బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్ మార్కెట్లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 …
Read More »TimeLine Layout
July, 2018
-
18 July
టీడీపీ నేతల మీద పిచ్చ కోపంతో అరిచేసిన చంద్రబాబు..!
ఇటీవల కాలంలో మారుతున్న ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలా కోపంతో ఊగిపోవడం ఇదే మొదటిసారని టీడీపీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు. ఇంతకీ సీఎం చంద్రబాబు అంతలా కోపంతో ఊగిపోవడానికి కారణమేమిటి..? దానికి ఎవరు కారణం..? తెర వెనుక రాజకీయాలే …
Read More » -
18 July
సింహాన్ని చూడలంటే అడవిలో చూడాలి…వైఎస్ జగన్ ని చూడలంటే
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా …
Read More » -
18 July
సీఎం కార్యాలయంలో ఖతర్నాక్ సినిమా స్టోరీ రివీల్..!
టాలీవుడ్ మాస్మహారాజ్ రవితే, హాట్బ్యూటీ ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన ఖతర్నాక్ చిత్రం గుర్తుందా..? 2006 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే, ఆ చిత్రంలో విలన్ తన స్వప్రయోజనాల కోసం హీరో రవితేజను లేటు వయసులో చదివించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే, రవితేజకు విద్య నేర్పించే గురువుగా కమెడియన్ అలీని నియమిస్తాడు ఆ విలన్. ఇప్పుడు అదేసీన్ ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో …
Read More » -
18 July
వైసీపీ పార్టీ గెలుపు కోసం కర్నూల్ జిల్లాలో కాటసాని ఏం చేస్తున్నాడో తెలుసా
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ పావులు కదుపుతుంది. రాష్ర్టంలో ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ మరింత పుంజుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అమలుకాని 600 అపద్దపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎన్నో సార్లు మీడియా ముందు వైసీపీ నేతలు తెలిపారు. దీనికితోడు టీడీపీకి ఎలాంటి షరతుల్లేకుండా జనసేన అధినేత పవన్కల్యాణ్ …
Read More » -
18 July
ఆబ్కారీ భవన్ లో మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్లోని ఆబ్కారీ భవన్ లో నాల్గవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు , ఆబ్కారీ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐఏఎస్, అబ్కారి శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ , అడిషనల్ కమీషనర్ అజయ్ రావు , జాయింట్ కమీషనర్ ఎస్ వై క్కురేషి తో పాటు ఆబ్కారీ శాఖ ఉన్నతాదికారుల …
Read More » -
18 July
రష్యా అధ్యక్షుడు విమానం గురించి నమ్మలేని నిజాలు..!
టాప్ దేశాల అధినేతలు టూర్కి వెళ్తే ఆ హంగామా అంతాఇంతా కాదు. వాళ్ల గురించి రకరకాల వార్తలు హంగామా చేస్తాయి. ముఖ్యంగా ఆయా నేతలు ప్రయాణించే విమానాల గురించి గొప్పలుగా చెబుతారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఇటీవల కలిశారు. ఈ నేపధ్యంలో పుతిన్ ఫ్లయిట్కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకురావడం, ఆపై వివాదాస్పదంగా మారాయి.పుతిన్ ట్రావెల్ చేస్తున్న ఈ విమానం కాస్ట్ …
Read More » -
18 July
సీఎం చంద్రబాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన.. ఆనం కొడుకు..!
ఆనం కొడుకు సీఎం చంద్రబాబుకు ఏమని షాక్ ఇచ్చాడు. ఈ విషయంలో చంద్రబాబు రియాక్షన్ ఏమిటి..? అసలు ఆనం కొడుకు, చంద్రబాబు మధ్య ఏం జరిగింది..? ఈ ప్రభావం నెల్లూరు జిల్లా టీడీపీపై పడనుందా..? ఇటీవల కాలంలో జగన్తో ఆనం రామ నారాయణరెడ్డి భేటీ నిజమేనా..? ఇలా అనేక ప్రశ్నలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలపై ఆనం కుటుంబం స్పందించింది. కాగా, మంగళవారం నాడు నెల్లూరు నగరం 12వ …
Read More » -
18 July
ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అస్తులు వెయ్యికోట్లు-మాజీ కేంద్రమంత్రి సర్వే..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తమ పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారల ఇంచార్జ్ ,ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అస్తులు వెయ్యి కోట్లకుపైగే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నోట్ల రాజకీయాలు జరగవు.పైసలతో చేసే రాజకీయాలు ఇక్కడ సాగవు అని ఆయన వ్యాఖ్యనించారు. చేవెళ్ళ నుండి రానున్న ఎన్నికల్లో …
Read More » -
18 July
నాటు సారా అమ్ముతున్నా టీడీపీ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ కు తెలుగు సక్కగా రాదు..ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకోని సామాన్యుల ప్రాణాలను తీస్తున్న వ్యక్తి సీఎం రమేష్ . అటువంటి వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత టీడీపీ పార్టీది.. గత …
Read More »