ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కు దిమ్మతిరిగే షాకిచ్చారు . రేపు బుధవారం ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాల వారిగా స్థానిక మంత్రులు లేదా ఇంచార్జ్ మంత్రుల చేత జెండా వందనం చేయాలనీ టీడీపీ సర్కారు నిర్ణయించింది . ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా …
Read More »TimeLine Layout
August, 2018
-
14 August
గవర్నర్ కన్నుమూత..!
ఛత్తీస్గఢ్ గవర్నర్ బలరామ్జీ దాస్ టాండన్ (90) ఇకలేరు. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో రాయ్పూర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. కాగా గవర్నర్ మరణంతో ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు నివాళిగా బుధవారం జరగనున్నస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్రృతిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల …
Read More » -
14 August
ప్రజా సంకల్ప యాత్ర తూ.గో జిల్లాలో పూర్తవగానే వైఎస్ జగన్..?
ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్తో చెప్పుకునేందుకు అర్జీలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేతల దౌర్జన్యాలతో నలిగిపోతున్న …
Read More » -
14 August
రైతన్నకు భరోసా రైతు జీవిత బీమా పథకం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత భీమా పథకం రాష్ట్రంలోని రైతన్నల జీవితాలకు భరోసాను ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.ఆరుగాలం కష్టపడి, అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ఆసరాగా రైతుభీమా పథకం ఆదుకుంటుందని,అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయానా రైతు బిడ్డ కావడం వల్ల,రుణ మాఫీ,రైతు బంధు పట్టా పాసు …
Read More » -
14 August
విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగనుందో తెలుసా..?
ఏపీలో అవినీతి, అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఇప్పటి వరకు పది జిల్లాల్లో పూర్తి చేసుకుంది. నేడు ఉత్తరాంధ్ర ముఖ …
Read More » -
14 August
వారు ఎవరో తెలుసా..?
ఓ అడుగు ఉత్తరాంధ్ర కష్టాలను తీర్చనుంది. మరో అడుగు భూకబ్జా దారులపై ఉక్కు పిడుగు కానుంది. ఓ అడుగు విభజన హామీల సాధనకు అంకురార్పన చేయనుంది. ఓ అడుగు ఆది వాసీలు, మత్స్యకారుల జీవితాలకు భరోసా ఇవ్వనుంది. ఎన్నో ఆశలు, ఆశయాలు, తమ కలల మధ్య తమ అభిమాన నేత వైఎస్ జగన్కు విశాఖ వాసులు ఘనస్వాగతం పలికారు. పురోహితులు పూర్ణ కుంభంతో ఆశీర్వదించారు. ఆహ్వానించారు. విశాఖలోని 13 జిల్లాల్లో …
Read More » -
14 August
రాహుల్ పర్యటనలో రేవంత్ రెడ్డికి చేదు అనుభవం .అవమానంతో వెనక్కి .!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే . రాహుల్ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో హరితా ప్లాజా లో పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు .అయితే ఈ భేటీకి టీపీసీసీ …
Read More » -
14 August
టాలీవుడ్లో తెర మీదకు కొత్త టైటిల్స్..! ఏమిటో తెలుసా..?
సినిమాల్లో హీరో, హీరోయిన్ల పేర్లను బేస్ చేసుకుని టైటిల్స్ పెట్టడంలో పూరీ జగన్నాథ్ ఎక్స్పర్ట్ అన్న విషయం తెలిసిందే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అంటూ టైటిల్లోనే హీరో హీరోయిన్ల పేర్లు కలిపేశాడు. ఆ తరువాత కెమెరామన్ గంగతో రాంబాబు హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ను రివీల్ చేసేశాడు. హీరో హీరోయిన్ల పేర్లను షార్ట్కట్గా పెట్టి అ ఆ సినిమాతో వచ్చాడు త్రివిక్రమ్. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అంటూ ట్యాగ్ …
Read More » -
14 August
రాహుల్ పర్యటన లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఘోర అవమానం ..!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సాక్షిగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు .రాహుల్ పర్యటనలో రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట లోని హరితా ప్లాజాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో దాదాపు నలబై మందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి కేవలం రాష్ట్ర పీసీసీ విభాగం ఇచ్చిన జాబితాలోని పేర్లు ప్రకారం లోపలకి ఎంట్రీ …
Read More » -
14 August
నాడు రాహుల్ ను తిట్టాడు .నేడు నెత్తిన పెట్టుకుంటున్నాడు బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లో ఏనాడూ కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాలేదు అన్నది జగమెరిగిన సత్యం .సరిగ్గా 23 ఏళ్ళ కిందట టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా ఏకంగా పార్టీనే లాక్కున్నాడు అని స్వయంగా ఎన్టీఆర్ పలుమార్లు మీడియా ముందు తన బాధను …
Read More »