TimeLine Layout

February, 2019

  • 2 February

    డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..ఎవరో తెలుసా?

    ఇటివలే విడుదలైన చిత్రం “మణికర్ణిక” విశేష స్పందన వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ క్రిష్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించి ఎన్టీఅర్ కధానాయకుడు కి వచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు.కాని మొన్న బాలీవుడ్‌ నటి కంగనా సినిమా మొత్తం నేనే చేసానని చెప్పిన విషయం ఇప్పుడు గొడవలకు దారి తీయనుంది.సినిమా క్రెడిట్‌ను కంగన తీసుకోవడంపై క్రిష్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.సినిమా అప్‌డేట్స్‌ తనకు చెప్పలేదని మండిపడ్డారు. ఈ చిత్ర …

    Read More »
  • 2 February

    జగన్ ఎంతో ధైర్యవంతుడు.. శ్రీకాకుళంలో అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి

    శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వైఎస్ అభిమానుల సమక్షంలో యాత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారుఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది బుక్‌లోనే ఉంటుంది. అది స్క్రీన్ మీదికి రావాలి అంటే సరైన ప్రొడ్యుసర్ దొరకాలి. అలాంటి నిర్మాత ఈ సినిమాకి పనిచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారితో తనకు జరిగిన సంఘటనలను …

    Read More »
  • 2 February

     అమరావతిలో వినిపడే ఉంటుంది.. నిద్రలేచే ఉంటారు..

    యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి, అందరికీ తెలియజేయాలన్నారు. నేను ఈ సినిమా కథ రాశాను కాని.. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు ఆ కథకు ప్రాణం పోశారన్నారు. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది …

    Read More »
  • 2 February

    వంగవీటి రాజ‌కీయ భ‌విష్య‌త్తు?చంద్రబాబు చేతిలో..చివరికి అదే పరిస్థితి!

    వంగ‌వీటి రాధ అంటే బెజ‌వాడ ప్ర‌జ‌ల మధ్య ఎప్పుడూ వినిపించే పేరు.ఇంతకు తాను చేసింది ఏం లేదు త‌న తండ్రికి ఉన్న పేరుతో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాడు.మొన్న వైసీపీకి రాజీనామా చేయ‌డం..జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం,అంతే కాకుండా తన తండ్రిని చంపిన పార్టీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌న‌ సృష్టించారు.రాధ టీడీపీలోకి వేల్తున్నాడనే ప్రచారం తనని అభిమానించే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.వంగవీటి రాధా ఎలా ఆలోచించాడో తెలీదు గాని ఇప్పటివరకు మాత్రం ఏ …

    Read More »
  • 2 February

    చంద్రబాబు పిచ్చి ముదిరింది..జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు

    నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన అసభ్యకర తీరుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు తీవ్రంగా మండిపడ్డారు.శుక్రవారం అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజుతో చంద్రబాబు మాట్లాడిన తీరు సరికాదని,ముఖ్యమంత్రి పదవిలో ఉంది ఇలా మాట్లాడడం సరికాదని చెప్పారు.ఇదంతా చూస్తుంటే బాబుకి ‘పిచ్చి పీక్స్‌’ స్టేజ్ కి చేరినట్టు తెలుస్తోందని తన ట్విట్టర్‌లో జీవీఎల్‌ పేర్కొన్నారు.పిచ్చి ఫ్రస్టేషన్‌లో ఉన్న …

    Read More »
  • 1 February

    ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో వేయిస్తున్న ప్రతీరోడ్డులో వైఎస్‌ చెమట చుక్కలున్నాయి..

    దళిత సంక్షేమంలో చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, నిలువనీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతీపథకం ప్రజలకు మేలు చేసిందని, ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక దళితులు పదేళ్లు వెనక్కివెళ్లిపోయారన్నారు. …

    Read More »
  • 1 February

    బ్రేకింగ్.. ఓటుకు కోట్లు కేసులో వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

    తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట్లు’ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం ఈడీ అధికారులు హైదరాబాద్ నగరం గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలోనే వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని వారు ఆదేశాలు జారీచేశారు.కాగా గతంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో …

    Read More »
  • 1 February

    కేంద్ర బ‌డ్జెట్.. తెలంగాణ‌కు అన్యాయం..!!

    ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం నేడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నోసార్లు పలు ప్రతిపాదనలు సమర్పించినా బడ్జెట్‌లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కూడా కేటాయించలేదు. మోడీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి కొత్త‌గా ఒక్క ప‌థ‌కం కూడా ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ఆయా సంస్థలకు కేటాయించే నిధులు …

    Read More »
  • 1 February

    కేసీఆర్ వ‌ల్ల తెలంగాణ రైతులు సృష్టించిన రికార్డు ఇది

    తెలంగాణ రైతుల‌కు మాత్ర‌మే ద‌క్కిన అవ‌కాశం ఇది. ముఖ్య‌మంత్రి, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చేసిన కృషి ష‌లితంగా దేశ‌వ్యాప్తంగా మ‌రెవ్వ‌రికీ ద‌క్క‌ని అవ‌కాశం దక్కింది. దేశవ్యాప్తంగా రైతులకు మోడీ బందు పథకం అమల్లోకి వచ్చింది. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 6వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మూడు విడతల్లో.. ఒక్కో వాయిదాలో 2వేల రూపాయల చొప్పున నేరుగా రైతు …

    Read More »
  • 1 February

    అమెరికాలో విద్యార్థుల అవ‌స్థ‌లు…కేటీఆర్ ఏం చేశారంటే..

    అగ్ర‌రాజ్యం అమెరికాలో ఉన్న‌త విద్యాభ్యాసం కోసం వెళ్లి అవ‌స్థ‌లు ప‌డుతున్న విద్యార్థుల అంశం అనేక‌మంది త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌చివేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ పిల్ల‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయో తెలుసుకునేందుకు అనేక‌మంది త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డాతో ఆయ‌న స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కుంటున్న …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat