కాలిగా ఉండవు..అంతటి క్రేజ్ మహేష్ కు ఉంది.అంతేకాకుండా మహేష్ సినిమాలంటే మన తెలుగు రాష్ట్రాలకన్నా ఓవర్సీస్ లోనే …

    Read More »
  • 4 May

    జగన్ పై బాబు సెటైర్..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్ మూవీ చూసిన సంగతి విధితమే. ఈ విషయం గురించి ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన …

    Read More »
  • 3 May

    తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?

    తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో …

    Read More »
  • 3 May

    టీటీడీ సంచలన నిర్ణయం..!

    ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది..ఈ సందర్భంగా టీటీడీ ఈవో సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ”ఏప్రిల్ లో శ్రీవారిని మొత్తం ఇరవై ఒక్క లక్షల తొంబై ఆరు వేల మంది దర్శించుకున్నారు”అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం మొత్తం ఎనబై నాలుగుకోట్ల ఏడు లక్షలు ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో ఉన్న భక్తుల రద్ధీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు …

    Read More »
  • 3 May

    లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!

    దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. మొదట ప్రారంభంతో సెన్సెక్స్ నూట ఆరు పాయింట్లను లాభపడి మొత్తం ముప్పై తొమ్మిదివేల ఎనబై ఎనిమిది దగ్గర కొనసాగింది. మరోవైపు నిఫ్టీ ఇరవై ఒక్క పాయింట్లు లాభపడి 11,746వద్ద ట్రేడవుతోంది. ఇక రూపాయి డాలర్తో మారకం విలువ అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఏడు పైసల వద్ద కొనసాగుతోంది.బ్యాంకింగ్ షేర్లు లాభాలను గడించాయి. ఐటీ షేర్లు మాత్రం నష్టాలతో …

    Read More »
  • 3 May

    మహర్షి స్టోరీ ఇదే..!

    సూపర్ స్టార్ మహేష్ బాబు..హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రానికి గాను యూనిట్ మొన్ననే భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఇది మహేష్ కి 25వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా..దిల్ రాజు,అశ్వినీదత్,పీవీపీ నిర్మిస్తున్నారు. ఇక కధలోకి వస్తే ఈ చిత్రంలో మహేష్ పేరు రిషీ..డిగ్రీ పూర్తి చేసుకొని అమెరికా వెళ్తాడు.అక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి సీయిఓగా వ్యవహరిస్తారు.ఈ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat