TimeLine Layout

August, 2018

  • 8 August

    కాళేశ్వరం ప్రాజెక్ట్..అధికారులకు మంత్రి హరీష్ కీలక సూచనలు..!!

    తెలంగాణ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలో నిర్మిస్తున్న సుందిళ్ళ బ్యారేజ్‌, అన్నారం పంప్ హౌస్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సుందిళ్ల బ్యారేజీ పనులు అక్టోబర్ నెల కల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే తమిళనాడు, కేరళ రాష్ట్రాల …

    Read More »
  • 8 August

    దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి కేటీఆర్

    యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని ..సీఎం కేసీఆర్ స్వయాన రైతు కనుక రైతుబంధు, …

    Read More »
  • 8 August

    యూనివర్శిటీల పనితీరు, పురోగతిపై నేను చాలా సంతృప్తిగా ఉన్నాను – గవర్నర్

    ‘‘ విశ్వవిద్యాలయాల అచీవ్ మెంట్స్ ఎలా ఉన్నాయి సార్?’’ యూనివర్శిటీల పనితీరుపై గవర్నర్ కు మీడియా సంధించిన ప్రశ్న….‘‘ గవర్నర్ చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్ మెంట్ కావాలి ’’ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్ మీడియాకు ఇచ్చిన సమాధానం.విశ్వవిద్యాలయాల గత ఏడాది పనితీరుపై నేడు బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 14 యూనివర్శిటీల వీసీలు, రిజిస్ట్రార్ లు, అధికారులతో సమావేశం జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో గవర్నర్ ఈఎస్ఎల్ …

    Read More »
  • 8 August

    కౌశల్ ఆర్మి దెబ్బకు బిగ్ బాస్ నుండి ఈ వారం ఈ ఇద్దరు ఔట్

    టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2 లో రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది. కొంత మంది గ్రూపులు, ప్రేమాయణాలు, కక్ష్యలు, తిట్టుకోవడాలు ఇలా బిగ్ బాస్ హౌజ్ లో ప్రతిరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇక టాస్క్ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఈ టాస్క్ లో గెలుపు కోసం ఒకరిపై ఒకరు పోటీగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి …

    Read More »
  • 8 August

    దారుణం..కదులుతున్న రైలులో మహిళపై యువకుడు అత్యాచారం

    దేశంలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో 30 ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. జబల్‌పూర్‌ నగరంలోని మదన్‌ మహల్‌ రైల్వే స్టేషన్‌లో నిన్న రాత్రి ఓ మహిళ వింధ్యాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఖాళీగా ఉన్న సాధారణ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కింది. అనంతరం ఆమె అందులోనే నిద్రించింది. ఆ సమయంలో ఆమె వద్దకు వచ్చిన ఓ …

    Read More »
  • 8 August

    జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా ఎంట్రీకి భారీ ప్లాన్.. ముమ్మర ఏర్పాట్లు, చరిత్రలో నిలిచిపోయేలా

    వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల14న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుంది. గోదావరి బ్రిడ్జిపై, కృష్ణానదిపై జగన్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఎంట్రీపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ రూట్ మ్యాప్‌ను ఖ‌రారు చేశారు. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడి పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. …

    Read More »
  • 8 August

    వరికోలు గ్రామంలో పర్యటించిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది..

    తను పుట్టిన గడ్దకు ..పెరిగిన గ్రామానికి .నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే కావాల్సింది పదవులు కాదు .మంచి మనస్సు అని ఏకంగా తన గ్రామాన్నే దత్తత తీసుకోని త్రాగునీటి వ్యవస్థ నుండి సాగునీటి వ్యవస్థ వరకు .బడికేళ్ళే పొరగాడి దగ్గర నుండి డీగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత కోసం.. పండు ముసలవ్వ దగ్గర నుండి రైతన్న వరకు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమమే …

    Read More »
  • 8 August

    ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!

    2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …

    Read More »
  • 8 August

    జీవీఎల్, పీయూష్ లపై టీడీపీ నాయకుల దౌర్జన్యం.. !

    కేంద్ర రైల్వేమంత్రి కార్యాలయంలో విశాఖ రైల్వే జోన్ పై జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూండాల్లా ప్రవర్తించారు.. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పైనా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సమక్షంలోనే జరిగింది. దీనిపై పీయూష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని, ఈ విషయంపై …

    Read More »
  • 8 August

    విలువైన సమాచారాన్ని షేర్ చేసి పదిమందికి తెలియచేయండి.!

    ఇండియన్ ఆర్మీ అప్పుడప్పుడు పాత వాహనాలను వేలం వేస్తూ ఉంటుంది, వీటి స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెడుతుంది. తాజాగా భారీ సంఖ్యలో ఉన్న మారుతి జిప్సీ ఎస్‌యూవీలను విక్రయించడానికి ఆర్మీ సిద్దమైంది. యుద్ద తలంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అరుదైన జిప్సీ వాహనాలను చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది. అత్యంత శక్తంతమైన ఇండియన్ ఆర్మీకి మారుతి జిప్సీ ఎస్‌యూవీలు కొన్ని దశాబ్దాల పాటు అపారమైన సేవలందంచాయి. అయితే, ఇవి పాతవి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat