TimeLine Layout

February, 2019

  • 20 February

    ప్ర‌పంచ‌క‌ప్‌లో భారత్,పాక్ మ్యాచ్ పై సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

    పుల్వామా ఉగ్రదాడి నేప‌థ్యంలో భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త నెల‌కొన్న విషయం అందరికి తెలిసిందే. ఉగ్ర‌దాడిలో 40 మందికి పైగా జ‌వాన్లు మ‌ర‌ణించ‌డంతో దేశ వ్యాప్తంగా పాక్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త కనబరుస్తుంది.దీనితో పాక్ తో ఉన్న అన్ని సంబంధాలు తెంచుకుంది భారత్.ఇప్పుడు ఈ ప్ర‌భావం క్రికెట్‌పై ప‌డింది.ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా జూన్ 16న టీమిండియా పాక్ తో ఆడాలి..కాని దేశమంతా ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడకూడదని తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం …

    Read More »
  • 20 February

    అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లాలా?

    గుంటూరుజిల్లా కొండవీడు వద్ద రైతు మరణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాద్యత వహించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు.ఆయన ట్విటర్ లో తీవ్రంగా స్పందించారు.. ‘కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప‍్టర్‌లో వెళ్లాలా?. హెలిప్యాడ్‌ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్‌ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’ అని అన్నారు. చంద్రబాబు హెలిపాడ్ కోసం కోటయ్య …

    Read More »
  • 20 February

    మహేష్ కు జీఎస్టీ దెబ్బ..అరెస్ట్ వార్రెంట్ తో అధికారులు?

    సూపర్ స్టార్ మహేష్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.రంగ‌రెడ్డి జిల్లా అధికారులు మ‌హేశ్ బాబుకు షోకాజ్ నోటీసులు పంపించారు.అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ గ‌చ్చిబౌలిలో ఎఎంబీ సినిమాస్ పేరుతో ఓ మ‌ల్టీప్లెక్స్ థియోట‌ర్‌ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.దీనిని భారీ ఎత్తున నిర్మించాడు.అయితే ఎఎంబీ సినిమాస్ జీఎస్టీ రూల్స్ పాటించడంలేదనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.నిన్న జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు కొన్ని మ‌ల్టీప్లెక్స్‌లకు …

    Read More »
  • 20 February

    మరో జాతీయ సర్వే…ఇక బాబు తట్టా బుట్టా సర్దుకోవల్సిందే!

    ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకే అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి.వచ్చిన అన్ని సర్వేల్లోనూ ఆంధ్రలో ఫ్యాన్ గాలే వీస్తుందని చెబుతున్నాయి.జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది.కొన్ని నెలల ముందుతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పింది.అప్పుడు జగన్ కు 43శాతం మంది మద్దతు తెలపగా ఈ ఏడాది ప్రస్తుత ఫిబ్రవరిలో ఇండియా టుడే …

    Read More »
  • 20 February

    టీడీపీకి మరో పెద్ద షాక్…మూడో టీడీపీ ఎంపీ వైసీపీలోకి

    ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు ఆగడం లేదు ప్రతి రోజు చేరికలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు మ‌రో ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస‌రావు, అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు..ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట న‌ర్సింహం వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే పోతూ పోతూ ఏదో ఒక కార‌ణం చూపాల‌న్న‌ట్లుగా ఆయ‌న భార్య వాణికి జ‌గ్గంపేట …

    Read More »
  • 20 February

    బ్రేకింగ్ న్యూస్..నిజనిద్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు

    కొండవీడు వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. వైఎస్ఆర్సీపీ నిజనిద్ధారణ కమిటీ కొండవీడు చేరుకున్నారు.అయితే ఈ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వైసీపీ నేతలు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.పోలీసులు అడ్డుకోవడంతో తమ వాహనాలను అక్కడే వదిలేసి బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్‌ సీపీ నేతలు వెళ్లిన వెళ్ళిన పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు.కోటయ్య ఇంటికి వెళ్ళిన కమిటీ సభ్యులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.అంతేకాకుండా కోటయ్య …

    Read More »
  • 20 February

    టీడీపీ ఎమ్మెల్యే అహంకారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం..!

    మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. ‘మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట’ అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా …

    Read More »
  • 20 February

    బాబు దౌర్జన్యాలకు రైతు బలి..నిజనిర్ధారణ కమిటీ వేసిన జగన్

    కొండవీడులో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే.కోటయ్య మరణం ప‌ట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ దిగ్ర్భాంతి గురయ్యారు.ఈ దారుణానికి కారణమైన చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన పంట నాశనం చేయొద్దని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా అన్యాయంగా ఆ రైతుపై దాడి చేసారని ఆరోపించారు.ఈ మేర‌కు అందుబాటులో ఉన్న నాయకులతో జగన్ అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రైతు …

    Read More »
  • 20 February

    మహిళ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌

    హైదరాబాద్‌ నుంచి విజయవాడకు టికెట్‌ బుక్‌ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్‌ చేయి చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేశారు. బాదితురాలు వెల్లడించిన వివరాలు..విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు అభీబస్‌ యాప్‌ ద్వారా దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులో టికెట్‌ బుక్‌ చేశారు. …

    Read More »
  • 20 February

    కావూరి, గోకరాజు గంగరాజు, డాక్టర్‌ బాబ్జీ త్వరలో వైసీపీలోకి

    సీనియర్‌ నేతలు, రాజకీయంగా పేరొందిన బీజేపీ నేతలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై వైసీపీ బాణం ఎక్కుపెట్టింది. వీరందరినీ ఫ్యాను కిందకు చేర్చేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీరికి వైసీపీకి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయని ఇవి కాస్తా ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన కుమారుడు రంగరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat