TimeLine Layout

August, 2018

  • 9 August

    ఏపీలో ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య..సూసైడ్‌ నోట్‌ లో ఏం రాసిందో తెలుసా..!

    ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటకు చెందిన చోడవరపు ప్రకాష్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. రెండవ కుమార్తె హిమజ (22) ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతోంది. ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరంలో సబ్జెక్టులు మిగిలిపోవడంతో సప్లిమెంటరీ రాసింది. పరీక్ష సరిగా రాయలేదని …

    Read More »
  • 9 August

    బీరు హెల్త్ డ్రింకా.? జవహర్ కు షాడోలున్నారా.? కొవ్వూరు ఎవరి కైవసం.?

    పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొవ్వూరుకు ఎంతో గుర్తింపు ఉంది. గోదావరి నదీ ప్రవాహంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రాంతం.. ఇక్కడి గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటినుంచీ ఇక్కడ ఏడుసార్లు ఎన్నికలు జరగగా.. ఆరుసార్లు టీడీపీనే గెలిచింది. 1999లో ఒక్కసారి కాంగ్రెస్ విజయం సాధించింది. నియోజకవర్గం ఏర్పడిననాటినుంచీ కాంగ్రెస్ నాలుగుసార్లు గెలిచింది. 2009నుంచీ కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం …

    Read More »
  • 9 August

    ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజయం.. న‌ల్లేరు మీద న‌డ‌కే..!

    ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. దీంతో న‌గ‌రి టీడీపీ మూడు ముక్క‌లైంది. దివంగ‌త నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కుటుంబం రెండు వ‌ర్గాలుగా విడిపోగా కొత్త‌గా సినీ న‌టి వాణి విశ్వ‌నాథ్ తెర‌మీద‌కు వ‌చ్చార‌ట‌. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు .. రెండు అడుగులు వెన‌క్కు సాగుతుండ‌టంతో.. ఈ గ్రూపుల గోల ఏమిట‌ని త‌ల ప‌ట్టుకోవ‌డం ప‌చ్చ‌త‌మ్ముళ్ల వంతైంది. …

    Read More »
  • 9 August

    వైఎస్‌ జగన్‌ను  ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా హీరో హరికృష్ణ ఓ ప్రత్యేక గీతం..!

    జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్‌కి రెడీ అయ్యింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జగన్‌ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని …

    Read More »
  • 9 August

    రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్..!

    రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ గెలుపొందారు..ఈ రోజు గురువారం రాజ్యసభలో జరిగిన పోలింగ్ లో హరివంశ్ నారాయణ్ కు మొత్తం నూట ఇరవై ఐదు మంది మద్ధతు తెలపారు. నూట ఐదు మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. హరివంశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భలియాలో జన్మించారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ కు ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో …

    Read More »
  • 9 August

    మంత్రి అయ్య‌న్న పాత్రుడుకు చుక్క‌లు చూపిస్తున్న‌.. చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వే..!

    తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు సీనియ‌ర్ మోస్ట్ నేత‌ల్లో ఒక‌రైన అయ్య‌న్న పాత్రుడికి త‌మ్ముడు పోరు ఎక్కువైంద‌ట‌. కొద్ది రోజుల క్రితం అయ్య‌న్న‌కు చ‌తుర్ముఖ పోటీ అని భావించిన తెలుగు త‌మ్ముళ్ల‌కు తాజాగా ఆయ‌న సోదరుడు చింత‌కాయ‌ల స‌న్యాసి పాత్రుడు కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న‌ట్టు తెలియ‌డంతో షాక్‌కు గుర‌య్యార‌ట‌. దాదాపు 30 ఏళ్ల‌కుపైగా అన్న అయ్య‌న్న‌తో తిరుగుతూ రాజ‌కీయ ప‌రిజ్ఞానాన్ని సంపాదించుకున్న స‌న్యాసి పాత్రుడు రాబోయే …

    Read More »
  • 9 August

    ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా..మేము వ్యభిచారం మానేస్తున్నాం…రావోద్దండి

    ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని యాదగిరిగుట్టలో వెలుగు చూసిన సంఘటనలతో పోలీసు యాత్రంగం ముమ్మరంగా రాష్ట్రా వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో అన్నింటిపై దాడులు జరుపుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై దాడి చేసి మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వ్యభిచార గృహాలు నిర్వహించే మహిళలు కీలక …

    Read More »
  • 9 August

    టీడీపీ మంత్రి వేధింపుల‌తో.. ఆ ఇద్ద‌రు నేత‌లు పార్టీకి గుడ్ బై..!

    ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే తీర్చాలి. కానీ, శ్రీ‌కాకుళంలో ఇప్పుడు ఆయ‌నే ఓ వివాదాన్ని పెంచి పోషిస్తున్నార‌ని టీడీపీల చ‌ర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తిని టార్గెట్ చేసి క‌ళా వెంక‌ట్రావు న‌డుపుతున్న రాజ‌కీయం ఇప్పుడు జిల్లాలో ర‌చ్చ‌కెక్కింద‌ట‌. ఇటీవ‌ల ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ శ్రీ‌కాకుళం జిల్లా టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి క‌ళా వెంక‌ట్రావు గైర్హాజ‌ర‌య్యార‌ట‌. అయితే. అదే స‌మ‌యంలో క‌ళా …

    Read More »
  • 9 August

    వైఎస్ జగన్ 233వ రోజు పాదయాత్ర..!

    ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 233వ రోజు గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం డీజేపురం నైట్‌క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పారుపాక క్రాస్‌ మీదుగా డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ …

    Read More »
  • 8 August

    కరుణానిధి అమర్ రహే అంటూ.. పిడికిలి బిగించిన సీఎం కేసీఆర్

    డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కరుణానిధి అభిమానులు అయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్కేర్ వద్ద కలైంజర్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.అయితే అంతకంటే ముందు అయన పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat