మే 23న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. అయితే అధికార టీడీపీ కంటే వైసీపీ అధికారం మాదంటే మాదేనని బలంగా చెప్తున్నారు. వైసీపీ ఇందుకు తగ్గ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటుంది. ఫలితాలు వచ్చాక వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే వైసీపీ ఎంత ఆపార్టీ అధికారం పట్ల స్పష్టంగా ఉందో అర్దమవుతుంది. వైఎస్ …
Read More »TimeLine Layout
May, 2019
-
1 May
మేము ముగ్గురం కలిస్తే అందులో ఉన్న మజానే వేరు…సమంత
టాలీవుడ్ అందాల భామ అక్కినేని సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది.అందులో సమంతతో పాటు వెన్నెల కిషోర్ మరియు రాహుల్ ఉన్నారు.వీరు ముగ్గురు ఏంటీ ఒక్క ఫోటో ఏంటీ అనుకుంటున్నారా.అయితే అసలు విషయానికి వస్తే..ప్రస్తుతం నాగార్జున కధానాయకుడుగా ‘మన్మధుడు 2’ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికి దర్సకత్వ భాద్యతులు రాహుల్ రవీంద్రన్ తీసుకోగా..ఇప్పుడు చిత్ర షూటింగ్ పోర్చుగల్లో జరుగుతుంది.నాగ్ కు జంటగా రకుల్ ప్రీత్ …
Read More » -
1 May
మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు చిత్ర బృందం అన్ని కరస్తులు చేస్తూ ప్రమోషన్లు చేస్తుంది.ఇప్పటికే ఒక్కొకటిగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు.అయితే ఈ చిత్రానికి గాను ఈరోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వస్తున్నారని …
Read More » -
1 May
ఇంటర్ విద్యార్థులెవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు..కేటీఆర్
దేశవ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన మే డే వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కార్మిక విభాగం జెండా ఎగురవేసి ప్రసంగించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాదు.. కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన కనీస వేతనాలు అందాలనేదే సీఎం కేసీఆర్ విధానమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి @chmallareddyMLA , మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు @balkasumantrs, …
Read More » -
1 May
రేవంత్ రెడ్డి పై సంచలన వాఖ్యలు చేసిన బాల్క సుమన్..!!
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్ అని..ఆయన కూడా కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అసలు గ్లోబరినా సంస్ధకు కేటీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్షాలు …
Read More » -
1 May
వైఎస్ ను సీఎంగా చూడకుండానే చనిపోయిన రాజారెడ్డి.. జగన్ ఏం చేయబోతున్నారో చూడండి
యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితానికి మూలకర్త. 1998 మే 23న దారుణ హత్యకు గురయ్యారు రాజారెడ్డి. మొదటినుంచీ చదువు విలుల తెలిసిన రాజారెడ్డి తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివించారు. చదువు పూర్తైన తర్వాత రాజశేఖరరెడ్డిలోని న్యాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో రాజారెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే …
Read More » -
1 May
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యుడిషియరీ, సీబీఐ, ఈడి, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ …
Read More » -
1 May
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత..!
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు సంతాపం తెలిపారు. సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్లోని ఆయన నివాసానికి తరలించారు. సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మహాప్రస్థానంలో జరగనున్నాయి. సుభాషణ్ రెడ్డి …
Read More » -
1 May
ఐపీఎల్ చివరి ఘట్టం..ఆ నాలుగు మ్యాచ్ లకు రూల్స్ మార్పు..?
ఐపీఎల్ అభిమానులు ప్రతీఒక్కరు ఇవి తెలుసుకోవాలి.మరికొద్ది రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ముగియనుంది.ప్లేయర్స్ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు.దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిన ఐపీఎల్ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది.ఇప్పటిదాకా మ్యాచ్ లు అన్ని రాత్రి 8గంటలకు స్టార్ట్ అయ్యేవి.శనివారం, ఆదివారం మాత్రం రెండు మ్యాచ్ లు జరిగేవి.అయితే ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్న వేదికలను మార్చిన బీసీసీఐ ప్రస్తుతం కొన్ని కొత్త రూల్స్ అమలు చేసినట్టు ప్రకటించింది.జరగబోయే ప్లేఆఫ్ …
Read More » -
1 May
బిగ్బాస్ మూడో సీజన్ హోస్ట్గా టాలీవుడ్ కింగ్..?
తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ కు సర్వం సిద్దం అయినట్లే.ఇప్పటికే ఈ షో వచ్చిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఅర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.అయితే ఎన్టీర్ రాకతో ఈ షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మంచి రేటింగ్ కూడా వచ్చింది.ఇక రెండో సీజన్ కు యాంకర్గా న్యాచురల్ స్టార్ నాని ఉండగా తనదైనశైలిలో షో మొత్తానికి మంచి …
Read More »